AP Minister Roja : విశాఖ శ్రీ శారదాపీఠంని సందర్శించిన మంత్రి రోజా..
విశాఖ శ్రీ శారదాపీఠం సందర్శించి అక్కడ కొలువైయున్న శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు ఏపీ మంత్రి రోజా.