ఇక గిరిధర్ కుమారుడు శిశిర్ మాట్లాడుతూ ‘‘పార్టీలోని పరిస్థితుల గురించి ఎన్నో సార్లు కేంద్ర నాయత్వానికి తెలియజేశాను. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు చాలా సార్లు ఫిర్యాదు చేశాను. కానీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. అధిష్టానం ఎలాంటి చర�
కొంతకాలంలో టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ..ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఖమ్మం రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్న పొంగులేటిపై మూడు పార్టీలు ఫోకస్ పెట్టాయి.
తెలంగాణ రాజకీయం అంతా ఖమ్మం చుట్టే తిరుగుతోందిప్పుడు. కేసీఆర్ BRS సభ ఖమ్మంలోనే నిర్వహించాలనుకోవటం.. మరోవైపు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్, గెలుపు కోసం కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టడం.. కొత్తగా పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల పార్టీ ఆఫీస్ ప్రారంభించడం.
బహిరంగ సభలపై దృష్టి పెట్టిన BRS హైకమాండ్
సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ జీవీఎల్ మండిపడ్డారు. ఏపీ ప్రజలను తిట్టి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఏపీలో రాజకీయాలు చేస్తారు? అంటూ ప్రశ్నించారు. ఏపీ ఆహారాలను చులకన చేసి మాట్లాడారు? ఆంధ్రా పార్టీలు, పాలకులు అవసరమా? ఏపీ ప్రజలు, నాయకులు తెలంగాణను దోచు�
రాజకీయాలు చేయడమంటే గోల్ మాల్ చేయడం కాదని, అటువంటి గోల్ మాల్ గోవిందంగాళ్లు మనకు అవసరమా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో ఇవాళ పలువురు ఏపీ నేతలు చేరారు. విశ్రాంత ఐఏఎస్ తోట చంద్ర శేఖర్, ఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు,
బీఆర్ఎస్కు వైసీపీ మద్దతు విషయంలో.. YCP నేత కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జాతీయ పార్టీలకు వైసీపీ మద్దతు ఉుంటుంది అంటూ..
భారత రాష్ట్ర సమితిలో చేరనున్నారు ఏపీకి చెందిన జనసేన కీలక నేత తోట చంద్రశేఖర్. రేపు సీఎం కేసీఆర్ సమక్షంలో తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు.
దుబ్బాకలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ
బీఆర్ఎస్లో జమిలి ఎన్నికల గుబులు