Tirumala : శ్రీవారి భక్తులకు శుభవార్త రూ.300 దర్శనం టికెట్లు కొద్దిసేపట్లో విడుదల
తిరుమల శ్రీవారి దర్శనానికి రూ. 300 ప్రత్యేక దర్శనం కోటా టికెట్లను టీటీడీ ఈ రోజు ఉదయం విడుదల చేయనుంది.
Tirumala : తిరుమల శ్రీవారి దర్శనానికి రూ. 300 ప్రత్యేక దర్శనం కోటా టికెట్లను టీటీడీ ఈ రోజు ఉదయం విడుదల చేయనుంది. జులై, ఆగస్టు మాసాలకు సంబంధించిన దర్శనం టికెట్లను శనివారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేస్తుంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.