Two burnt alive in Road accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారు. గుత్తి మండలం ఎంగిలి బండ బస్టాప్ వద్ద ఓ బైకు.....
lover kills girl friend: ప్రేమించిన యువతితో జీవితాంతం కలిసి జీవించాలని కోరుకుంటారు ఎవరైనా. కానీ ఈ యువకుడు మాత్రం క్రూరంగా ఆలోచించాడు. ప్రేమించిన అమ్మాయి చనిపోవడానికి ఒప్పుకోలేదని పగ పెంచుకున్నాడు. మాట్లాడే పని ఉందంటూ...
drink sanitizer: అనంతపురం జిల్లా ధర్మవరంలో దారుణం జరిగింది. నాటుసారా అనుకుని ఇద్దరు వ్యక్తులు శానిటైజర్ తాగేశారు. దీంతో వారు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వారికి చికిత్స అందిస్తున్నారు. వారి...
murder for assets: అనంతపురం జిల్లా గార్లదిన్నె కిడ్నాప్ కేసులో విషాదం నెలకొంది. ఇద్దరిలో ఒక చిన్నారి మృతి చెందాడు. మరో చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పెద్దనాన్న కొడుకే ఇద్దరు పిల్లల్ని కిడ్నాప్ చేసినట్లు...
AP crime news అక్రమ సంబంధాల మోజులో కాపురాల్లో చిచ్చు పెట్టకుంటున్నారు కొందరు మహిళలు. ప్రియుడి మోజులో పడి తాళి కట్టిన భర్తను ఒక్క దెబ్బకు హత్య చేసింది అనంతపురానికి చెందిన మహిళ.జిల్లాలోని దొడగట్ట గ్రామానికి...
అనంతపురం జిల్లా రాజకీయాల్లో పరిటాల కుటుంబానిది ప్రత్యేక స్థానం. అధికారంలోఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. కేడర్కు అండగా నిలబడేది ఆ కుటుంబం. రాష్ట్రమంతటా పరిటాల రవీంద్రకు అనుచరులు, అభిమానులు ఉండేవారు. ఆయన హత్య తర్వాత కూడా ఆ...
పబ్జీ గేమ్ ప్రాణాలు తీస్తోంది. పబ్జీ గేమ్ కి బానిసలుగా మారిన వారు, ఆ గేమ్ ని బ్యాన్ చేయడంతో తట్టుకోలేకపోతున్నారు. మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయి, డిప్రెషన్ కు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తమ బంగారు...
డ్యాన్స్ నేర్పిస్తానని చెప్పి.. బాలికను ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడి రోడ్ మీద వదిలేసి వెళ్లిపోయాడు. అనంతపురం దగ్గర్లోని శెట్టూరు గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తి డ్యాన్స్ నేర్పిస్తుంటాడు. ఈ క్రమంలోనే...
అనంతపురం జిల్లా శెట్టూరులో దారుణం జరిగింది. ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువకుడు బాలికను నమ్మించి మోసం చేశాడు. బాలికను అత్యాచారం చేశాడు. శెట్టూరుకు చెందిన రాము అనే యువకుడి దగ్గర ఓ బాలిక డ్యాన్స్...
అనంతపురం జిల్లాలో ఓ సాధారణ వ్యక్తి ఇంట్లో గోల్డ్ డంప్ బయటపడటం సంచలనంగా మారింది. అతడి ఇంట్లో దొరికిన 8 ట్రంకు పెట్టెల్లో 84కిలోల వెండి, 3 కిలోల బంగారం, 15లక్షల నగదు గుర్తించారు. దీంతో...
సెల్ ఫోన్ కి దూరంగా ఉండాలని డాక్టర్ చెప్పడంతో తట్టుకోలేకపోయిన ఆ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. బ్లేడ్ తో గొంతు కోసుకున్నాడు. అనంతపురం జిల్లా గుత్తి మండలం బ్రాహ్మణపల్లిలో ఈ ఘటన జరిగింది. విద్యార్థి పేరు...
‘కరోనా వైరస్ తో పోరాడదాం, కరోనా పేషంట్తో కాదు’ అంటూ సెల్ ఫోనుల్లో రింగ్ టోన్ చెవిలో సెల్లు కట్టుకుని పోరాడుతుంటూ కొంతమంది వైద్యసిబ్బంది మాత్రం కరోనా పేషెంట్ల విషయంలో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కరోనాతో చనిపోయిన...
అనంతపురం జిల్లా వజ్రకరూరులో ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. అతడికి పొలంలో విలువైన వజ్రం దొరికింది. ఓ వజ్రాల వ్యాపారి రూ.8లక్షల నగదు, 6 తులాల బంగారం ఇచ్చి ఆ వజ్రాన్ని ఆ వ్యక్తి నుంచి...
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సామాన్య ప్రజలకే కాదు ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులను కూడా కరోనా టెన్షన్ తప్పడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కరోనా...
ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతుండటతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా కట్టడిలో భాగంగా మూడు జిల్లాల్లో మళ్లీ లాక్ డౌన్ అమలు చేయబోతున్నారు. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 465 కేసులు నమోదు అయ్యాయి....
అనంతపురం జిల్లా పెనుకొండలోని కియా కార్ల పరిశ్రమలో కరోనా కలకలం రేపింది. పరిశ్రమలోని బాడీ షాప్లో పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. బాధితుడు తమిళనాడు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అధికారులు బాధితుడిని...
అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని చిన్న మట్లగొంది గ్రామంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ సంతోష్ అదే గ్రామానికి చెందిన ఓ
అనంతపురం జిల్లా రాయదుర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండి హులికుంటప్ప కొడుకు విక్రమ్ కుమార్ కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడ్డాడు. తనిఖీల్లో
అనంతపురంలో విషాదం నెలకొంది. చిన్న కారణానికే ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి
లాక్ డౌన్ సమయంలో రూల్స్ బ్రేక్ చేసి రోడ్లపైకి వచ్చిన వాహనాలను పోలీసులు పెద్ద సంఖ్యలో సీజ్ చేసిన
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనంతపురం జిల్లాలో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. ఇకపై మొబైల్ ఫోన్ కే కరోనా ఫలితం వస్తుంది. ఎస్ఎంఎస్ ద్వారా కరోనా ఫలితాన్ని అధికారులు పంపుతారు. ప్రజల్లో...
ఏపీలో కరోనా కలకలం రేపుతోంది. అనంతపురం, కడప జిల్లాలో కరోనా లక్షణాలతో ప్రజలు వణికిపోతున్నారు. మార్చి 6న పుట్టపర్తికి వచ్చిన రష్యా యువకుడు.. తీవ్ర అనారోగ్యంతో
నక్క తోక తొక్కాడో మరొకటి తొక్కాడో తెలియదు కానీ.. ఆ వ్యక్తి జాక్ పాట్ కొట్టాడు. లక్షీదేవి అతడిని కరుణించింది. కనక వర్షం కురిపించింది. ప్రముఖ ఆన్ లైన్ పేమెంట్ యాప్
అనంతపురం జిల్లా శెట్టూరు మండలం తిప్పనపల్లిలో శ్రీసాయి అనే బాలుడు వింత వ్యాధితో బాధపడుతున్నాడు. బాలుడి చేతి నుంచి కట్టె పుల్లలు రాలుతున్నాయి. నమ్మకంగా
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
7 గంటల ఉత్కంఠకు తెరపడింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విడుదల అయ్యారు. అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి ఆయన బయటకు వచ్చారు.
అనంతపురం పట్టణంలో ప్రభుత్వ మద్యం షాపు సూపర్వైజర్ శ్రీనాథ్ మిస్సింగ్.. మిస్టరీగా మారింది. శ్రీనాథ్ ఏమయ్యాడు? ఎక్కడ ఉన్నాడు? అసలేం జరిగింది? సూసైడ్
ఎన్నికలకు ముందు తన పాదయాత్రలో భాగంగా నేతన్నలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు చెప్పారు జగన్ మోహన్ రెడ్డి. చేనేతలకు అండగా రూ. 24వేలు ఇస్తానని చెప్పినట్లే చేశానని అన్నారు జగన్. ధర్మవరంలో వైఎస్సార్ నేతన్న నేస్తం...
జనసేన నేత సాకే మురళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ ఆదేశిస్తే ఏ రెడ్డి తలనైనా నరుకుతా అని అన్నారు. పవన్ సిద్ధం అంటే మేమూ సిద్దమే అని అన్నారు. చిత్తూరు జిల్లాలో
అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కట్టుకున్న భార్యపై స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడో భర్త. భార్యను తాళ్లతో కట్టేసి
ఆస్తి కోసం తోడబుట్టిన తమ్ముడిని చంపేశాడు ఓ అన్న. తమ్ముడి తల నరికి పొలంలో పడేశాడు. కొంతకాలంలో ఆస్తి కోసం అన్నదమ్ములిద్దరి మధ్యా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆస్తి దక్కించుకోవటానికి అన్న రామాంజనేయులు తమ్ముడి...
పింఛను డబ్బును తన సొంత అవసరాలకు వాడుకుని, తిరిగి చెల్లంచలేక చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు ఓ గ్రామ వాలంటీర్. ఈ సంఘటన అనంతపురం జిల్లా ఓబుళదేవరచెరువు మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల...
అనంతపురం పట్టణంలో దారుణం జరిగింది. వివాహితుడిని ప్రేమించిన ఓ యువతి ఉన్మాదిలా ప్రవర్తించింది. తన ప్రేమకు అడ్డుగా ఉందనే కారణంతో అతడి భార్యపై ఘాతుకానికి
అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసులో పోలీసులు మిస్టరీని చేధించారు. ముగ్గురి హత్యకు కారణం ఏంటో తెలుసుకున్నారు. గుప్త నిధుల కోసమే ముగ్గురిని
అనంతపురం జిల్లా అమరాపురం మండలం తమ్మడేపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆర్. ప్రకాష్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. తమ్మడేపల్లి గ్రామ సచివాలయ భవనం గోడపైనున్న త్రివర్ణ పతాకానికి రంగులు...
అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలో రైలు పట్టాలపై మృతదేహాల కలకలం రేగింది. మూడు మృతదేహాలను రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఒక మహిళ, ఇద్దరు
ఏపీలో వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రారంభం కానుంది. అక్టోబర్ 10న అనంతపురం జిల్లాలో సీఎం జగన్ కంటి వెలుగు కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా
అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కళ్యాణదుర్గంలో వాగులు..వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు నివాసాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల్లో పంట నీటి మునిగిపోవటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. జిల్లాలో పరిస్థితి ఇలా...
అనంతపురం జిల్లా పెద్దపప్పూరు గ్రామంలో విషాదం జరిగింది. వేడి పాల గిన్నెలో పడి బాబు మృతి చెందాడు. గ్రామంలోని సుంకులమ్మ కాలనీలో నివాసం ఉండే లోకేశ్వరయ్య, చంద్రిక
ఏపీకి నాలుగు రాజధానులు రాబోతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత, రాజ్యసభ్య ఎంపీ టీజీ వెంకటేష్ మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. కర్నూలుని రాజధానిగా
అనంతపురము : మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతోంది. భారత్ను చూసి ప్రపంచ దేశాలు కుళ్లకుంటున్నాయి. గ్రహాలపైకి రాకెట్లు పంపుతున్నాము. డిజిటల్ ఇండియా అని గొప్పలు చెప్పుకుంటున్నాం. ఇదంతా నాణానికి ఒకవైపు. కడుపుకి పిడికెడన్నం దొరక్క...
అమరావతి: ఆ పెద్దాయన కొన్ని విషయాలు కుండ బధ్దలు కొట్టినట్టు మాట్లాడతారు. హోదాలో పెద్దైనా చిన్నైనా తన మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. అలాగ మాట్లాడి ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఆయనెవరో కాదు సీనియర్ టీడీపీ...
అనంతపురం జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. బుక్కరాయసముద్రం మండలం చెద్దల్లాలో టీడీపీ, వైసీపీ వర్గీయులు కొట్టుకున్నారు. రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురి తలలు పగిలాయి. తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ప్రభుత్వ ఆస్పత్రికి...
ఎన్నికల్లో ఖర్చు ఎక్కువ అవుతుందంటూ అనంతపురం ఎంపీ జేసీ ధివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత రామకృష్ణ ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేశారు. అనంతపురం పార్లమెంట్, తాడిపత్రి అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయాలంటూ డిమాండ్...
శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల నుంచి అనంతపురం వాసులు తృటిలో తప్పించుకున్నారు. ప్రాణాలతో బయటపడ్డారు. అనంతపురంకి చెందిన టీడీపీ నేత, ప్రముఖ కాంట్రాక్టర్, ఎస్ఆర్ కన్ స్ట్రక్షన్ అధినేత అలిమినేని సురేంద్రబాబు...
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం- ఎల్లనూరు మండలం పాతపల్లిలో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని పేదలకు చెందిన 300 ఎకరాల భీడు భూమి ఉంది. ఆ భూముల్లో ఉన్న కంప చెట్లు తొలగింపు విషయంలో వైసిపి, టిడిపి...
అనంతపురం జిల్లాలో శుక్రవారం(ఏప్రిల్ 12, 2019) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయర రహదారి రక్తసిక్తమైంది. లారీ-మినీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు
అనంతపురం : రాయలసీమలో పోలింగ్ టెన్షన్ నెలకొంది. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వీరాపురంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 197 పోలింగ్ కేంద్రం దగ్గర టీడీపీ-వైసీపీ
విజయవాడ: అనంతపురం జిల్లా గుంతకల్లు జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా ఈవీఎంను పగలగొట్టిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఓటింగ్ ఛాంబర్లో ఎమ్మెల్యే, ఎంపీ అనే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో ప్రతి పార్టీ కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. అత్యంత కీలకమైన ఎన్నికల సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు అనంతపురం నుంచి పోటీ చేయలేదు...