ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన టీమిండియా

ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన టీమిండియా

హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా జరుగుతోన్న తొలి వన్డేలో భారత్ బ్యాట్స్ మెన్ ఆరంభంలోనే తొలి వికెట్ కోల్పోయింది. 237 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 1.1 ఓవర్ కే తొలి వికెట్ నష్టపోయింది. శిఖర్ ధావన్ (0)పరుగులతోనే పెవిలియన్ బాటపట్టాడు. నైల్ వేసిన బంతిని ఎదుర్కొనబోయి మ్యాక్స్ వెల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.