రిషబ్ పంత్ ఐపీఎల్లో ఢిల్లీ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ప్రమాదం కారణంగా 2023 ఐపీఎల్ నుంచి పూర్తిగా నిష్క్రమించాడు. ఈ విషయంపై జట్టు ప్రధాన కోచ్ రికీ పాటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (47) కామెంటరీ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పెర్త్ లో ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు మ్యాచు మూడో ర�
టీ20 క్రికెట్ అనేది వయసు ఎక్కువ ఉన్న, అనుభవం ఉన్న ప్లేయర్ల గేమ్ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నారు. టీ20 ఫార్మాట్ ద్వారా విరాట్ కోహ్లీ తిరిగి ఫాంలోకి వచ్చాడని, ప్రతికూల పరిస్థితులను అధిగమించాడని చెప్పారు. విరాట్ కోహ్లీ మూడు ఫ�
భారత టీ20 క్రికెట్ జట్టులో మొహమ్మద్ షమీ కంటే మెరుగైన ఫాస్ట్ బౌలర్లు ఉన్నారని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ అన్నారు. తాజాగా రికీ పాంటింగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘షమీ చాలాకాలంగా టీమిండియాలో ఉత్తమ బౌలర్గా కొనసాగుతున్నాడు. అతడి �
త్వరలో జరగబోయే ఆసియా కప్ లో ఇండియా, పాకిస్తాన్ జట్లు పేవరెట్ అని, ఆ రెండు జట్లలోనే ఒకరు టైటిల్ విజేతగా ఉంటారని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ జోస్యం చెప్పాడు.
టీమిండియాలో కొత్త అధ్యాయం లిఖించేందుకు హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ నియమితులయ్యారు. రవిశాస్త్రి తర్వాత ఆ పదవిని అందుకున్న ద్రవిడ్.. ఆ పదవికి ఫస్ట్ ఛాయీస్ కాదట. ఈ విషయాన్ని...
ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2019వ సీజన్లో వేగంతో దూసుకెళ్తుంది. కోచ్ రిక్కీ పాంటింగ్, ముఖ్య సలహాదారు సౌరవ్ గంగూలీ చొరవతో 2012తర్వాత ప్లే ఆఫ్కు చేరుకోవడమే కాకుండా లీగ్ టేబుల్లో టాప్ స్థానాన్ని దక్కించుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్కు ఇంతటి వైభవా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019 మొదలైనప్పటి నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 6 మ్యాచ్లలో గెలిచింది 3 మాత్రమే.
ఇద్దరూ కలిసి ఒకే ఫ్రాంచైజీకి పని చేయడం అటుంచితే.. ఇద్దరి ప్రధాన ఉద్దేశ్యం ఢిల్లీ జట్టుని గెలిపించడమే.
అందరిలో ఉన్న అభిప్రాయాన్నే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ బయటపెట్టాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లేకపోవడం వల్లే ఆస్ట్రేలియాతో భారత్ వన్డే సిరీస్ కోల్పోయిందంటూ విమర్శలు వచ్చాయి. వీటిన బలపర్చేవిధంగా ఉన్నాయి ఆసీ