న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ సైతం భారత్ కైవసం చేసుకుంది. మూడో టీ20 మ్యాచ్ లో భారత జట్టు న్యూజిలాండ్ పై తిరుగులేని విజయం సాధించింది. భారీ పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది.
న్యూజిలాండ్ తో మూడో టీ20 మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ చేసింది. టీమిండియా నయా సంచలనం, ఓపెనర్ శుభ్ మన్ గిల్ చెలరేగిపోయాడు. సూపర్ సెంచరీ బాదాడు. 63 బంతుల్లోనే 126 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో భారత్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 23
న్యూజిలాండ్ తో రెండో టీ20 మ్యాచ్ భారత్ గెలుపొందింది. 6 వికెట్ల తేడాతో కివీస్ పై విక్టరీ కొట్టింది. ఈ విజయంతో సిరీస్ ను 1-1 తో సమం చేసింది.
టీమిండియా, న్యూజిలాండ్ మధ్య నిన్న రాంచీలో జరిగిన తొలి టీ20 మ్యాచులో టీమిండియా ఆటగాడు వాషింగ్టన్ సుందర్ బంతుల్లో 50 పరుగులు చేసినప్పటికీ భారత్ ఓడిపోయింది. టీమిండియా ఓటమిపై వాషింగ్టన్ సుందర్ స్పందించాడు. ఏదో ఒకరోజు ఎవరికైనా సరే
న్యూజిలాండ్ పై వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా తొలి టీ20 మ్యాచ్ లో అదే జోరు చూపించలేకపోయింది. రాంచీ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది.
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలోనూ భారత్ గెలుపొందింది. 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ ఓపెనర్ కాన్వే (138) సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది.
భారత్ జోరు మీదుంది. సొంత గడ్డపై టీమిండియా జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. భారత జట్టు మరో సిరీస్ ను తన ఖాతాలో వేసుకుంది. న్యూజిలాండ్ తో రెండో వన్డేలోనూ ఘన విజయం సాధించిన భారత్.. వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది.
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో బుధవారం జరిగిన తొలి వన్డేలో భారత్ జట్టు విజయం సాధించిన విషయం విధితమే. అయితే, ఈ మ్యాచ్లో స్లో ఓవర్ రేటు కారణంగా అతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీమిండియాకు జరిమానా విధించింది.
దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల్లో చలితీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భారత్ జోడో యాత్ర సాగిన సమయంలోనూ రాహుల్ కేవలం తెల్ల టీ-షర్ట్నే ధరించారు. తెల్లవారు జామున 6గంటలకు ఎముకలు కొరికే చలినిసైతం లెక్కచేయకుండా రాహుల్ తెల్లటీషర్ట్పైనే పాదయాత్�
India vs New Zealand 1st ODI: న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా బుధవారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో తొలి వన్డే జరిగింది. ఈ వన్డేలో భారత్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టులో శుభ్మన్ గిల్ డబుల్ సెంచరీ చేశ�