ప్రేమించిన ప్రియుడు బిజీగా ఉండటంతో అతని కోసం బర్త్ డే పార్టీ ఎరేంజ్ చేసింది ప్రియురాలు. కానీ విధి నిర్వహణలో ఉన్న ప్రియుడు చెప్పిన టైం కు రాలేక పోయాడు. మనస్తాపం చెందిన ప్రియురాలు సూసైడ్...
కరోనా వైరస్ కట్టడి చేయటానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తొంది. దీంతో అనేక కుటుంబాల్లో కుటుంబాల్లో చిచ్చు మొదలైంది. భార్యా, భర్తల మధ్య సఖ్యత లోపించి చీటీకి మాటికి తగువులాడుకోవటం….భర్తల వేధింపులతో...
తాగుబోతు భర్త పెట్టే కష్టాలతో ఒక వివాహిత మహిళ వేరొకరితో బంధం ఏర్పరుచుకుంది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను, ప్రియుడితో కలిసి హత్య చేయించింది. ఆ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రికరించాలని చూసింది....
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుంది విజయవాడ వాసుల పరిస్ధితి. కరోనా వ్యాప్తి చెందుతుంది, లాక్డౌన్ను పాటించండి, ఇళ్ల నుంచి ఎవరూ బయటకురావొద్దని అధికారులు మొత్తుకున్నా ఎవరూ వినిపించుకోలేదు. ఫలితంగా కృష్ణా జిల్లా వాసులను వణికించే రేంజ్...
కరోనా వెళ్లిపో ఇక..చాలు అంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. అనుకున్నట్లుగానే వైరస్ తగ్గుముఖం పడుతోందని అనుకోవచ్చు. ఎందుకంటే..కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతుండడమే. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, వైరస్ వ్యాప్తి చెందకుండా..పోరాడుతున్న వారి కృషి ఫలితంగానే వైరస్...
తెలంగాణలో తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఆరా తీస్తున్నారు. తెలంగాణలో 59కి కరోనా కేసులు నమోదయినట్టు తెలిపారు. ఒకరికి నయమైందన్నారు. 58 మంది చికిత్స తీసుకుంటున్నారని చెప్పారు. ప్రపంచంలో ఇప్పటివరకూ కరోనా వైరస్కు మందు లేదని, వ్యాప్తిని...
నిత్యావసర ధరలను ప్రభుత్వమే ప్రకటిస్తుందని, ప్రభుత్వం ప్రకటించిన ధరలకు మించి అమ్మితే జైలుకు పంపుతామన్నారు. మార్చి 29వ తేదీ నాటికి రేషన్ అందుబాటులో ఉంచుతామని, రేషన్ బియ్యంతో పాటు కేజీ కందిపప్పు ఉచితంగా ఇస్తామన్నారు. ఏప్రిల్...
ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. రోజువారీగా కరోనా కొత్త కేసులు బయటపడుతున్నాయి. దీని కారణంగా ఆరోగ్య సంరక్షణకు అవసరమైన వస్తువుల సరఫరా కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా,...
పిల్లలు పుట్టటం లేదని బాధపడుతున్న దంపతుల్లో… మగవారి కోసం కొన్ని యోగా ట్రిక్కులు కనిపెట్టారు శాస్త్రవేత్తలు. మూడు వారాల పాటు ఈయోగాసనాలు వేస్తే పురుషుల్లో వీర్యకణాల వృధ్ది బాగా పెరుగుతుందని సెలవిస్తున్నారు హైదరాబాద్ లోని సెంటర్...
కరోనా వైరస్ సోకగానే వెంటనే లక్షణాలు కనిపించవు. సగటున కనీసం 5 రోజుల సమయం పడుతుంది. చాలామందిలో కరోనా లక్షణాలు 12 రోజుల్లో బయటపడతాయని రీసెర్చర్లు ధ్రువీకరించినట్టు ఓ రిపోర్టు తెలిపింది. దీనికి సంబంధించిన నివేదికను...
ఇలా చేస్తే కరోనా వైరస్ సోకదట..అని ఎవరైనా చెబితే చాలా ప్రజలు దాన్ని ఫాలో అయిపోతున్నారు. అంతగా భయపెట్టేస్తోంది మరి కరోనా. కరోనా సోకకుండా ఉండేందుకు ఇప్పటికే వినూత్నమైన మాస్క్ ల గురించి చూశాం. ఇప్పుడు...
డొనాల్డ్ ట్రంప్.. అసలే ఆయన అమెరికా అధ్యక్షుడు.. రాకరాక భారత్ వస్తున్నాడు. ఏర్పాట్లు మాములుగా ఉంటే సరిపోదుగా.. అదిరిపోవాలి. ట్రంప్ దృష్టిని ఆకర్షించేలా ఉండాలి. అందుకే ట్రంప్ పర్యటనకు ముందే ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ట్రంప్...
హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడిపితే పోలీసులు ఫైన్ వేయటం సర్వసాధారణం.ఈ రూల్ బైక్ నడిపే వ్యక్తుల సేఫ్టీ కోసం పెట్టిన రూల్. ఇది మంచిదే..ఒప్పుకుంటాం. కానీ హెల్మెట్ పెట్టుకోకుండా కారు నడిపినందుకు ఫైన్ వేసిన పోలీసులు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులంటూ జగన్ సర్కార్ ఒక్కసారిగా ప్రకటించడంతో రాష్ట్ర విపక్షాలన్నీ భగ్గుమన్నాయి. వైసీపీ ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు ఇతర పార్టీలు కూడా వ్యతిరేకించాయి. అమరావతి తరలింపుపై భిన్నస్వరాలు...
ప్రాణాంతక కరోనా వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా పాకుతోంది. చైనాలోని వుహాన్ సిటీ నుంచి మొదలైన ఈ వైరస్.. తొలుత గబ్బిలాల నుంచి పాముల్లోకి సంక్రమించి వాటిని తిన్న మనుషుల్లోకి వ్యాపించినట్టు ప్రస్తుత అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే...
తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ నలుగురు కీలక పాత్ర పోషించాల్సిందే. ప్రతి ఎన్నికలోనూ వారిలో ఎవరో ఒకరు చురుకైన పాత్ర పోషించడం ఇప్పటి వరకూ చూశాం. టీఆర్ఎస్ అధినేత, సీఎం...
మాజీ మంత్రులు మాగంటి వెంకటేశ్వరరావు, పిన్నమనేని వెంకటేశ్వరావు ఇక రాజకీయాలు గుడ్బై చెప్పేస్తారని జనాలు అనుకుంటున్నారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో పిన్నమనేని, మాగంటి కుటుంబాల గురించి తెలియని వారెవరూ ఉండరు. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి పశ్చిమ...
జేసీ దివాకర్రెడ్డి అంటేనే పాలిటిక్స్లో ఒక డిఫరెంట్ పర్సనాలిటీ. తనకేది అనిపిస్తే అది నిర్మొహమాటంగా మాట్లాడేస్తారు. అందులో రెండో ఆలోచనే ఉండదు. ఎవరికి ఏం చెప్పాలన్నా సంకోచం లేకుండా చెప్పేసి.. ఇక తన పని తాను...
అధికారంలో ఉన్నప్పుడు అందరూ ఆధిపత్యం చలాయించేందుకు ఇష్టపడతారు. అందుకోసం ఎంతకైనా ఎవరితోనైనా సరే పోటీ సిద్ధపడతారు కూడా. ఇప్పుడు టీఆర్ఎస్లో పరిస్థితులు ఇలానే ఉన్నాయని అంటున్నారంతా. రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అదే పార్టీకి చెందిన శాసనమండలి...
టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ పై ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియల్లె వ్యాట్ సరదాగా కామెంట్ చేసింది. సోషల్ మీడియాలో తనదైన సెన్స్ ఆఫ్ హ్యుమర్తో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే ఆమె చాహల్ ను...
ఒకవైపు చిరుతపులి.. తన పంజాతో ఎంతంటి జంతువునైనా ఇట్టే చీల్చిపారేయగలదు. మరోవైపు కొండచిలువ.. తన బలమైన శరీరంతో చుట్టేసి ఊపిరిఆడకుండా చేయగలదు. పెద్ద జంతువునైనా అమాంతం మింగేయగలదు కూడా. ఈ రెండు అంతంటి శక్తివంతమైనవి. సాధారణంగా ఈ రెండెంటి...
చెన్నై పార్క్ టౌన్ రైల్వే స్టేషన్ లో ఓ కుక్క డ్యూటీ చేస్తోంది. రైల్వే స్టేషన్ లో రూల్స్ పాటించనివారికి వాటిని గుర్తు చేస్తోంది ఓ డాగ్. రూల్స్ బ్రేక్ చేయటానికి ట్రై చేస్తే రైల్వే...
మళ్లో నోట్ల రద్దు చేయబోతున్నారా? రూ.2వేలు నోట్లు కూడా రద్దు చేస్తారా? నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుందా? చూస్తుంటే.. మరోసారి నోట్ల కష్టాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. మళ్లీ ఏటీఎంల చుట్టూ తిరగాల్సిందేనా?...
ఇస్రో పంపిన ఆర్బిటర్ లోని ఆర్బిటర్ హై రెజుల్యుషన్ కెమెరా (OHRC) టూల్.. అద్భుతమైన ఫొటోలను తీసి భూకేంద్రానికి పంపుతోంది.
దేశీయ ఆటోమొబైల్ తయారీ సంస్థ మారుతీ సుజుకీ నుంచి మరో కొత్త మినీ (మైక్రో) SUV కారు ఇండియన్ మార్కెట్లోకి వచ్చింది. అదే.. S-Presso మోడల్ కారు. దీని ప్రారంభ ధర రూ.3.69 లక్షలుగా నిర్ణయించారు....
వినాయకచవితి పూజా విధానం ఇతర పండుగలకు భిన్నంగా ఉంటుంది. గణేషుడి వాహనం ఎలుకను పూజిస్తాం. ఏనుగు తొండంతో ఉంటాడు కాబట్టి.. అత్యంత బలశాలి అయిన ఏనుగును కూడా పూజించినట్లే. పూజలో తప్పనిసరిగా ఉండాల్సింది పాలవెల్లి. ఇది లేకపోతే గణేశుని పూజ లోటుగానే కనిపిస్తుంది....
విశాఖపట్నం: విశాఖ మన్యంలోని సీలేరు ప్రాంతంలో ఏపీ మంత్రులను హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఏపి మంత్రి అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి కిడారి శ్రావణ్, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఇతర గిరిజన టీడీపీ...
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలంటే ఆమడ దూరం పరుగెత్తే మిడిల్ క్లాస్ పేరెంట్స్.. ఈ స్కూల్స్ అంటే యమా క్రేజ్ చూపిస్తున్నారు. ప్రతి ఏడాది ప్రైవేటుకు ధీటుగా ఫలితాలు సాధించడంలో కూడా ఈ విద్యా సంస్థలదే పైచేయిగా...
హైదరాబాద్: నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ అవతారం ఎత్తి ప్రజలను మోసం చేస్తున్న ఓవ్యక్తి గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. నిందితుడు ఆర్మీ, ఎన్ఐఏ, ఐపీఎస్ ఆఫీసర్ని అని చెప్పి...
హైదరాబాద్: ఒకసారి దొంగతనాలకు అలవాటు పడిన వ్యక్తి జైలు శిక్ష అనుభవించి, వృత్తి మార్చుకున్నా ప్రవృత్తి మాత్రం మానలేక పోయాడు. హైదరాబాద్ లో గతంలో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చినా దొంగతనాలు మానలేదు. ఏప్రిల్...
మైసూరు: ముంబై కి చెందిన గ్యాంగ్ స్టర్ ఒకరు మైసూరు పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో మృతి చెందాడు. మైసూరులోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. పాత నోట్లు...
హైదరాబాద్: దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమైనా బీజేపీ, కాంగ్రెస్ లేకుండా కేంధ్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి చెప్పారు. గురువారం ఆయన హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ...
పంజాబ్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ నాయకులు ఓటర్లను ఆకర్షించటానికి అందివచ్చిన అవకాశాలన్నీ వినియోగించుకుంటుంటారు. ఇటీవల హెలికాప్టర్ ను రిపేరు చేసిన రాహుల్ గాంధీ ఇవాళ ట్రాక్టర్ నడిపి ఓటర్లను ఉత్తేజపరిచారు. ఎన్నికల ప్రచారంలో...
నల్గొండ : జిల్లాలో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో నిందితుల ఉంగరాలు జైలులో మాయం కావడం కలకలం రేపుతోంది. ప్రణయ్ హత్య తర్వాత అమృత తండ్రి మారుతీరావు, అతని సోదరుడు శ్రవణ్ను పోలీసులు అరెస్ట్...
కర్నూలు: కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ...
యాదాద్రి: తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయం దేశంలోనే మరెక్కడా లేని విధంగా ప్రత్యేకతలను సంతరించుకుంటోంది. ప్రపంచస్ధాయి ఆధ్యాత్మిక కేంద్రంగా రూపు దిద్దుకుంటున్న క్రమంలో ఆలయ పునర్నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఆధార...
విశాఖపట్నం: విశాఖపట్నంలోని పర్యాటక ప్రాంతం కైలాసగిరిపై ఆదివారం ఉదయం ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈఘటనలో ప్రియుడు అక్కడికక్కడే మరణించగా, కొన ఊపిరితో ఉన్న ప్రియురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న...
హైదరాబాద్ : స్ధానిక సంస్ధల కోటాలో జరిగే ఉప ఎన్నికల్లో అభ్యర్ధులను ఖరారు చేసేందుకు శనివారం సమావేశం అయిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సమావేశం వాడి వేడిగా సాగింది. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి...
కోల్ కత్తా : పశ్చిమ బెంగాల్ లోని సింద్రి ఏరియా బారా బజార్ పోలీసు స్టేషన్ పరిధిలో మందు పాతరల నిరోధక వాహానం బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది పోలీసులకు గాయాలయ్యాయి. ప్రమాదం...
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది అయిదు రోజుల పాటు శలవుపై వెళ్ళారు. ఈనెల 11 నుంచి 15 వరకు ఆయన శలవులో ఉంటారు. 16 వ తేదీ తిరిగి విధులకు...
చెన్నై : నీటి కొరతతో అల్లాడుతున్న తమిళనాడు వాసులను ఆదుకోటానికి ప్రభుత్వం వరుణ యాగాలు చేయిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోనూ వరుణ జపాలు, యాగాలు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది....
లక్నో: మండుతున్నఎండ దెబ్బకు మానవులే రోడ్డు మీదకు రావటానికి జంకుతున్నారు. అవకాశం ఉన్నంత వరకు నీడ పట్టున ఉంటున్నారు. ఇళ్లలో ఎవరి స్తోమతను బట్టి వారు కూలర్లు, ఏసీలలో సేద తీరుతున్నారు. పసిపిల్లలను, వృధ్ధులను, పశువులను ఎండబారి నుంచి...
హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. భానుడి భగ భగలతో నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. రోహిణి కార్తె రాక ముందే రోళ్ళు పగిలే ఎండలు కాస్తున్నాయి. ఉదయం ప్రారంభమైన...
అమరావతి: వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ట్వీట్ లతో దాడి చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు మెంటల్ బ్యాలన్స్ కోల్పోయాడని, అన్ని వివి ప్యాట్ స్లిప్పులను లెక్కించడం సాధ్యం...
హైదరాబాద్ నగరంలో ఏటీఎంలలో డబ్బు నింపే కస్టోడియన్ వ్యాన్ నుంచి సుమారు రూ.58 లక్షల రూపాయలు దోపిడీ చేశారు ఓ దొంగల ముఠా సభ్యులు.
అత్తామామల వేధింపులు భరించలేక ముంబై లోని మేనమామ ఇంట్లో సూసైడ్ చేసుకుంది.
బెంగళూరు: బెంగళూరు లోని మెట్రో రైల్వే స్టేషన్లలో భద్రత కట్టుదిట్టం చేశారు. సోమవారం సాయంత్రం ఒక అనుమానాస్పద వ్యక్తి మెజిస్టిక్ మెట్రో స్టేషన్ లోకి వచ్చేందుకు ప్రయత్నించాడు. ఆవ్యక్తి తెల్లటి కుర్తా పైజమా ధరించి, పైన కోటు లాంటిది ధరించాడు. సెక్యూరిటీ...
అమరావతి : ఏపీ కేబినెట్ మే 10 న సమావేశం కానుంది. ఇందుకు సంబంధించి అజెండా రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకి… ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు లేఖ రాశారు. ఎన్నికల కోడ్ అమల్లో...
విజయవాడ: పోలవరం ప్రాజెక్ట్ పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ప్రమాదం ముంచుకొస్తుందని ఉండవల్లి అరుణ్ కుమార్ హెచ్చరించారు....
హైదరాబాద్: శ్రీ కృష్ణ జ్యువెలర్స్ ఎండీ ప్రదీప్ కుమార్, అతని కుమారుడు సాయిచరణ్ను డీఆర్ఐ (Directorate of Revenue Intelligence) అధికారులు సోమవారం(మే 6, 2019) అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారం కొనుగోలు చేసి...