IPL 2021 PBKS Vs MI.. ఉత్కంఠ పోరులో ముంబై గెలుపు

ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ లో భాగంగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ముంబై ఇండియన్స్ జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది. పంజాబ్ నిర్దేశించిన 136

IPL 2021 PBKS Vs MI.. ఉత్కంఠ పోరులో ముంబై గెలుపు

Mumbai Indians Beat Punjab Kings

IPL 2021 PBKS Vs MI.. ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ లో భాగంగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ముంబై ఇండియన్స్ జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది. పంజాబ్ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Hardik and Pollard swing
ముంబయి జట్టులో సౌరబ్ తివారి 45, డికాక్ 27, హార్ధిక్ పాండ్యా 40 రాణించారు. ఆఖర్లో పొలార్డ్ 15 మెరుపులు మెరిపించాడు. ఈ గెలుపుతో ముంబై ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండగా, పంజాబ్ కు మార్గం సంక్లిష్టంగా మారింది.

Bamboo Plants : ఎకరం భూమి.. ఏడేళ్లలో రూ.17లక్షల ఆదాయం.. ఆ రైతు ఏం పండించాడంటే

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. అయిడెన్ మార్ క్రమ్ 29 బంతుల్లో 6 ఫోర్లతో 42 పరుగులు చేశాడు. దీపక్ హుడా 28, కెప్టెన్ కేఎల్ రాహుల్ 21 పరుగులు చేశారు. గేల్ (1), నికొలాస్ పూరన్ (2) నిరాశపరిచారు. ముంబయి బౌలర్లలో బుమ్రా 2, పొలార్డ్, రాహుల్ చహర్ 1, కృనాల్ పాండ్య 1 వికెట్ తీశారు.

Bank Customers : బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్

అనంతరం లక్ష్యఛేదనలో ముంబయి తడబడింది. 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ (8), సూర్యకుమార్ యాదవ్ (0)లను లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ వరుస బంతుల్లో అవుట్ చేశాడు. ఆ తర్వాత సౌరబ్ తివారీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు.