ప్రపంచంలోని ఎనిమిది అద్భుతాలలో ఒకటిగా.. ప్రేమకు చిహ్నమైన కట్టడం తాజ్మహల్ పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. గతంతో పోలిస్తే దాదాపు 76 శాతం మంది పర్యాటకులు తగ్గిపోయారు. కరోనా మహమ్మారిపై పర్యాటక రంగంపై ప్రత్యక్ష ప్రభావాన్ని...
15 Of The Most Powerful Women In India : భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మహిళలు పలు రంగాల్లో రాణిస్తున్నారు. తమ ప్రతిభా పాటవాలను కనబరుస్తున్నారు. ఒకప్పుడు వంటింటికే పరిమితం అయిన మహిళలు తమ...
International Mountain Day 2020: ప్రకృతి మనిషికి అందించిన వనరులు ఎన్నో..ఎన్నెన్నో. గాలి, నీరు,నిప్పు,అడవులు, బొగ్గు, పెట్రోలియం,బంగారం, వజ్రాలు, ఖనిజాలు, వాతావరణం, వర్షపాతం, కొండలు, గుట్టలు,పర్వతాలు ఇలా ప్రకృతి మనిషికి ఎన్నో ఇచ్చింది. ప్రకృతి మనకు...
National Pollution Control Day 2020 : కాలుష్యం..కాలుష్యం..కాలుష్యం. మనిషి ప్రాణాల్ని సైలెంట్ గా తీసేస్తుంది.మనకు ఏం జరిగిందో తెలుసుకునేలోపే మన ప్రాణాల్లో గాల్లో కలిసిపోతాయి. అంత ప్రమాదకరంగా మారుతోంది కాలుష్యం. కాలుష్య కాటుకు ప్రతీ...
Azim Premji tops EdelGive Hurun India Philanthropy List : డబ్బులు చాలామంది సంపాదిస్తారు. కానీ దానాలు మాత్రం కొందరే చేస్తారు. కొంతమంది తాము చేసే దానాలు గొప్పగా ప్రకటించుకుంటారు. మరికొందరు మనస్ఫూర్తిగా చేసే...
Bihar Election 2020 big mistakes : ఎలక్షన్ల సమయంలో ఎన్నికల సంఘం రిలీజ్ చేసే ఓటర్ల లిస్టులో చిత్ర విచిత్రాలు సర్వసాధారణం. కొత్త ఓటర్లను చేర్చటం..పాత ఓట్లరల్లో మార్పులు..అంటే గత ఎన్నికల తరువాత మరణించినవారి...
Sonu Sood – Humanitarian Action Award: జాతీయస్థాయిలో వేలాది మంది వలస కూలీలను ఆదుకున్న ప్రముఖ స్వచ్ఛంద సేవకుడు, సినీ నటుడు రియల్ హీరో.. హెల్పింగ్ హ్యాండ్ సోనూ సూద్ను ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది....
జనవరి నెలలో తప్పిపోయిన భారత ఆర్మీ జవాన్ హవల్దర్ రాజేంద్ర సింగ్ నేగి(36) మృతదేహాన్ని భారత సైన్యం కనుక్కొంది. దాదాపు 8 నెలల తర్వాత శనివారం (ఆగస్టు 15, 2020) కశ్మీర్లోని నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) సమీపంలో...
భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో పోరాటం చేశారు. తమ పోరాట పటిమను, తెగువను చూపించారు. భారత స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించారు. ప్రాణత్యాగం చేశారు. ఎందరో మహానుభావులు.. వాళ్లు ప్రాణత్యాగం చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం...
భారత్లో కరోనా కేసులు పెరుగుతున్న వేగం ఇప్పుడు అమెరికా, బ్రెజిల్ మాదిరిగానే మారుతోంది. కరోనా కారణంగా భారత జనాభాలో కనీసం సగం మంది ప్రస్తుతం వివిధ రకాల లాక్డౌన్లో ఉన్నారు. అయినప్పటికీ దేశంలో కేసులు భారీగా...
యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ COVID-19వ్యాక్సిన్ 2020 చివరికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు వ్యాక్సిన్ లీడ్ డెవలపర్ మంగళవారం ప్రకటించారు. ఇప్పటికే పలు చోట్ల హ్యూమన్ ట్రయల్స్ జరుగుతున్నప్పటికీ ప్రయోగాత్మక వ్యాక్సిన్ కు అప్రూవల్ రావడానికి డిసెంబర్...
తెలంగాణాలో ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది.ఎంసెట్ తో సహా..పాలిసెట్, ఐసెట్,లాసెట్,పీజీ,ఎడ్ సెట్,ఎల్ సెట్ ప్రవేశ పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లుగా హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. వివరాల్లోకి వెళితే..తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో రెండు...
You Tube Video Cameras: యూట్యూబ్ వీడియోల కోసం మార్కెట్లో ఏదైనా మంచి కెమెరా ఉందా? అని చూస్తున్నారా? అయితే మీకోసం అత్యుత్తమమైన అద్భుతమైన వీడియో కెమెరాలను మీకోసం అందిస్తున్నాం.. ఇందులో మీకు నచ్చిన వీడియో...
ఖగోళంలో అద్భుతం ఆవిష్కృతమైంది. విశ్వవ్యాప్తంగా రాహుగ్రస్త్య సూర్యగ్రహణం ప్రారంభమైంది. సూర్యగ్రహణాల్లో
ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. విశ్వవ్యాప్తంగా రాహుగ్రస్త్య సూర్యగ్రహణం ఏర్పడింది. సూర్యగ్రహణాల్లో
యోగా ఆసనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిజానికి యోగా అనేది ఎప్పట్నుంచో మన భారత దేశంలో
స్మార్ట్ఫోన్ మార్కెట్లో దాదాపు అన్నీ చైనీస్ బ్రాండ్లే ఆక్రమించి ఉన్నాయి. అంతేకాదు.. ఫోన్లోని చాలా యాప్లే దాదాపు చైనీస్వే. ఈ యాప్లు చాలామంది వినియోగదారుల ఫోన్లలో ఉన్నాయి. వాటికి భారతదేశంలో పెద్ద యూజర్ బేస్ ఉంది....
2012లో యుగాంతం వచ్చేస్తోంది…ప్రపంచం అంతం అయిపోతుందంటూ పెద్ద దుమారం లేచింది గుర్తుంది కదా. 2012 డిసెంబర్ 21న యుగాంతం వచ్చేస్తోందని పుకార్లు వచ్చాయి. చివరకు అవి ప్రజల్లో పుకార్లుగానే మిగిలిపోయాయి. పురాతన మయాన్ క్యాలెండర్ ప్రకారం...
2020 ఏడాది ప్రపంచంలోని చాలామందికి ఓ పీడకలలా అనిపిస్తోంది. అసలు ఈ ఏడాది తొందరగా అయిపోతే బాగుండు అని చాలామంది కోరుకుంటున్నారు. ప్రపంచదేశాల్లోని ప్రజలందరినీ నెలల పాటు ఇళ్లకే పరిమితం చేసిన 2020సంవత్సరం గురించి ప్రస్తావిస్తేనే...
అమర్ నాథ్ యాత్రకు వెళ్లాలని అనుకునే భక్తులకు శుభవార్త. అమర్ నాథ్ యాత్రకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జూలై 21 నుంచి యాత్ర ప్రారంభం కానుంది.
హైదరాబాద్లో విద్యుత్ బిల్లులను చూసి ప్రతీఒక్కరూ వణికిపోతున్నారు. కరెంట్ వాడినా వాడకపోయినా నెలనెలా బిల్లు పెరుగుతూ వస్తోంది. ఇప్పటి వరకు కరోనాకు భయపెడినవారు.. ఇప్పుడు చేతికందిన కరెంట్ బిల్లులు చూసి భయపడుతున్నారు. లాక్డౌన్ వల్ల గత...
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లో 185 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 167 సైంటిస్ట్ బీ పోస్టుల్ని భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. వీటితోపాటుగా మరో 18 పోస్టుల్ని...
కరోనా దెబ్బకు ప్రపంచమే తీవ్ర ఇబ్బందుల్లో పడిపోయింది. రోజువారీ తిండి దొరకని పరిస్థితి ఏర్పడింది. వివాహాది శుభకార్యాలకు అనుసంధానంగా ఉండే రంగాలు అయితే పూర్తిగా నష్టాల్లో పడిపోయాయి. ఈవెంట్ మేనేజర్లు పరిస్థితి దారుణంగా తయారైంది. రానున్న...
భారత్ ఎంత సహనంగా వ్యవహరిస్తున్న గాని రెండు వారాలుగా చైనా భారత సైన్యాన్ని రెచ్చగొడుతూనే ఉంది. ఓ వైపు నేపాల్ని ఎగదోస్తూ.. మరోవైపు బోర్డర్స్ దగ్గర భారత సైన్యంతో ఘర్షణకు దిగుతోంది. రెండు వారాల నుంచి...
వైద్యోనారాయణ హరి అన్నారు పెద్దలు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వైద్యుడి రూపం అని. వైద్య సేవలు అందించేవారిలో నర్సులకు అత్యంత కీలక పాత్ర. డాక్టర్లకు ఏమాత్రం తీసిపోని సేవలు..రోగి మంచి చెడ్డలు చూసుకోవటమేకాదు..కన్న తల్లిలా చూసుకునే నర్సులు...
2022 వరకు కరోనావైరస్ వ్యాధి కొనసాగవచ్చని, ప్రపంచ జనాభాలో ఎక్కువ మంది రోగనిరోధక శక్తి పొందే వరకు ఇది నియంత్రణలో ఉండదని అమెరికాలోని కొందరు నిపుణులు విడుదల చేసిన ఒక రిపోర్ట్ తెలిపింది. మానవ జనాభాలో...
కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. అమెరికా సహా అగ్రదేశాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. భారత వృద్ధి రేటుపై కూడా కరోనా ప్రభావం భారీగానే పడనుంది. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడిస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ భారత...
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(NEET-2020) మొదటి విడత కౌన్సిలింగ్ ఫలితాలను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ విడుదల చేసింది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల (ఏప్రిల్ 20,2020)లోగా సంబంధిత కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి...
పూజా హెగ్డే మదర్ లతా హెగ్డే: పూజా ఓ ఇంటర్వ్యూలో తన మదర్ గురించి మాట్లాడుతూ.. మా అమ్మ మాకెప్పుడు మోటివేషనల్ స్పీచ్చులు ఇవ్వలేదు. కానీ, ఆమె చెప్పిన ఓ ఉదాహరణ మాకు చాలా నేర్పింది....
కరోనా రాకాసి కుమ్మేస్తోంది. ఎన్నో రంగాలను కుదిపేస్తోంది. దీని కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడే రవాణా నిలిచిపోయింది. దీనికారణంగా పలు కార్యక్రమాలు రద్దయ్యాయి. పలు రంగాలపై ఎఫెక్ట్...
భారత్ హేవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (BHEL)లో అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, డిప్లామా అప్రెంటీస్ ల్లలో ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 229 ఖాళీలు ఉన్నాయి....
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు చెందిన సైంటిస్టు ఉద్యోగాల భర్తీకి న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్(NIC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 495 ఖాళీలు ఉన్నాయి. ఫిబ్రవరి 26, 2020న దరఖాస్తు...
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తో ఇప్పుడు భారత్ పోరాడుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు దేశమంతా షట్ డౌన్ దిశగా కొనసాగుతోంది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు,హైదరాబాద్ వంటి నగరాలు పూర్తిగా లాక్ డౌన్ అయ్యాయి. రైళ్లు,...
ముంబాయిలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) లో ఎగ్జిక్యూటివ్ ట్రేయినీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 200 ఖాళీలు ఉన్నాయి....
గుంటూరులోని ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ 2020వ సంవత్సరానికి గాను వివిధ రకాల కోర్సులలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా మాథ్యమెటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ వంటి...
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న35 రెసిడెన్షియల్ కాలేజీల్లో 2020-2021 విద్యా సంవత్సారానికిగాను ఇంటర్మీడియట్ మెుదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు(TSRJC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపీసీ,...
2020 సంక్రాంతి విన్నర్ - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కిన 'అల వైకుంఠపురములో'..
నార్తరన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో ఆపరేటర్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 307 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్...
బ్రాడ్ క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL) లో 4 వేల ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తు గడువు జనవరి 11, 2020 తో ముగుసింది. తాజాగా...
రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘కె.జి.ఎఫ్. చాప్టర్ 2’.. దసరా కానుకగా విడుదల కానుంది..
తెలంగాణాలో మార్చి 19, 2020 నుంచి జరగబోయే పదో తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఆన్ లైన్ విధానంలో…. హాల్ టికెట్లను రిలీజ్ చేసింది. విద్యార్దులు అధికారికక వెబ్ సైట్...
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సివరేజ్ బోర్డు (HMWSSB) లో మేనేజర్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 93 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు...
మార్చి-8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన మహిళలకు అవార్డులను ప్రకటించి సత్కరిస్తుంది. మహిళల సేవలను..ప్రతిభాపాటవాలను గుర్తించి ఇచ్చే మార్చి-8 2020 అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంవత్సరం...
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్డ్ పరీక్ష కోసం మే 1 నుంచి 6వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు JEE నిర్వహణ సంస్థ అయిన ఐఐటీ ఢిల్లీ వెల్లడించింది. అంటే దరఖాస్తుకు 6రోజులు మాత్రమే...
TS POLYCET-2020 ఎగ్జామ్ డేట్స్ ను అధికారులు రిలీజ్ చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీలో వివిధ వ్యవసాయ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే పాలిసెట్-2020 ప్రవేశ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తుకు ఏప్రిల్ 4...
తెలంగాణ హైకోర్టులో సివిల్ జడ్జి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 87 ఖాళీలు ఉన్నాయి. వీటిలో 70 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలోను, మిగిలిన...
మహారాష్ట్రలోని ఓ జిల్లాలో స్యూల్ విద్యార్థిని కలెక్టర్గా ఎంపికయ్యారు. అదేలా అసలు స్కూల్ అమ్మాయి కలెక్టర్ అవ్వడమేంటని అనుకుంటున్నారా. విషయమేంటంటే.. ప్రతీ సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న విషయం...
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు చెందిన సైంటిస్టు ఉద్యోగాల భర్తీకి న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్(NIC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 495 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి...
సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు గ్రూప్-B,C లలో దాదాపు 1.40లక్షల ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ సందర్భంగా చైర్మన్ బ్రజ్ రాజ్...
మార్చి 6 వ తేదీ నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈసారి బడ్జెట్ 2 లక్షల కోట్లకే పరిమితమయ్యే అవకాశాలున్నాయి.