India Tour Of South Africa : ధావన్, కోహ్లీ అవుట్.. తడబడుతున్న భారత్
33 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో మార్ క్రమ్, మహరాజ్, తబ్రెయిజ్ షంసి తలా ఒక వికెట్ తీశారు...

India And South Africa : సిరీస్ కోల్పోయాం..ఎలాగైనా వన్డేలో గెలిచి తీరాలని అనుకున్న టీమిండియా తడబడుతోంది. మంచి ఫాంలో ఉన్న ధావన్ మరింత రెచ్చిపోతాడు..కోహ్లీ మ్యాచ్ ను విజయతీరాలకు చేరుస్తాడని అనుకున్న క్రీడాభిమానులకు నిరాశే మిగిలింది. సెంచరీ వైపుకు దూసుకెళుతున్న ధావన్ అవుట్ అయ్యాడు. హాఫ్ సెంచరీ సాధించి..కొద్దిసేపు క్రీజులో ఉన్న కోహ్లీ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో పంత్, శ్రేయాస్ అయ్యర్ లు ఆచితూచి ఆడుతున్నారు. వికెట్ పోకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నారు. సౌతాఫ్రికాతో టీమిండియా వన్డే మ్యాచ్ జరుగుతోది. తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా, వాండర్ డస్సెన్ లు సెంచరీలు సాధించడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది.
Read More : Jammu Kashmir Vaccination : అప్పుడు ట్రెక్కింగ్, ఇప్పుడు మోకాళ్ల లోతు మంచులో నడుస్తూ..వ్యాక్సినేషన్
అనంతరం లక్ష్య చేధనకు బరిలోకి దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 46 పరుగుల వద్ద ఉన్నప్పుడు రాహుల్ (12) అవుట్ అయ్యాడు. అప్పటికే ఓపెనర్ ధావన్ పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించాడు. అడపదడపా షాట్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించే ప్రయత్నం చేశాడు. ఇతనికి కోహ్లీ చక్కగా సహకరించాడు. ఇతను కూడా సౌతాఫ్రికా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ..స్కోరు పెరిగేందుకు ప్రయత్నించాడు. వీరిద్దరూ కలిసి హాఫ్ సెంచరీలు సాధించడంతో దక్షిణాప్రికా టీంలో కలవరం మొదలైంది. వీరిద్దరీని విడగొట్టేందుకు బౌలర్లు ప్రయత్నించారు. వీరి ప్రయత్నం సక్సెస్ అయ్యింది.
Read More : India Vs South Africa : ధీటుగా బదులిస్తున్న భారత్.. శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ
138 పరుగుల వద్ద ఉన్నప్పుడు కేశవ్ మహరాజ్ బౌలింగ్ లో ధావన్ (79) అవుట్ అయ్యాడు. 84 బంతులను ఎదుర్కొన్న ధావన్ 10 ఫోర్లు బాదాడు. అనంతరం కోహ్లీ (51) కూడా పెవిలియన్ చేరాడు. పంత్ 14, శ్రేయాస్ అయ్యర్ 15 పరుగులతో ఆడుతున్నారు. 33 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది.
సౌతాఫ్రికా బౌలర్లలో మార్ క్రమ్, మహరాజ్, తబ్రెయిజ్ షంసి తలా ఒక వికెట్ తీశారు.
- SA Vs Ind : టీమిండియా టార్గెట్ 297.. సెంచరీలతో కదం తొక్కిన బవుమా, డ్రస్సెన్
- India Vs South Africa : భారీ స్కోరు దిశగా సౌతాఫ్రికా.. చెలరేగుతున్న బవుమా
- IND vs SA : టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. అందరి చూపు కోహ్లీ వైపే
- Team India : కోహ్లీ స్థానంలో ఎవరు ? కోన్ బనేగా టెస్టు కెప్టెన్.. బీసీసీఐకి కొత్త సవాల్
- India Tour Of South Africa: ఒమిక్రాన్ ప్రభావం టీ20 సిరీస్ వాయిదా.. సౌతాఫ్రికా షెడ్యూల్ ఇదే!
1Virender Sehwag: “ఆ మ్యాచ్లు ఆడకపోతే పంత్ను పట్టించుకోరు”
2CoWIN: కొవిన్ అంటే కొవిడ్ ఒక్కదానికే కాదు..!!
3RBI: మూడేళ్లుగా రూ.2వేల నోట్ల ముద్రణ ఆపేయడానికి కారణం.. రద్దేనా
4IPL2022 Rajasthan Vs RCB : బెంగళూరుపై బట్లర్ బాదుడు.. ఫైనల్కు రాజస్తాన్
5Telangana Covid News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
6IPL2022 RR Vs Bangalore : మళ్లీ రాణించిన రజత్ పాటిదార్.. రాజస్తాన్ ముందు మోస్తరు లక్ష్యం
7Mahesh Babu: మహేష్ కోసం జక్కన్న అక్కడి నుండి దింపుతున్నాడా..?
8Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో అన్నెం సాయిపై మరో కేసు నమోదు
9Nepal – USA ties: 20 ఏళ్ల తరువాత అమెరికా పర్యటనకు నేపాల్ ప్రధాని: చైనాకు ఇక దడే
10Nara Lokesh On Scams : మహానాడు తర్వాత కుంభకోణాలు బటయపెడతా-నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
-
NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట!
-
ISIS Terrorist: ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై స్పెషల్ కోర్ట్
-
Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఓటీటీలో వచ్చేది అప్పుడేనా..?
-
Pilot loses Cool: రన్వేపైనే 7 గం. పాటు విమానం: పైలట్ ఏం చేశాడో తెలుసా!
-
Ram Charan: ఆ డైరెక్టర్కు ఎదురుచూపులే అంటోన్న చరణ్..?
-
Southwest Monsoon: వాతావరణశాఖ చల్లటి కబురు: మే 29న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
-
Major: మేజర్ ప్రీరిలీజ్ ఈవెంట్కు ముహూర్తం ఫిక్స్
-
Love Jihad in Karnataka: కర్ణాటకలో మరో లవ్ జిహాద్ ఘటన: వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య