Tirumala : మే 5 నుంచి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు అనుమతి-టీటీడీ
తిరుమల శ్రీవారి భక్తులకు స్లాట్ బుకింగ్ విధానం, నడకదారి భక్తులుకు టోకేన్లు జారిని త్వరలోనే ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈరోజు జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు స్లాట్ బుకింగ్ విధానం, నడకదారి భక్తులుకు టోకేన్లు జారిని త్వరలోనే ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈరోజు జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
మహారాష్ట్రలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం 10 ఎకరాల భూమి కేటాయించిందని త్వరలోనే భూమి పూజ నిర్వహించి ఆలయ నిర్మాణం ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన రూ. 500 కోట్ల విలువైన భూమిలో ఆలయం నిర్మించటానికి రేమాండ్స్ అధినేత గౌతమ్ సింఘానియా ముందుకు వచ్చారని వైవీసుబ్బారెడ్డి చెప్పారు.
సామాన్య భక్తులుకు తర్వతరగతిన దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని … మే 5వ తేదీనుంచి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను అనుమతిస్తామని ఆయన తెలిపారు. శ్రీవారి ఆలయంలో రూ. 3.61 కోట్ల రూపాయలతో రెండు బంగారు సింహసనాలు తయార చేయిస్తున్నామని…పద్మావతి మెడికల్ కాలేజిలో రూ. 21 కోట్ల వ్యయంతో నిర్మాణాలు చేపట్టన్నన్నట్లు ఆయన చెప్పారు.
శ్రీనివాస సేతు మొదటి దశ పనులు పూర్తి అయ్యాయని…మే 5వ తేది సీయం జగన్ చేతులు మీదుగా ప్రారంభిస్తామని సుబ్బారెడ్డి చెప్పారు. శ్రీనివాస సేతు 2వ దశ పనులుకు రూ.100 కోట్లు కేటాయించామని…. మార్చి 2023 కి పనులు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఐఐటి నిపుణలు సూచన మేరకు ఘాట్ రోడ్డులో పటిష్ట చర్యలు తీసుకోవడానికి రెండు దశలలో రూ.36 కోట్లు కేటాయించారు.
Also Read : Temple in Railway station: రైల్వే స్టేషన్లో ఆలయం: తొలగిస్తే ప్రాణత్యాగానికి సిద్ధమన్న హిందూ సంఘాల ప్రతినిధులు
వసతి గదులు మరమత్తులుకు రూ. 19 కోట్లు, బాలాజినగర్లో 2.86 ఏకరాల స్థలంలో ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం చేపట్టనున్నారు. వస్తూ రుపేణా విరాళాలు అందించిన భక్తులుకు ప్రివిలేజస్ ఇవ్వాలని…. ఆస్థాన సిద్దాంతిగా వేంకట కృష్ణ పూర్ణ సిద్దాంతిని నియమించారు. తిరుమలలోని 737 ఉద్యోగులు క్వార్టర్స్ కు మరమత్తులు చేయించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. త్వరలోనే టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్ధలాలు కేటాయింపు చేస్తామని సుబ్బారెడ్డి తెలిపారు.
- Tirumala: శ్రీవారి భక్తులకు దళారి టోకరా.. అభిషేకం టిక్కెట్ల పేరుతో మోసం
- AP CM Ys Jagan : దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్
- Tirumala : శ్రీవారి భక్తులకు శుభవార్త రూ.300 దర్శనం టికెట్లు కొద్దిసేపట్లో విడుదల
- Tirumala : మే 21 న రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ
- TTD EO Dharma Reddy : టీటీడీ కీలక నిర్ణయం.. కొత్త సాఫ్ట్వేర్, డిస్కౌంట్ రేట్లు
1TG Venkatesh Land Grab : బంజారాహిల్స్ భూకబ్జా కేసు.. బీజేపీ ఎంపీకి బిగ్ రిలీఫ్
2Son MurderAttempt On Father : దారుణం.. ఆస్తి కోసం కన్నతండ్రినే చంపాలని చూసిన కొడుకు, సీసీ కెమెరాలో షాకింగ్ విజువల్స్
3Loan App Harassment : న్యూడ్ ఫొటోలతో మహిళకు వేధింపులు.. లోన్ యాప్లతో జాగ్రత్త
4Telangana Covid Report Latest : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
5NBK108: బాలయ్య కోసం సీనియర్ హీరోయిన్..?
6Don: 100 కోట్ల డాన్.. ఓటీటీలో వచ్చేది అప్పుడే!
7Boy smokes Packet cigarettes: ‘రాకీ భాయ్’లా మారాలని ప్యాకెట్ సిగరెట్స్ కాల్చిన బాలుడు: ఆసుపత్రిపాలు
8Varun Gandhi: దేశంలో 60 లక్షల ఉద్యోగాలు ఖాళీ: వరుణ్ గాంధీ
9Salaar: పూర్తి యాక్షన్ మోడ్లోకి వెళ్లిన సలార్
10Fake Currency: దడ పుట్టిస్తున్న నకిలీ నోట్ల చలామణి: రూ.500 నోట్లలో 100 శాతం పెరిగాయన్న ఆర్బీఐ
-
Ram Pothineni: ఎట్టకేలకు ముగించేసిన వారియర్!
-
Neck Pain : మెడనొప్పితో బాధపడుతున్నారా! కారణాలు తెలుసా?
-
PM Modi: ద్రవ యూరియా ప్లాంట్ను జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ: పరిశ్రమలో ఎన్నో ప్రత్యేకతలు
-
Coffee : కాఫీ తాగితే ఉత్తేజం కలుగుతుందా?
-
PM Modi: భారతీయులు సిగ్గుతో తలలు వంచుకునేలా ఎలాంటి పని చేయలేదు: ప్రధాని మోదీ
-
Venkatesh: వెంకటేష్ నెక్ట్స్ మూవీ.. మరింత ఆలస్యం..?
-
Tirumala Rush: తిరుమలలో పోటెత్తిన భక్తజనం: భక్తులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలన్న టీటీడీ అధికారులు
-
Drumstick Leaves : పెరుగులో ఉండే ప్రొటీన్స్ కంటే మునగలో అధికమా!