Tirumala : మే 21 న రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ

Tirumala శ్రీవారి దర్శనానికి రూ. 300 ప్రత్యేక దర్శనం కోటా టికెట్లను టీటీడీ మే 21 శనివారం విడుదల చేయనుంది.

Tirumala : మే 21 న రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ

tirumala

Tirumala : తిరుమల శ్రీవారి దర్శనానికి రూ. 300 ప్రత్యేక దర్శనం కోటా టికెట్లను టీటీడీ మే 21 శనివారం విడుదల చేయనుంది. జులై,  ఆగస్టు మాసాలకు సంబంధించిన దర్శనం టికెట్లను  శనివారం ఉదయం 9 గంటలకు  టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేస్తుంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.