కోహ్లీ, స్మృతి మందాలకు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు
2019 సంత్సరానికి గాను సియెట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్ను సోమవారం (మే 13)న ప్రకటించారు. ఈ అవార్డ్స్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి..ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. అలాగే మహిళా క్రికెటర్ స్మృతి మందానా కూడా ఇంటర్నేషనల్ ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నారు.
సియెట్ అవార్డు విజేతలు
లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్-మహేందర్ అమర్ నాథ్
ఇంటర్నేషనల్ క్రికెట్ అండ్ బ్యాట్స్ మెన్ ఆఫ్ ఇయర్ – విరాట్ కోహ్లీ
ఇంటర్నేషనల్ బౌలర్ ఆఫ్ ద ఇయర్ – బూమ్రా
ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ర ఆఫ్ ద ఇయర్ – పూజారా
ఇంటర్నేషనల్ ODI క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ -రోహిత్ శర్మ
ఇంటర్నేషనల్ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ – కుల్దీప్ యాదవ్
అవుట్ స్టాండింగ్ ఫెర్మార్ మెన్స్ ఆఫ్ ద ఇయర్ – రషీద్ ఖాన్
డొమొస్టిక్ ప్లేయర్ర ఆప్ ద ఇర్ – అశుతోష్ అమన్
ఇంటర్నేషనల్ ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ – స్మృతి మందానా
జూనియర్ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ – యశ్విని జైశ్వాల్
క్రికెట్ జర్నలిస్ట్ ఆఫ్ ద ఇయర్ – శ్రీరామ్ వీర అండ్ న్నేహాల్ ప్రధాన్
స్పెషల్ ట్రిబుట్ గా అజిత్ వాడేకర్