377 corona news cases registered in AP : ఏపీలో కొత్తగా 377 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో కరోనాతో నలుగురు మరణించారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 51,420 శాంపిల్స్...
Newly registered 402 corona cases in AP : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 402 కేసులు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 56, 425 శాంపిల్స్...
Rajasthan : 9 newborns die in Kota’s JK Lon Hospital : రాజస్థాన్ కోటాలోని జేకే లోన్ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. 24 గంటల వ్యవధిలో తొమ్మిదిమంది మంది పసికందులు ప్రాణాలు కోల్పోయారు....
AP corona new cases : ఏపీలో కరోనా వైరస్ కేసులు క్రమ క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల్లో 620 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో ఏడుగురు చనిపోయారు. ఈ మేరకు...
వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలపింది. అలాగే వాయువ్య బంగాళఖాతంలో ఈ నెల 23న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని...
రికార్డులు ఉన్నది వేరొకరు బద్దలు కొట్టడానికే అని ఇటీవల ఓ ఫంక్షన్లో పవర్స్టార్ పవన్ కల్యాణ్ అన్న విషయం తెలిసిందే. అన్నట్లే.. తాజాగా మహేష్ బాబు బర్త్డే రోజు నమోదైన ప్రపంచ రికార్డ్ను పవన్ కల్యాణ్...
కరోనా వైరస్ గణాంకాలు దేశంలో భయంకరంగా కనిపిస్తున్నాయి. భారతదేశంలో సంక్రమణ ఇప్పటికీ అమెరికా, బ్రెజిల్ కంటే తక్కువగా ఉన్నప్పటికీ, సంక్రమణ పెరుగుతున్న రేటు ఆందోళన కలిగిస్తుంది. గత 24గంటల్లో అంటే బుధవారం (29 జులై 2020)...
కరోనా వైరస్ భీభత్సం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రపంచంలోని 213 దేశాలు మరియు ప్రాంతాలు కరోనా ప్రభావితం అయి ఉన్నాయి. అమెరికా, బ్రెజిల్, ఇండియా వంటి దేశాలలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత...
ఏపీలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. 24 గంటల్లో 7948 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 58 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకు 1,10,297 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వైరస్ సోకి 1,148...
ఏపీలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. వైరస్ కట్టడికి ప్రభుత్వం, అధికారులు ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా..కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఇందుకు ప్రజల నిర్లక్ష్యమే కారణమంటున్నారు. ఏ పని లేకున్నా..అనవసరంగా బయటకు వస్తున్నారని, దీంతో...
భారత్లో కరోనా రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలో ఒక్క రోజులో అమెరికా తరువాత ఎక్కువ కరోనా కేసులు భారతదేశంలోనే నమోదయ్యాయి. బ్రెజిల్ను దాటి దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య పెరుగుతుంది. ఈ...
నేడు(07 జూలై 2020), వరుసగా ఐదవ రోజు, భారత్లో 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కేసులలో భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానానికి చేరుకుంది. కరోనా వైరస్ కేసులు భారత్లో వేగంగా...
కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో కొంతవరకు విజయం సాధించింది భారత్. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న రోగుల సంఖ్య చురుకైన కేసులను మించిపోవడం కాస్త ఉపశమనం కలిగించే వార్త. ఇప్పటివరకు, కరోనా వైరస్ సోకిన...
రాగల 24 గంటల్లో నగరంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం వెల్లడించింది. దీంతో GHMC అలర్ట్ అయ్యింది. చినుకుపడితే..నగరంలో ఎలాంటి పరిస్థితి నెలకొంటుందో అందరికీ తెలిసిందే. ఇక 24 గంటల...
సుప్రీం కోర్టు వలస కార్మికులపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటికి దూరంగా ఇన్ని రోజులుగా పనిలేకుండా ఉన్న వారిని సొంత రాష్ట్రాలకు 15రోజులుగా పంపాలని ఆదేశాలిచ్చింది. సుప్రీం కోర్టు వలస కార్మికుల అంశంపై విచారణ జరిపి...
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల మధ్య భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో పరిస్థితి మెరుగుపడుతోంది. భారతదేశంలో కరోనావైరస్ నుండి కోలుకుంటున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. కరోనా కారణంగా బాధపడుతున్నవారి సంఖ్య మరియు చికిత్స తర్వాత కోలుకునే...
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు ప్రభుత్వం, పౌరులు ఎన్ని భద్రతా చర్యలు చేపట్టినా కూడా కరోనా కేసులు పెద్దగా తగ్గుముఖం పట్టట్లేదు. గత 24 గంటల్లో...
భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. 24 గంటల్లో 8,909 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 217 మరణాలు సంభవించడంతో మృతుల సంఖ్య...
పాకిస్తాన్ హై కమిషన్కు చెందిన ఇద్దరు అధికారులను భారత్లో పట్టుకున్నారు. దేశంలో గూడఛారి వ్యవహరాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ‘వారిద్దరూ ఎటువంటి అధికారిక అనుమతి లేకుండా తిరుగుతున్నారు. ఉద్దేశ్యపూర్వకమైన పని మీదనే వచ్చినట్లు తెలిసింది. 24గంటల్లోగా ఇండియా...
భారతదేశంలో గత 24 గంటల్లో 7,466 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇన్ని ఎక్కువ కేసులు ఒకేరోజు నమోదవడం ఇదే తొలిసారి. భారతదేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య శుక్రవారం నాటికి 1.65 లక్షలకు చేరుకుంది. ఇప్పటివరకు అతిపెద్ద జంప్...
భారత్ లో రోజురోజుకి రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 6,654కొత్త కేసులు నమోదయ్యాయని ఇవాళ(మే-23,2020) కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రకటించింది. ఒక్క రోజులో దేశంలో నమోదైన అత్యధిక కేసులు ఇవేనని తెలిపింది....
ఇండియాలో కరోనా వ్యాప్తి పేట్రేగిపోతుంది. ఒక్కరోజులో 5వేల 611కేసులు నమోదుకావడంతో మొత్తం కేసులు లక్షా 6వేల 750కి చేరాయి. 3వేల 3వందల 3మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24గంటల్లో 140మంది...
బంగాళాఖాతంలో ఏర్పిడిన అల్పపీడనం మరో 24గంటల్లో భారీ తుఫానుగా మారనుంది. శనివారం ఉదయం ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నట్లు భారత వాతావరణ కేంద్రం చెప్పింది. ఒడిశాలో ఉన్న 12తీరప్రాంతాలను అలర్ట్ చేశారు అధికారులు. అండమాన్ అండ్...
భారత దేశంలో కరోనావైరస్ కేసులను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3970 పాజిటివ్ కేసులు, 103మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
అగ్రరాజ్యంలో కరోనా మృతుల సంఖ్య మిగిలిన వారికి ముచ్చెమటలు పట్టిస్తుంది. శుక్రవారం ఒక్కరోజులోనే 1635 మంది చనిపోగా మొత్తం మృతుల సంఖ్య 77వేల 178కి చేరుకుంది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ కథనం ప్రకారం.. దేశంపై కరోనా...
ఇండియాలో కరోనా వైరస్ కేసులు 15వేల 712కు చేరాయి. ఆదివారం నాటికి 505 మంది మృత్యువాత పడ్డారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2వేల 230 కేసులు ప్రాణాంతక వ్యాధి నుంచి రికవరీ అయినట్లు...
భారత్లో కరోనా వైరస్ జడలు విప్పుతూనే ఉంది. ఓవైపు లాక్డౌన్ గడువు దగ్గరకు వస్తుంటే…. మరోవైపు కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మన దేశంలో గడిచిన 24 గంటల్లో అత్యధిక కరోనా...
కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమవుతుంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 2020, ఏప్రిల్ 06వ తేదీ సోమవారం రికార్డు స్థాయిలో 704 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా తొలి కేసు నమోదైన తర్వాత ఈ స్థాయిలో కేసులు రిజిస్టర్...
మర్కజ్ సదస్సు ఏపీ కొంప ముంచింది. ఏపీలో కేసులు అంతకంతకూ పెరుగుతున్నారు. ఇప్పటివరకు ఏపీలో కరోనా కేసులు 252కు చేరాయి.
కరీంనగర్ సేఫ్ గా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. కరీంనగర్ లో 50 వేల మందికి పరీక్షలు నిర్వహించామని..ఏ ఒక్కరికి కరోనా లక్షణాలు కనిపించలేదన్నారు.
తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ అమల్లో ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అన్నింటిని ఒకేసారి మూసివేయొద్దని మూసివేయటం లేదు...అవసరమైతే టోటల్ షెట్ డౌన్ చేస్తామని చెప్పారు.
గ్రేటర్ పరిధిలో రెండు రోజుల పాటు నీటి సరఫరా ఉండదని జలమండలి అధికారులు వెల్లడించారు. కృష్ణా ఫేజ్ – 1 పైపులైన్ పనుల్లో తలెత్తిన లీకేజ్లను అరికట్టేందుకు పనులు చేపట్టడం జరుగుతోందని దీనికారణంగా 2020, జనవరి...
హైదరాబాద్ నగర వాసులు దాహార్తిని తీర్చే కృష్ణా ఫేజ్-3 జలాల తరలింపులో ఆటంకం ఏర్పడింది. దీంతో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో జనవరి 6న నీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ ప్రభావంతో సాహేబ్నగర్, ఆటోనగర్, వైశాలీనగర్, మీర్పేట,...
భారీ వర్షాలతో మహా తుఫాన్తో విరుచకపడుతోంది. ప్రచండమైన గాలులు వీస్తున్నాయి. చెట్లు..కరెంటు స్తంభాలు ఎక్కడికక్కడ నేలకొరుగుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఏమవుతుందోనన్న టెన్షన్ నెలకొంది. తీర ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు....
హైదరాబాద్ నగర వాసులకు త్వరలో 24 గంటలు నీటి సరఫరా అందనుంది. దీని కోసం ఇప్పటికే వాటర్ బోర్డ్ అధికారులు కసరత్తులు చేపట్టారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ప్రజలకు నిరంతరం నీటి సరఫరా అందించేలా చర్యలు తీసుకుంటోంది. రిజర్వాయర్లలో...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులకు ఇస్తున్న కేసీఆర్ కిట్ పథకంతో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో డెలివరీలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో జనగామ మాతా శిశు ఆరోగ్యం కేంద్రం (ఎంసీహెచ్) రికార్డ్ సృష్టించింది. కేవలం 24గంటల్లో 17 నార్మల్...
గతంలో మహారాష్ట్రలో సంభవించిన వరదలకు రత్నగిరి జిల్లాల్లో తివారి డ్యామ్ కు గండిపడి పలువురు మృతి చెందారు. డ్యామ్ కు గండి పడటానికి పీతలే కారణమని నీటిపారుదల శాఖ మంత్రి తనాజీ సావంత్ తెలిపటంతో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది....
హైదరాబాద్ : మండు వేసవిలో కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలలో పంటలకు తీవ్ర నష్టాలు వాటిల్లాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో మరో 24 గంటల...