PMs Musesum : దేశ ప్రధానుల మ్యూజియం.. ప్రారంభించిన మోదీ.. ఫొటో గ్యాలరీ
దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని ప్రారంభించారు. స్వాతంత్ర్యం వచ్చిననాటి నుంచి దేశానికి ప్రధానులుగా సేవలందించిన వారి జీవిత విశేషాలను వివరించారు.