Home » Andhrapradesh » అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు సజీవ దహనం
Published
2 months agoon
Two burnt alive in Road accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారు. గుత్తి మండలం ఎంగిలి బండ బస్టాప్ వద్ద ఓ బైకు.. లారీని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దీంతో లారీ దగ్ధమైంది. ఈ ఘటనలో ఇద్దరు సజీవదహనమయ్యాయి. మృతులిద్దరూ యాడికి మండలం భోగాల కట్టకు చెందినవారుగా గుర్తించారు. మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మద్యం తాగి కారు డ్రైవింగ్..నలుగురి మృతి : ఒక చేతిలో స్టీరింగ్, మరో చేతిలో బీరు సీసాతో డ్రైవింగ్
మద్యం మత్తులో కారు నడిపి ఒకరి ప్రాణం తీశాడు
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మృతి
యువకుడి నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి
ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్గా వెల్దుర్తి హైవే