Train Accident in Maharastra : గూడ్స్​ ట్రైన్​ను ఢీకొన్న ప్యాసింజర్ ట్రైన్ 53 మందికి గాయాలు

మహారాష్ట్రలోని గోందియా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొనటంతో ఘోర ప్రమాదం జరిగింది. ఛత్తీస్​గఢ్​ బిలాస్​పుర్​ నుంచి రాజస్థాన్​ జోధ్​పుర్​కు వెళ్తున్న భగత్​ కి కోఠీ ప్యాసింజర్​ ట్రైన్​.. ఓ గూడ్స్​ ట్రైన్​ను ఢీకొట్టింది. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఈ ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి.

Train Accident in Maharastra : గూడ్స్​ ట్రైన్​ను ఢీకొన్న ప్యాసింజర్ ట్రైన్ 53 మందికి గాయాలు

train accident in maharastra gondia district more than 50 people injured

Train Accident in Maharastra : మహారాష్ట్రలోని గోందియా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొనటంతో ఘోర ప్రమాదం జరిగింది. ఛత్తీస్​గఢ్​ బిలాస్​పుర్​ నుంచి రాజస్థాన్​ జోధ్​పుర్​కు వెళ్తున్న భగత్​ కి కోఠీ ప్యాసింజర్​ ట్రైన్​.. ఓ గూడ్స్​ ట్రైన్​ను ఢీకొట్టింది. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఈ ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు.కాగా ఈ ఘటనలో ప్రమాదానికి గురి అయిన రైలు తిరిగి ప్రయాణించి గోందియాకు చేరాల్సిన రైలు ఉదయం 5.44గంటలకు చేరుకుంది.

train accident in maharastra gondia district more than 50 people injured