సుదర్శన్ టీవీ కేసు విషయంలో జరుగుతున్న వాదనలో సోమవారం Advocate చొక్కా లేకుండా హాజరయ్యారు. ఈ ఘటనకు తనతో పాటు ఆన్లైన్ హియరింగ్కు హాజరైన జడ్జిలు అంతా షాక్ అయ్యారు. జస్టిస్ డీవై చంద్రచుద్ అధ్యక్షతన...
కరోనా బారిన పడినా ఏపీ ప్రభుత్వం తరుఫున బలమైన వాదనలు వినిపిస్తున్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర రెడ్డి వాదనలు విన్న వారికి కళ్లు చెమ్మగిల్లాయి. డీఈడీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల వ్యవహారంపై హైకోర్టులో...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేసేందుకు సిద్ధం అయిపోయారు అధికారులు. ఉరి తాళ్లు కూడా ప్రయోగాలతో పరీక్షించి సిద్ధం చేసేశారు. తలారీ రెడీ.. ఉరికంబం కూడా రెడీ.....
ఏపీ సీఎం పాలన అంతా తుగ్లక్ పాలన అని అందరూ విమర్శిస్తున్నారనీ..కానీ జగన్ ది తుగ్లక్ పాలన కాదు జగ్లక్ పాలన అంటూ ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో...
నిర్భయపై ఘోరమైన అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారణమైన దోషులను క్షమించి వదిలేయమని నిర్భయ తల్లికి సీనియర్ మహిళా న్యాయవాది ఇందిరా జైసింగ్ ట్విట్టర్ ద్వారా సంచలన సూచన చేశారు. రు.2012వ సంవత్సరంలో పారామెడికల్ విద్యార్థిని అయిన...
ఏపీ రాజధాని అమరావతిపై వేసిన పిటీషన్ హైకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజధాని తరలింపుపై ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వనప్పుడు కోర్టు ఎలా జోక్యం చేసుకుంటుంది అంటూ పిటీషనర్ ను ధర్మాసనం...
అయోధ్య కేసు విచారణలో చివరి రోజు సుప్రీంకోర్టులో హైడ్రామా చోటు చేసుకుంది. విచారణ సందర్భంగా ముస్లిం సంస్థల తరఫు లాయర్ రాజీవ్ ధావన్ ప్రవర్తించిన తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదేపదే తమను...
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అడ్వకేట్ ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నించాడు. పోలీసులను చూసి భయపడి హార్పిక్ తాగాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు అతడిని సికింద్రబాద్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇతని పరిస్థితి...
మాసాబ్ ట్యాంక్ వద్ద ఓ అడ్వకేట్ పై యాసిడ్,కత్తులతో దాడికి పాల్పడ్డారు కొందరు దుండగులు. ఈ దాడితో న్యాయవాదికి తీవ్ర గాయపడ్డాడు.
ఉద్యోగాల పేరుతో మోసాలు కొనసాగుతునే వున్నాయి. నిరుద్యోగుల వీక్ నెస్ ను ఆసరాగా చేసుకున్న మరో మోసాల రాయుళ్ల ముఠా గుట్టు రట్టయ్యింది. మెట్రో రైలులో ఉద్యోగాల పేరుతో 161 మందికి నామ పెట్టేసింది ఓ...