Nara Lokesh: పాదయాత్రకు బయల్దేరే ముందు కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్న నారా లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 27 నుంచి ‘యువగళం’ పేరుతో పాదయాత్రను ప్రారంభించనున్నాడు. కుప్పం నుండి ఈ పాదయాత్రను స్టార్ట్ చేసేందుకు నారా లోకేశ్ రెడీ అయ్యాడు. ఈ క్రమంలో పాదయాత్రకు బయల్దేరే ముందు తన కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నాడు నారా లోకేశ్. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.