BCCI: కేఎల్ రాహుల్, పంత్, పాండ్యా, కార్తీక్ సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు డౌటే
ఇండియా, సౌతాఫ్రికాల మధ్య టీ20 సిరీస్కు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2022 జూన్ 9న జరగనున్న మ్యాచ్కు కెప్టెన్గా కేఎల్ రాహుల్ ను ఎంపిక చేశారు. ఇక దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యాలను జట్టులోకి తీసుకోగా 18మంది బృందంలోకి రిషబ్ పంత్ను వైస్ కెప్టెన్గా ఎంచుకున్నారు.

BCCI: ఇండియా, సౌతాఫ్రికాల మధ్య టీ20 సిరీస్కు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2022 జూన్ 9న జరగనున్న మ్యాచ్కు కెప్టెన్గా కేఎల్ రాహుల్ ను ఎంపిక చేశారు. ఇక దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యాలను జట్టులోకి తీసుకోగా 18మంది బృందంలోకి రిషబ్ పంత్ను వైస్ కెప్టెన్గా ఎంచుకున్నారు.
కాకపోతే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022)లో బీసీసీఐ ప్రవేశపెట్టిన రూల్ ప్రకారం.. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు వారి స్థానం మీద డౌట్ అంటున్నారు. రాబోయే సిరీస్లో భారత్కు ఆడేందుకు ఎంపికైన దాదాపు అందరు ఆటగాళ్లు రెండు నెలలుగా IPL ఆడుతున్నారు. మరికొందరికి గాయాలు కావడం BCCIకి బాగా తెలుసు.
“దక్షిణాఫ్రికాతో జరగబోయే సిరీస్కి ఎంపికైన ఆటగాళ్లందరూ నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) క్యాంపులో చేరాలి. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. కాబట్టి ఈ క్యాంప్కు చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాం. హర్షల్ పటేల్కు కుట్లు పడ్డాయి. అందరూ బాగున్నారని నిర్ధారించడం చాలా ముఖ్యం” అని BCCI బోర్డు అధికారి పేర్కొన్నారు.
Read Also : బీసీసీఐ కొత్త ఐపీఎల్ రూల్.. సీఎస్కేకే ఫేవర్గా ఉందంట
ఎంపిక చేసిన స్క్వాడ్లోని సభ్యులంతా జూన్ 5 2022న క్యాంప్లో చేరాల్సిందిగా ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ పరీక్షకు హాజరు కావాలి. ఈ శిబిరానికి NCA చీఫ్ VVS లక్ష్మణ్, ఫిజియో నితిన్ పటేల్ నాయకత్వం వహిస్తారు. వీరిద్దరూ ఎంపిక చేసిన ఆటగాళ్ల ఫిట్నెస్కు సంబంధించిన అన్ని విషయాలను పర్యవేక్షిస్తారు.
భారత T20I స్క్వాడ్ vs SA – KL రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (VC) (wk), దినేష్ కార్తీక్ (wk), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, Y చాహల్, కుల్దీప్ యాదవ్ , అక్షర్ పటేల్, ఆర్ బిష్ణోయ్, భువనేశ్వర్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్
- IndVs SA 5th T20I : బెంగళూరులో మళ్లీ వర్షం.. భారత్, సౌతాఫ్రికా మ్యాచ్కు అంతరాయం
- IndVsSA 5th T20 : బెంగళూరులో భారీ వర్షం.. భారత్, సౌతాఫ్రికా మ్యాచ్కు అంతరాయం
- Mayank Agarwal : రాహుల్ స్థానంలో మయాంక్.. వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్..!
- Dinesh Karthik : వరల్డ్ కప్ ఆడటమే ధ్యేయం.. నా జీవితంలో ఇదే ముఖ్యం..!
- IndiaVsSA 4th T20I : సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం.. సిరీస్ సమం
1Jasprit Bumrah: సారథిగా కంటే బౌలర్గానే జట్టుకు బాగా అవసరం: ద్రవిడ్
2HICC : శత్రుదుర్భేద్యంగా హెచ్ఐసీసీ, నోవాటెల్ పరిసర ప్రాంతాలు.. 2,500 మంది పోలీసులతో పహారా
3Mahankali Bonalu : భాగ్యనగరం ఉమ్మడి దేవాలయాల మహంకాళి బోనాల జాతరపై సమీక్ష సమావేశం
4Tana Toraja : చెట్ల తొర్రల్లో పిల్లల శవాలు..ఆ చెట్లనే బిడ్డలుగా చూసుకుంటున్న తల్లిదండ్రులు
5Kollu Ravindra : మాజీమంత్రులు కొడాలి నాని, పేర్ని నానిపై కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు
6Maharashtra: ఇదే పని రెండున్నరేళ్ళ క్రితం బీజేపీ ఎందుకు చేయలేదు?: ఉద్ధవ్ ఠాక్రే
7సబ్జెక్ట్ నేర్చుకో రాంబాబు..!
8Manchu Mohan Babu: మంచు వారి ‘అగ్ని నక్షత్రం’!
9Head Lice : తలలో పేల సమస్యతో బాధపడుతున్నారా!
10గాంధీ హాస్పిటల్లో సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఆందోళన
-
TET Results : తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
-
Sree Vishnu: నిజాయితీకి మారుపేరు.. అల్లూరి!
-
Yogurt : పెరుగు ఆరోగ్యానికే కాదు, చర్మ సంరక్షణలోనూ!
-
Tirumala Srivaru : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై సమీక్ష సమావేశం
-
Liver Cancer : ప్రాణాలు తీస్తున్న కాలేయ క్యాన్సర్
-
The Warrior: వారియర్ కోసం మాస్ డైరెక్టర్, క్లాస్ హీరో!
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట మరో ఫీట్.. ఏకంగా 50!
-
Anthrax : కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. అడవి పందుల్లో వ్యాప్తి.. లక్షణాలు ఇవే!