Home » Sports
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ లో కేకేఆర్, ఆర్సీబీ జట్లు 11 సార్లు తలపడ్డాయి. ఇందులో ఆర్సీబీ జట్టు నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించగా.. కేకేఆర్ జట్టు ఏడు సార్లు విజేతగా నిలిచింది.
గత రెండు ఐపీఎల్ సీజన్లలో తన చెత్త ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్న రియాన్ పరాగ్.. ఢిల్లీ క్యాపిటల్స్ పై మ్యాచ్ లో అద్భుత ఆటతీరుతో రాణించాడు.
ఐపీఎల్ 2024 సీజన్ లో గురువారం రాత్రి వరకు తొమ్మిది మ్యాచ్ లు జరిగాయి.. ఈ తొమ్మిది మ్యాచ్ లలో హోంగ్రౌండ్ జట్టే విజేతగా నిలిచింది.
ఢిల్లీపై రాజస్థాన్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. దాంతో ఈ సీజన్లో రాజస్థాన్ రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ముంబై బౌలింగ్ కోచ్ లసిత్ మలింగాను హార్దిక్ అవమానించాడని నెటిజనులు మండిపడుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో వైరల్గా మారింది.
ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ సాధించిన సరికొత్త రికార్డు వెనుక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత సలహా ఉందని మీకు తెలుసా?
సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు రికార్డు స్థాయి స్కోర్ నమోదు చేయడానికి హార్ధిక్ పాండ్యా నాయకత్వ లోపమేనని ముంబై ఇండియన్స్ జట్టు అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు.
సన్రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ తన బ్యాటింగ్తో అభిమానులనే కాదు సొంత కూతుర్ని కూడా అలరించాడు.
ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు విజయం సాధించింది.
ఐపీఎల్ లో మునుపెన్నడూలేని రీతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 277 పరుగులు చేయడంపై ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.