KL Rahul : భారత జట్టుకి కొత్త కెప్టెన్.. 18మందితో కూడిన టీమ్ ప్రకటించిన సెలక్టర్లు
సౌతాఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీస్ కు భారత జట్టుని బీసీసీఐ ప్రకటించింది. టీమిండియా సీనియర్ జట్టుకి కొత్త కెప్టెన్ వచ్చాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో..

KL Rahul : సౌతాఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీస్ కు భారత జట్టుని బీసీసీఐ ప్రకటించింది. టీమిండియా సీనియర్ జట్టుకి కొత్త కెప్టెన్ వచ్చాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో కేఎల్ రాహుల్ భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఇక వైస్ కెప్టెన్గా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఎంపికయ్యాడు. 18 మందితో కూడిన భారత జట్టుని బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించారు.
భారత జట్టు:
కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), చాహల్, అశ్విన్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా (వైస్ కెప్టెన్), భువనేశ్వర్, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, సిరాజ్.
Tamarind Nuts : చింత గింజలతో ఆరోగ్య చింతలు దూరం
దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్కు కూడా రోహిత్ అందుబాటులో లేడు. అతని స్థానంలో కేఎల్ రాహుల్ను టెస్టుల్లో వైస్ కెప్టెన్ గా నియమించారు. గాయం నుంచి కోలుకోవడానికి రోహిత్ చికిత్స పొందుతున్నాడని, ప్రపంచకప్ కోసం రోహిత్ ఫిట్గా ఉండటం అవసరం అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
Whatsapp 3 Tick : వాట్సాప్లో మూడో బ్లూ టిక్.. ఆ వార్త ఫేక్..!
రవిచంద్రన్ అశ్విన్ చాలా కాలం తర్వాత వన్డే జట్టులోకి వచ్చాడు. స్పిన్ విభాగంలో లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్లు అతనితో ఉన్నారు. జట్టుకు వైస్ కెప్టెన్గా అదనపు బాధ్యతలు తీసుకున్న జస్ప్రీత్ బుమ్రా పేస్ విభాగానికి నాయకత్వం వహించనున్నాడు. భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, సిరాజ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. కాగా, ఈ సిరీస్లో మహ్మద్ షమీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. కాగా, ఇటీవల రోహిత్ శర్మను టీ20, వన్డేలకు కెప్టెన్గా చేసిన సంగతి తెలిసిందే. అనూహ్య పరిస్థితులు ఎదురవడంతో కేఎల్ రాహుల్ ని కెప్టెన్ ని చేశారు.
- IPL2022 DC Vs LSG : ఉత్కంఠపోరులో ఢిల్లీపై లక్నో విజయం.. రెండో స్థానానికి రాహుల్ సేన
- IPL2022 LSG Vs DC : దంచికొట్టిన రాహుల్, దీపక్ హుడా… ఢిల్లీ ముందు బిగ్ టార్గెట్
- IPL2022 Mumbai vs Rajasthan : రోహిత్కు బర్త్డే గిఫ్ట్.. ఎట్టకేలకు ముంబై బోణీ
- IPL2022 MI Vs LSG : మారని ముంబై తీరు.. వరుసగా 8వ పరాజయం.. లక్నో ఘన విజయం
- IPL2022 LSG Vs MI : శతక్కొట్టిన కేఎల్ రాహుల్.. ముంబై టార్గెట్ 169
1IPL2022 PunjabKings Vs DC : దుమ్మురేపిన ఢిల్లీ.. ప్లేఆఫ్స్ ఆశలు సజీవం.. పంజాబ్ ఇంటికే
2Telangana Covid Report Update : తెలంగాణలో కరోనా.. కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ
3IPL2022 DelhiCapitals Vs PBKS : మెరిసిన మార్ష్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే..
4Corbevax Vaccine: రూ.590 తగ్గిన వ్యాక్సిన్ ధర.. ఇప్పుడు రూ.250 మాత్రమే
5Principal to touch student’s feet: స్టూడెంట్స్ రౌడీయిజం.. విద్యార్థిని కాళ్లు పట్టుకుని ప్రిన్సిపాల్ క్షమాపణలు!
6Viral News: వరుడు కావాలంటూ ప్లకార్డుతో రోడ్డెక్కిన యువతి
7Karate Kalyani: నేనే తప్పు చేయలేదు.. నేనెక్కడికి పారిపోలేదు
8Shivling Idol: శివలింగం కేవలం హిందువులకు సంబంధించనదేనా..
9Uttar Pradesh : పీడకలలు వస్తున్నాయని చోరీ చేసిన విగ్రహాలు తిరిగి ఇచ్చేసిన దొంగలు
10Karate Kalyani: పాపని దత్తత తీసుకోలేదు.. కిడ్నాప్ కూడా చేయలేదు
-
PM Modi: ప్రధాని మోదీ ప్రజల మనిషి అని చెప్పే ఆసక్తికర ఘటనలు ఇవి
-
Potato : ముఖంపై ముడతలు, కళ్ల కింద నల్లటి వలయాలు పోగొట్టే బంగాళదుంప!
-
Karnataka Contractor: ప్రభుత్వ అధికారులు 40 శాతం లంచం అడుగుతున్నారని ప్రధానికి లేఖ రాసిన కాంట్రాక్టర్ పై కేసు
-
Kerala Court: 25 మంది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సభ్యులకు జీవిత ఖైదు విధించిన కేరళ కోర్టు
-
China Media: అరుదైన ఘటనలో భారత ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చిన చైనా జాతీయ మీడియా
-
Small Mistakes : మీరు చేసే చిన్నచిన్న పొరపాట్లే అనారోగ్యాలకు దారితీస్తాయ్!
-
After Eating : భోజనం చేసిన వెంటనే పొరపాటున కూడా ఇలా చేయెద్దు!
-
PM Modi in Nepal: సరిహద్దు వివాదం అనంతరం మొదటిసారి నేపాల్లో పర్యటించిన ప్రధాని మోదీ