Omicron Threat: ఒమిక్రాన్ ముప్పు.. స్కూళ్లు ప్రారంభం.. తల్లిదండ్రులు ఏమంటున్నారు?
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ట్రాన్స్మిషన్ స్థాయిలోకి వచ్చేయగా ఈ సమయంలోనే మహారాష్ట్రలో స్కూళ్లు తెరవాలని నిర్ణయించుకుంది అక్కడి ప్రభుత్వం.

Maharashtra School: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ట్రాన్స్మిషన్ స్థాయిలో ఉండగా.. ఇదే సమయంలో మహారాష్ట్రలో స్కూళ్లు తెరిచింది ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం. రాష్ట్రంలో నేడు(24 జనవరి 2022) 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు ప్రారంభమయ్యాయి.
పాఠశాలల్లో ఆఫ్లైన్ విద్య ఇవాళ నుంచి ప్రారంభం కానుండగా.. కోవిడ్ నిబంధనలను అనుసరించి పాఠశాలల్లో చదువులు సాగనున్నాయని అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
అయితే, మూడో వేవ్ సాగుతున్న సమయంలో ఉద్ధవ్ ప్రభుత్వం పాఠశాలను ప్రారంభించడానికి తొందరపడుతుందనే ప్రశ్నలు తలెత్తుతుండగా.. మెజారిటీ తల్లిదండ్రులు మాత్రం పిల్లలను స్కూళ్లకు పంపేందుకు అంగీకరించట్లేదు. ఓ సర్వే ప్రకారం, 62 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపడానికి ఇష్టపడట్లేదు.
ఆన్లైన్ ఏజెన్సీ లోకల్ సర్వీసెస్ సర్వే ప్రకారం తల్లిదండ్రులు పిల్లలకు కరోనా సోకుంతుందేమోననే భయంతో వాళ్లను స్కూళ్లకు పంపేందుకు ఇష్టపడట్లేదు తల్లిదండ్రులు. సర్వేలో పాల్గొన్న వారిలో 67 శాతం పురుషులు, 33 శాతం మహిళలు ఉన్నారు.
Viral News: అమ్మ ఫోన్ తో ఆడుకుంటూ రూ.1.50 లక్షల షాపింగ్ చేసిన బుడతడు
సర్వే ప్రకారం, మహారాష్ట్రలో 62 శాతం మంది తల్లిదండ్రులు జనవరి 24 నుంచి తమ పిల్లలను పాఠశాలకు పంపడానికి ఇష్టపడటం లేదు. అదే సమయంలో, 11 శాతం మంది తల్లిదండ్రులు ఈ అంశంపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. సర్వేలో, టైర్-1, టైర్-2, టైర్-3 నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో 4976 మంది పాల్గొన్నారు.
SOPని సరిగ్గా పాటించకుంటే ప్రమాదమే..
పిల్లల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి పాఠశాలకు వెళ్లడం చాలా ముఖ్యం. కానీ, స్కూళ్లు అన్ని SOPలను సరిగ్గా అనుసరిస్తే, పిల్లలకు ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. పిల్లలు కూడా SOP అనుసరించడం కష్టం అనే అభిప్రాయం ఉంది.
పిల్లలు మాస్క్లు ధరించడం తప్పనిసరియని, ఎప్పటికప్పుడు శానిటైజర్ వాడుతూ ఉండాలని, ఇదంతా అసాధ్యం అని అంటున్నారు. ఇక పాఠశాలల్లో 50శాతం మంది పిల్లలే హాజరు కావాలి. పాఠశాల వ్యాన్లో 50శాతం మంది పిల్లలు ఉండాలి. పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో సామాజిక దూరం పాటించాలి.
పాఠశాలతో పాటు తల్లిదండ్రులు కూడా ఈ విషయాలన్నింటిపై శ్రద్ధ వహించాలి. ఈ నిబంధనలు పాంటించకుంటే మాత్రం ప్రస్తుత పరిస్థితిలో పిల్లలకు ప్రమాదమే.
- Husband Suicide: భార్యకు చీర సరిగా కట్టుకొవడం రాదని సూసైడ్ చేసుకున్న భర్త
- swimming pool: స్విమ్మింగ్పూల్లో బాలుడు మృతిపై తల్లిదండ్రుల ఆందోళన.. ఉద్రిక్తత
- boy suicide attempt: చదువుకోమన్నందుకు బాలుడు ఆత్మహత్యా యత్నం
- Maharashtra : పోలీసు పరీక్షలో ఆమెగా పాస్,మెడికల్ టెస్ట్లో అతడుగా ఫెయిల్
- Maharashtra : ప్రాణాలను పణంగా పెట్టి ఆగిపోయిన రైలును తిరిగి నడిపిన లోకో పైలట్
1IPL2022 Chennai vs RR : అదరగొట్టిన అశ్విన్.. చెన్నైపై రాజస్తాన్ విజయం.. టాప్ 2లోకి సంజూ సేన
2Drone Delivery: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. డ్రోన్లతో కిరాణా సరుకుల డెలివరీ
3Telangana Corona Bulletin Update : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
4PawanKalyan: ఏపీలో జనసేన మీటింగ్.. మధ్యలో కరెంట్ కట్!
5MS Dhoni : ధోనీ వచ్చే సీజన్ ఆడతాడా? మిస్టర్ కూల్ ఏమన్నాడంటే?
6IPL2022 Rajasthan Vs CSK : మొయిన్ అలీ సూపర్ బ్యాటింగ్.. రాజస్తాన్ టార్గెట్ ఎంతంటే..
7Jeep Meridian SUV : 7 సీట్ సూపర్ జీప్ మెరీడియన్ ఎస్యూవీ కారు.. బుకింగ్స్ ఓపెన్..!
8Honour Killing: హైదరాబాద్లో మరో పరువు హత్య
9Employee Retention: జీతాలు పెంచితేనే, మరో దిక్కులేదు: ఉద్యోగులపై టెక్ సంస్థల చివరి అస్త్రం
10Centre’s notice to cab aggregators: వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. ఓలా, ఉబర్లకు కేంద్రం నోటీసులు
-
Akhanda: అఖండ సీక్వెల్పై పడ్డ బోయపాటి..?
-
India Vs SA : దక్షిణాఫ్రికాతో భారత్ టీ20 సిరీస్.. హర్షల్ పటేల్ దూరం..!
-
NTR30: ఎన్టీఆర్ 30 వీడియోలో ఇది గమనించారా..?
-
Murder in Beach: 19 ఏళ్ల యువతిని గోవా బీచ్కి తీసుకెళ్లి హత్య చేసిన యువకుడు
-
Shashi Tharoor : మోదీ సర్కారును ఏకిపారేసిన శశి థరూర్.. ధరల మోతపై పోస్టు..!
-
PM Birth Date Change: కలిసి రావడంలేదని పుట్టిన తేదీని మార్చుకుంటున్న ఆ దేశ ప్రధాని
-
NTR30: బన్నీ వద్దంటే.. తారక్ చేస్తున్నాడా..?
-
Vande Bharat Train: 2023 ఆగష్టు నాటికి మరో 75 వందే భారత్ రైళ్లు: కేంద్ర రైల్వేశాఖ మంత్రి