Narendra Modi : కశ్మీర్ బోర్డర్లో సైన్యంతో మోదీ దీపావళి – ప్రసంగం Live
ప్రధానమంత్రి నరేంద్రమోడీ దీపావళి సందర్భంగా జమ్ము కశ్మీర్ సరిహద్దులో పర్యటించారు.
Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్రమోడీ దీపావళి సందర్భంగా జమ్ము కశ్మీర్ లో పర్యటిస్తున్నారు. నౌషెరాలో సైనిక అమర వీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించారు. సైనికులతో కలిసి వేడుక జరుపుకున్నారు. అక్కడ సభలో సైనికులను ఉద్దేశించి మాట్లాడారు.