ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన మెహిదీ హసన్ క్రీజులో నిలదొక్కుకుని 4 సిక్సులు, 8 ఫోర్ల సాయంతో సెంచరీ బాది అందరినీ ఆశ్చర్యపర్చాడు. అలాగే, ఆరో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన మహ్ముదుల్లా 77 పరుగులు చేశాడు. దీంతో బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 271/7 పరుగులు చేస
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో బుధవారం రెండో వన్డే జరుగుతుంది. మ్యాచ్ సందర్భంగా మహ్మద్ సిరాజ్ వేసిన రెండో ఓవర్లో స్లిప్ క్యాచ్ పట్టే ప్రయత్నంలో రోహిత్ బొటన వేలుకు గాయమైంది. అయితే, స్కానింగ్ తీయించ
టీమిండియా ఇవాళ బంగ్లాదేశ్ జట్టుతో ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో రెండో వన్డే మ్యాచ్ ఆడనుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో మొదటి వన్డేలో ఓటమిపాలైన టీమిండియా.. రెండో వన్డేలో విజయం సాధించి పట్టునిలుపుకొనేందుకు పట్టుదలతో ఉంది
‘సిరీస్ లోని తొలి మ్యాచులో టీమిండియా ఓడిపోవడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ ఆడిన సిరీస్ లలో తొలి మ్యాచులో ఓడి తర్వాత రాణించాం. ఇది సాధారణమే.. మళ్ళీ ఎలా పుంజుకోవాలో మాకు తెలుసు. మేము పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాము. ఆటలో ఎక్కడ మెరుగుపడాలన్న విషయంపై
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో నేడు టీమిండియా తలపడనుంది. అడిలైడ్ ఓవల్ లో మ్యాచ్ జరుగుతుంది. రెండు రోజుల క్రితమే టీమిండియా అక్కడకు చేరుకుంది. భారత క్రికెటర్లు మైదానంలో ప్రాక్టీస్ చేసిన వీడియోను బీసీసీఐ ట్విట