Prophet Row: శుక్రవారం ప్రార్థనలకు ముందు మతగురువులను కలిసిన పోలీసులు
శుక్రవారం ప్రార్థనల తర్వాత ఎటువంటి ఆందోళనలు కలగకుండా ఉత్తరప్రదేశ్ పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత వారం జరిగినట్లుగా హింస, ఆందోళనలకు దారి తీయకుండా ముందుగా మత గురువులను కలిశారు.

Prophet Row: శుక్రవారం ప్రార్థనల తర్వాత ఎటువంటి ఆందోళనలు కలగకుండా ఉత్తరప్రదేశ్ పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత వారం జరిగినట్లుగా హింస, ఆందోళనలకు దారి తీయకుండా ముందుగా మత గురువులను కలిశారు. ఇప్పటికే ప్రవక్తపై అనుచిత కామెంట్లు చేసిన బీజేపీ ప్రతినిధి నుపుర్ శర్మను సస్పెండ్ చేసింది ఆ పార్టీ.
ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వఖ్ఫ్ బోర్డ్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లను అనుమతించొద్దని మసీదు మేనేజ్మెంట్లను కోరింది. ఈ క్రమంలో జూన్ 10న జరిగిన ఆందోళనల్లో పోలీసులు దాదాపు 400మందిని అరెస్ట్ చేశారు. ప్రయాగ్ రాజ్, సహరాన్పూర్, హత్రాస్, అలీగఢ్, ఫిరోజాబాద్ జిల్లాల వ్యక్తులు పోలీసులు అదుపులో ఉన్నారు.
“శుక్రవారం ప్రార్థనలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. మతగురువులతో సమావేశం అయ్యాం. జిల్లాల్లోని సివిల్ సొసైటీ, పీస్ కమిటీలతో మాట్లాడాం. రేంజ్, జోన్ పరిధుల్లో ఉన్న సీనియర్ అధికారులే చర్చల్లో పాల్గొన్నారు” అని అడిషనల్ డీజీపీ ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు.
Read Also: ప్రవక్తపై కామెంట్ల తర్వాత బీజేపీలో కొత్త రూల్స్
డిఫెన్స్ వారితో పాటు డిజిటల్ వాలంటీర్స్ సాయం తీసుకుని రాష్ట్రంలో శాంతి నెలకొల్పాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గతవారం ఉత్తరప్రదేశ్ వీధుల్లో భారీ సంఖ్యలో పాదయాత్ర చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
జూన్ 10న జరిగిన వయొలెన్స్ దృష్టిలో ఉంచుకుని ఎటువంటి ఆందోళనలు జరపొద్దని యూపీ షియా సెంట్రల్ వఖ్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అలీ జైదీ మసీదు మేనేజ్మెంట్లకు సూచనలు ఇచ్చారు.
- Ayodhya Ram Temple: అయోధ్య రామాలయంలో తిరుమల తరహా భద్రత
- Lakhimpur Case : 5వేల పేజీలతో సిట్ చార్జిషీట్..ప్రధాన నిందితుడు కేంద్రమంత్రి కుమారుడే!
- UP Election : యోగి మఠానికి,మోదీ పర్వతాల్లోకి..పోలీసులకు ఓవైసీ హెచ్చరికపై దుమారం
- Gurugram Namaz: నగరమంతా 18చోట్ల జుమా నమాజ్ నిర్వహించేందుకు నిర్ణయం
- UP Police : కోట్ల రూపాయల లావాదేవీలు..కిడ్నాప్ కేసులో సాక్షిగా అంధుడి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు..!!
1BJP Tarun Chugh : బంగారు తెలంగాణ సాధించే ప్రభుత్వం రాబోతోంది-తరుణ్ చుగ్
2Nadendla Manohar : ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డు ఎలా వచ్చింది?
3Minister Buggana : చంద్రబాబువి పచ్చి అబద్దాలు, రేట్లు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు- ఏపీ మంత్రులు
4Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
5Godfather: గాడ్ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
6Telangana Covid Updated List : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
7presidential election 2022: ఇప్పుడు ద్రౌపది ముర్ము గెలిచే ఛాన్స్ బాగా ఉంది: మమతా బెనర్జీ చురకలు
8Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!
9Kushbu : తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే : కుష్బు
10The Warrior Trailer: హై వోల్టేజ్ ట్రైలర్తో ఆపరేషన్ స్టార్ట్ చేసిన రామ్!
-
DRDO : దేశీయ మానవరహిత తొలి యుద్ధ విమానం.. పరీక్షించిన డీఆర్డీవో..!
-
Pavitra Lokesh: నరేశ్తో రిలేషన్పై పవిత్రా లోకేశ్ ఏమందంటే?
-
PAN-Aadhaar Link : ఆధార్-పాన్ ఇంకా లింక్ చేయలేదా? గడువు దాటింది.. డబుల్ ఫైన్ తప్పదు!
-
Congress, BJP Attack : హనుమకొండ బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత..కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడి
-
Naresh: పవిత్రా లోకేష్ వివాదంపై నటుడు నరేశ్ క్లారిటీ!
-
Telangana Govt : రెసిడెన్షియల్ పాఠశాలలు జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్
-
WhatsApp : వాట్సాప్ 19 లక్షల భారతీయ అకౌంట్లను బ్యాన్ చేసింది.. ఎందుకంటే?
-
Bimbisara: ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూపిస్తానంటోన్న బింబిసారా!