India vs Srilanka 3rd T20 Match: సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం.. టీ20 సిరీస్ ఇండియా కైవసం.. ఫొటోలు

India vs Srilanka 3rd T20 Match: ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్‌లో శ్రీలంక జట్టును టీమిండియా చిత్తుగా ఓడించింది. భారత్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర బ్యాటింగ్‌ (112 పరుగులు నాటౌట్) తో ఇండియా భారీ స్కోరు (228/5) చేసింది. అనంతరం భారీ పరుగుల లక్ష్య చేధనలో శ్రీలంక జట్టు బ్యాటర్లు తడబడ్డారు. దీంతో 137 పరుగులు మాత్రమే చేసి శ్రీలంక ఆల్ అవుట్ అయింది. దీంతో టీ20 సిరీస్ భారత్ కైవసం చేసుకుంది.

1/32
2/32
3/32
4/32
5/32
6/32
7/32
8/32
9/32
10/32
11/32
12/32
13/32
14/32
15/32
16/32
17/32
18/32
19/32
20/32
21/32
22/32
23/32
24/32
25/32
26/32
27/32
28/32
29/32
30/32
31/32
32/32

ట్రెండింగ్ వార్తలు