Home » Sports
రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై జట్టు ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. కెప్టెన్ గా అద్భుత ట్రాక్ రికార్డు ఉన్న రోహిత్ శర్మను తప్పించడంపై
పాకిస్థాన్ సూపర్ లీగ్ లో మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన జట్టకు వచ్చే ఫ్రైజ్ మనీ కంటే.. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2024 టోర్నీలో మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు
ఐపీఎల్ 2024 సందడి మొదలైంది. ఈనెల 22న చెన్నైసూపర్ కింగ్స్ (సీఎస్కే) వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.
బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో విరాట్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు, ఫీల్డింగ్ చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి.
షేన్ వాట్సన్ కు ఐపీఎల్, ప్రధాన యూఎస్ఏ లీగ్ లో కామెంటేటర్ గా ముందుగానే ఒప్పందాలు కలిగి ఉండటంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆఫర్ ను తిరస్కరించినట్లు తెలుస్తోంది.
డబ్ల్యూపీఎల్ టైటిల్ ను గెలుచుకున్న తరువాత ఆర్సీబీ ప్లేయర్స్ కప్ అందుకొని సంబురాలు చేసుకుంటున్న ఫొటోలను ఆర్సీబీ ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేయగా..
రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తొలగించడంపై ముంబై జట్టు అభిమానులతోపాటు, రోహిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.
ఆర్సీబీ మహిళా జట్టు ట్రోపీని గెలుచుకోవటంతో ఆ జట్టు మాజీ యాజమాని విజయ్ మాల్యా ఎక్స్ వేదికగా స్పందించాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టును అభినందిస్తూ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ చేసిన ట్వీట్ వైరల్గా మారింది.
బెంగళూరులోని నగర వీధుల్లో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఆర్సీబీ.. ఆర్సీబీ అంటూ నగరం మొత్తం మారుమోగిపోయింది.