వరల్డ్ చాంపియన్షిప్ ఫైనల్లో భారత్..
నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా 2-1 తేడాతో సిరీస్లో ముందున్న టీమిండియా.. మూడో టెస్టు విజయంతో ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా వరల్డ్ టెస్టు చాంపియన్షిప్(2019-21) ఫైనల్కు చేరుకుంది. 490 పాయింట్లతో టేబుల్లో అగ్రస్థానంలోకి వచ్చింది.
వరుస రెండు పరాజయాలతో ఇంగ్లండ్ ఏ మార్పు లేకుండా నాలుగో స్థానానికి పరిమితం అయ్యింది. న్యూజిలాండ్ 420 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. ఆ దేశ దాయాది జట్టు ఆస్ట్రేలియా 332 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.
India top the table ?
They now need to win or draw the last Test to book a place in the #WTC21 final ?#INDvENG pic.twitter.com/FQcBTw6dj6
— ICC (@ICC) February 25, 2021