Train Accident in Maharastra : గూడ్స్ ట్రైన్ను ఢీకొన్న ప్యాసింజర్ ట్రైన్ 53 మందికి గాయాలు
మహారాష్ట్రలోని గోందియా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొనటంతో ఘోర ప్రమాదం జరిగింది. ఛత్తీస్గఢ్ బిలాస్పుర్ నుంచి రాజస్థాన్ జోధ్పుర్కు వెళ్తున్న భగత్ కి కోఠీ ప్యాసింజర్ ట్రైన్.. ఓ గూడ్స్ ట్రైన్ను ఢీకొట్టింది. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఈ ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి.
Train Accident in Maharastra : మహారాష్ట్రలోని గోందియా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొనటంతో ఘోర ప్రమాదం జరిగింది. ఛత్తీస్గఢ్ బిలాస్పుర్ నుంచి రాజస్థాన్ జోధ్పుర్కు వెళ్తున్న భగత్ కి కోఠీ ప్యాసింజర్ ట్రైన్.. ఓ గూడ్స్ ట్రైన్ను ఢీకొట్టింది. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఈ ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు.కాగా ఈ ఘటనలో ప్రమాదానికి గురి అయిన రైలు తిరిగి ప్రయాణించి గోందియాకు చేరాల్సిన రైలు ఉదయం 5.44గంటలకు చేరుకుంది.
Updated information from Indian Railways in Gondia incident: Re-railment completed at 4.30 am, affected train left site at 5.24 am & arrived Gondia at 5.44 am. Up & Down traffic resumed at 5.45am. One bogie derailed, only 2 persons with minor injuries treated & left in same train https://t.co/oljLBrza7x
— ANI (@ANI) August 17, 2022
train accident in maharastra gondia district more than 50 people injured