15 కేజీల నెయ్యి పేరిట రూ.15 కోట్లు తరలించినట్టు వెల్లడించాడు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం దగ్గర ప్కార్స్ చేసిన 6060 నెంబర్ గల రేంజ్ రోవర్ కారులో AP అనే షార్ట్ నేమ్ కల్గిన వ్యక్తికి రూ.15 కోట్లు ఇచ్చానన్నాడు. సూచించినట్టు సుకేశ్ చంద్రశేఖర్ చెప్పాడు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్రపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. బుధవారం కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఈడీ విచారణకు హాజరయ్యారు. బుచ్చిబాబు ఈడీ వ�
ఎమ్మెల్సీ కవిత ఫోన్లను ఈడీ అధికారులు ఓపెన్ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరైన కవిత.. బుధవారం మధ్యాహ్నం నగరానికి వచ్చారు.(MLC Kavitha)
మనీశ్ సిసోడియాను ఇవాళ ఈడీ ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టింది. దీంతో కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. ఏడు రోజుల పాటు సిసోడియాను ఈడీ విచారించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. మూడోసారి కవితను విచారించారు ఈడీ అధికారులు.(MLC Kavitha)
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో మూడోసారి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మూడోసారి ఈడీ విచారణ ముగిసింది.(MLC Kavitha)
ఫోన్ లో డిలీట్ అయిన డేటాను అధికారులు తిరిగి రిట్రీవ్ చేసే అవకాశం ఉందా? అసలు ఆ డేటాను తిరిగి పొందొచ్చా? (Nallamothu Sridhar)
సినీ యాక్టర్ ప్రకాశ్ రాజ్ ప్రస్తుతం తాను నటిస్తున్న ‘రంగమార్తాండ’ సినిమా రిలీజ్కు రెడీ కావడంతో, ఈ సినిమా ప్రమోషన్స్లో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను దర్శకుడు కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో హాస్యబ్రహ్మ డా.బ్రహ్మానందం ఓ మ�
సిసోడియా బెయిల్ పిటిషన్ విషయంలో సిసోడియా తరఫు న్యాయవాదులు, సీబీఐ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా మనీశ్ సిసోడియా తరఫు న్యాయవాదులు అతడికి బెయిల్ ఇవ్వాల్సిందిగా ఢిల్లీ కోర్టును కోరారు. అయితే, దీన్ని సీబీఐ వ్యతిరేకించింది. �