Pooja Hegde: కేన్స్ ఫిలిం ఫెస్టివల్కు హాజరుకానున్న పూజా హెగ్డే
2022 కేన్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కు భారత్ తరఫున టాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే రెడ్ కార్పెట్పై తళుక్కున మెరవనుంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్కు హాజరుకానున్న తొలి పాన్ ఇండియా ఫీమేల్ స్టార్ పూజా హెగ్డే కావడం విశేషం.