దళిత యువతిపై జరిగిన అత్యాచారం ఘటనలో విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి. 11 ఏళ్లుగా 143 మంది రేప్ చేశారంటూ ఆ యువతి పంజాగుట్ట పీఎస్ లో ఇచ్చిన ఫిర్యాదులో సంచలనాత్మక విషయాలు వెలుగు చూస్తున్నాయి. అత్యాచారం...
11 ఏళ్లుగా 143 మంది రేప్ చేశారు అంటూ ఓ యువతి పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. సోమాజీగూడలో నివాసం ఉంటున్న యువతి ఇచ్చిన ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ జారీ జారీ అయ్యింది....