Home » IPL-2020
ఐపీఎల్ 2021 సీజన్ 14లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేసింది. నిప్పులు చెరిగే బంతులతో జయదేవ్ ఉనద్కత్ (3/15) ఆదిలోనే ఢిల్ల�
VVS Laxman: ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో పరువు నిలబెట్టుకుంటే చాలనుకుని కొందరనుకుంటే.. డ్రాగా అయినా ముగిస్తారని మరికొంతమంది ఆశపడ్డారు. వ్యూహానికి ప్రతి వ్యూహంతో దెబ్బ కొట్టిన రహానె సేన కంగారూలను కంగుతినిపించి అసాధారణమైన జట్టును స్టార�
IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్ చివరి మ్యాచ్ ఆడేందుకు ఇరు జట్లు సిద్దమైపోయాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ తీసుకుంది. చేధనకే మొగ్గు చూపే టాస్ విన్నర్లు అనూహ్యంగా బ్యాటింగ్ వైపు ఆసక్తి కనబరచడం ప్రత్యర్థి కెప్టెన్ రోహిత్ కూడా ఆశ్చర్యంగ�
మహిళల టి 20 ఛాలెంజ్ మూడవ సంవత్సరంలో కొత్త ఛాంపియన్ అవతరించింది. మినీ ఉమెన్స్ ఐపిఎల్ అని పిలువబడే మహిళల టి20 ఛాలెంజ్ ఫైనల్లో ట్రైల్ బ్లేజర్స్ సూపర్నోవాస్పై ఘన విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని సూపర్నోవాస్
delhi capitals beat sunrisers hyderabad : ఐపీఎల్ -13 ఫైనల్కు ఢిల్లీ కేపిటల్స్ దూసుకెళ్లింది. ఐపీఎల్ ఫైనల్లో ఢిల్లీ తొలిసారి కాలుపెట్టింది. రాత్రి జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్లో సన్రైజర్స్పై ఢిల్లీ ఘన విజయం సాధించింది. 17 పరుగుల తేడాతో హైదరాబాద్ను ఓడించింది. దీ�
Sunrisers Hyderabad target : చావోరేవో.. ఫైనల్ కా.. ఇంటికా? తేల్చే మ్యాచ్.. క్వాలిఫైయర్ 2లో గెలిచిన జట్టే ఫైనల్ బెర్త్ సొంతం చేసుకుంటుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఢిల్లీ క్యాపిటిల్స్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఓపెనర్ శిఖర్ ధావన్ ధనాధన్ పరుగులతో దుమ్మురేపాడు. �
Delhi Capitals chose to bat in Qualifier 2 : ఐపీఎల్ 2020 సీజన్ మరో కీలక మ్యాచ్.. క్వాలిఫైయర్-2 ఆడేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ రెడీ అయ్యాయి. అబుదాబి వేదికగా క్వాలిఫైయర్-2 మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత టాస్ గెలిచింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటిం�
Sunrisers Hyderabad: సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. తన జట్టుపై నమ్మకం ఉంచుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ ఫైనల్ కు వెళ్తామని చెబుతున్నాడు. ఇన్ని సంవత్సరాలుగా తమ జట్టుపై యాజమాన్యం, మేనేజ్మెంట్ సపోర్ట్ కు తగిన న్యాయం చేస్తామని అంటున్న
సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఐపీఎల్ 2020 ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. టోర్నమెంట్ నుంచి ప్లేఆఫ్స్లో బయటకు వచ్చేసింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో వరుసగా 8వ సీజన్లో జట్టు ట్రోఫీని గెలుచుకోలేక బయటకు వచ్చేసింది. �
Telangana man Prasanth Kumar : యూఏఈలో ఉత్కంఠభరింతగా జరుగుతున్న 2020 ఐపీఎల్ టోర్నీలో తెలంగాణ బిడ్డ స్కోరర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడే.. జనగాంకు చెందిన క్రికెట్ ఔత్సాహికుడు ప్రశాంత్ కుమార్.. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లకు ప్రధాన స్కోరర్