భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలపై ఏపీ సీఎం బాబు తీవ్రస్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ భయంకర వ్యక్తులుగా పేర్కొన్న బాబు..దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. ఏపీ రాష్ట్రంలో...
అధికారులను ఎందుకు బదిలీ చేశారు? జగన్ కోరితే మోడీ, అమిత్ షా బదిలీలకు కుట్ర చేస్తారా? తన భద్రతను పర్యవేక్షించే అధికారి బదిలీ చేయడం వెనక ఆంతర్యం ఏమిటీ? అంటూ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ చీఫ్...