YS Jagan: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ సీఎం వైయస్ జగన్
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించి, శ్రీవారి సేవలో పాల్గొన్నారు.