Home » Delhi Liquor Scam
Delhi liquor scam: ఇప్పటికే ఈ కేసులో పలువురిని సీబీఐ, ఈడీ విచారించింది. ఈ కేసులో అనేక కొత్త విషయాలు బయటపడ్డాయి.
Kavitha: ఒక ఆర్థిక నేరగాడు లేఖ రాస్తే రాద్దాంతం చేస్తున్నారు. వాస్తవాలు ఏంటో తెలుసుకోకుండానే తప్పుడు వార్తలు ప్రచురించాయి.
Sukesh Chandrasekhar: ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం తాను బయటపెట్టిన చాట్స్ ఆధారంగా దర్యాఫ్తు కొనసాగించాలని డిమాండ్ చేశాడు.
15 కేజీల నెయ్యి పేరిట రూ.15 కోట్లు తరలించినట్టు వెల్లడించాడు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం దగ్గర ప్కార్స్ చేసిన 6060 నెంబర్ గల రేంజ్ రోవర్ కారులో AP అనే షార్ట్ నేమ్ కల్గిన వ్యక్తికి రూ.15 కోట్లు ఇచ్చానన్నాడు. సూచించినట్టు సుకేశ్ చంద్రశేఖర్ చెప్పాడు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్రపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. బుధవారం కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఈడీ విచారణకు హాజరయ్యారు. బుచ్చిబాబు ఈడీ వ�
ఎమ్మెల్సీ కవిత ఫోన్లను ఈడీ అధికారులు ఓపెన్ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరైన కవిత.. బుధవారం మధ్యాహ్నం నగరానికి వచ్చారు.(MLC Kavitha)
మనీశ్ సిసోడియాను ఇవాళ ఈడీ ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టింది. దీంతో కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. ఏడు రోజుల పాటు సిసోడియాను ఈడీ విచారించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. మూడోసారి కవితను విచారించారు ఈడీ అధికారులు.(MLC Kavitha)
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో మూడోసారి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మూడోసారి ఈడీ విచారణ ముగిసింది.(MLC Kavitha)