Pawan Kalyan: రీసెంట్గా కమ్ బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’ షూటింగ్ కంప్లీట్ చేసిన పవర్స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఆయన ఆలయంలోనుండి వస్తున్న...
Sonu Sood Ambulance Service: రియల్ హీరో, హెల్పింగ్ హ్యాండ్ సోనూ సూద్ లాక్డౌన్ సమయంలో చేసిన పలు సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇప్పటికీ ఆపదలో ఉన్నవారికి తనకు తోచిన సాయం...
woman and man commits suicide over illegal affair guntur district : వివాహేతర సంబంధం కుటుంబ సభ్యులకు తెలిసిపోయిందని భయపడిన ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ప్రియురాలు చనిపోగా ప్రియుడు చావు బతుకుల మధ్య...
Corona new strain case identified in andhrapradesh : కరోనా కొత్త స్ట్రెయిన్ తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించింది. తెలంగాణలో ఒకటి, ఏపీలో ఒకటి కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. వరంగల్ జిల్లా హన్మకొండకు...
Covid In Andhrapradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 282 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరు చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 26 తేదీ శనివారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్లో...
Gannavaram Missing Case : గన్నవరం మిస్సింగ్ కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. మిస్సింగ్ అయిన దుర్గ కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామన్నారు...
CM KCR phoned Andhrapradesh ideal farmer : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణా జిల్లాకు చెందిన ఆదర్శ రైతు పాల ప్రసాదరావుకు ఫోన్ చేశారు. ఘంటసాల పాలెంకు చెందిన ప్రసాదరావు ఆధునిక సీడ్రిల్ యంత్రాలతో...
Sai Tej: ఈరోజుల్లో ఏ విషయంలోనైనా కమిట్మెంట్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. కానీ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మాట ఇవ్వడమే కాకుండా ఇచ్చిన మాట మీద నిలబడి అన్నమాట ప్రకారం...
IT executives Raids Access Energy Company Group : యాక్సెస్ ఎనర్జీ కంపెనీ గ్రూప్పై ఐటీ అధికారులు కొరడా ఝళిపించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 20 చోట్ల ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు....
doctor murdered in avanigadda krishna district : కృష్ణాజిల్లా అవనిగడ్డలో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని ఓ ప్రముఖ వైద్యుడు దారుణ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేరు....
Niwar cyclone tension : ఈనెల 29న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న రెండు రోజులపాటు ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది. దీంతో అధికార...
widow suicide attempt at guntur district : ఉపాధికోసం హోటల్ ఏర్పాటు చేసుకున్న ఒంటరి మహిళ స్ధలాన్ని ఓ రాజకీయ నాయకుడు కబ్జా చేయటానికి ప్రయత్నించటంతో ఆమహిళ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకోటానికి...
Satya Prabha: చిత్తూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే సత్యప్రభ కన్నుమూశారు. అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి గుండెపోటుకు గురై ఆమె తుదిశ్వాస విడిచారు. కాగా...
Andhra Pradesh Govt Reduces Liquor Price ఆంధ్రప్రదేశ్లో మరోసారి మద్యం ధరలు తగ్గాయి. కొన్ని రోజుల క్రితం లిక్కర్ ధరలను తగ్గించిన ప్రభుత్వం ఇప్పుడు మరోసారి లిక్కర్ రేట్లను సవరించింది. ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరలు...
Sai Dharam Tej: తమ అభిమాన హీరో పుట్టినరోజంటే వీరాభిమానుల ఫ్లెక్సీలు, కేక్ కటింగులు, బైక్ ర్యాలీలు.. మాములు హడావిడి చేయరు. అయితే తమ అభిమాన హీరో పిలుపును గౌరవించి అనవసరపు ఆర్భాటాలకు పోకుండా స్వచ్ఛందంగా...
Allu Arjun met his avid fan: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన వీరాభిమాని కోరిక నెరవేర్చారు. గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని కంభంపాడుకి చెందిన నాగేశ్వరరావు అల్లు అర్జున్ వీరాభిమాని.. ఎలాగైనా అల్లు...
Krishnam Raju – Ashwini Dutt: కేంద్ర మాజీ సహాయ మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు, ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజధాని అభివృద్ధిలో భాగంగా గన్నవరం...
AP coronavirus Update: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 76,000 టెస్ట్లు చేయగా, 7,855 మందికి పాజిటీవ్గా నిర్ధారణ అయ్యింది. రెండువారాలుగా పాజిటీవ్కేసుల్లో ఏంతో కొంత తగ్గుదల కనిపిస్తూనే ఉంది. 24 గంటల్లో 8,807...
Allu Arjun Die Hard Fan Padayatra: సినిమా హీరోల పట్ల అభిమానులకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుదనేది మాటల్లో చెప్పలేం. తమ అభిమాన నటుడిని జీవితంలో ఒక్కసారైనా కలుసుకోవాలని కలలు కంటుంటారు. ఇక తమ హీరోల...
Sai Dharam Tej fulfills his promise: ఈరోజుల్లో ఏ విషయంలోనైనా కమిట్మెంట్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. కానీ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మాట ఇవ్వడమే కాకుండా ఇచ్చిన మాట...
Ali Met AP CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశంలోనే ఉత్తమ సీఎం అని సినీ నటుడు అలీ ప్రశంసించారు. తాడేపల్లిలో ఏపీ సీఎంను బుధవారం ఆయన మర్యాదపూర్వకంగా...
Nuthan Naidu Arrested: విశాఖ జిల్లా పెందుర్తిలో బిగ్బాస్ సీజన్ 2 కంటెస్టెంట్, నటుడు, దర్శకుడు నూతన్ నాయుడు, అతని భార్య మధుప్రియ శిరోముండనం(గుండు గీయించడం) ఘటన సంచలనం సృష్టించింది. తాజాగా పరారీలో ఉన్న నూతన్...
కడప జిల్లాలో దారుణం జరిగింది. మానవత్వం మంట కలిసి పోతోంది. దానికి ఇటీవల కాలంలో ఎన్నో సంఘటనలు చూస్తున్నాం. ఇలాంటి కోవకు చెందిన సంఘటనే కడప జిల్లా ముద్దనూరు మండలంలో చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రంకు...
YSR Death Anniversary Special: జనం హితం కోరేవాడు జననేత. అలాంటి వాళ్లే మహానేతగా నీరాజనాలు అందుకుంటారు. మంచి పనులతో జనం గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. అలాంటి మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. జనం గుండెల్లో...
Pawan Kalyan Response about Fans Dies: పవర్స్టార్ పవన్కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం.. శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో అభిమానులు 25 అడుగుల ఎత్తుండే కటౌట్ కట్టే ప్రయత్నం చేశారు. ఆ...
Ram Charan and Sharwanand Producer Rajagopal Reddy Funeral: సినీ నిర్మాత, ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంత్యక్రియలకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, శర్వానంద్ హాజరయ్యారు. నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలం...
Pendurthi People Shocking Allegations on Nutan Naidu’s Family: బిగ్బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ నూతన నాయుడుపై శిరోముండనం(గుండు గీయించడం) ఆరోపణలు సంచలనం సృష్టించాయి. నూతన నాయుడు తనను శిరోముండనం చేశారని దళిత యువకుడు...
Nuthan Naidu’s House CC TV Footage: బిగ్బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ నూతన నాయుడుపై శిరోముండనం(గుండు గీయించడం) ఆరోపణలు సంచలనం సృష్టించాయి. నూతన నాయుడు తనను శిరోముండనం చేశారని దళిత యువకుడు కర్రి శ్రీకాంత్...
casefiled against Bigg Boss fame Nutan Naidu: బిగ్బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ నూతన నాయుడుపై శిరోముండనం(గుండు గీయించడం) ఆరోపణలు సంచలనం సృష్టించాయి. నూతన నాయుడు తనను శిరోముండనం చేశారని దళిత యువకుడు కర్రి...
Nagarjuna call to fan: కింగ్ నాగార్జున తాజాగా తన అభిమానికి ఫోన్ చేసి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నెల్లూరుకు చెందిన లక్ష్మీ, ఆమె కుటుంబమంతా అక్కినేని కుటుంబానికి వీరాభిమానులు.....
NBK Donation for Covid Center: బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధికి నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎంతగా శ్రమిస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈ...
టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. కేఎఫ్సీ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరైన గుండాల కమలాకర్రెడ్డి ఈరోజు(బుధవారం) జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణ చెందారు. నెల్లూరు జిల్లాలో నివాసముంటున్న కమలాకర్రెడ్డి, ఆయన తండ్రి నందగోపాల్రెడ్డి (75) ఇటీవల...
హీరో రామ్ పోతినేని విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటనపై కొద్ది రోజులుగా చేస్తున్న ట్వీట్స్ సంచలనంగా మారాయి. హోటల్ స్వర్ణ ప్యాలెస్ని రమేష్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్గా మార్చక ముందు, ప్రభుత్వం అక్కడ క్వారంటైన్...
సినిమా వాళ్లు ఏదైనా ఒకమాట మాట్లాడేటప్పుడు లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. లేదంటే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకోసారి వారి అభిప్రాయం ఎదుటివాళ్లకి అర్థం కాకపోయినా విమర్శల పాలు కావాల్సి వస్తుంది....
ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజులుగా నమోదవుతున్న కేసుల అంకెల్లో కాస్త తగ్గుదల కనిపిస్తుంది. 10వేలు ధాటి ఫైల్ అవుతున్న కేసుల్లో కొంచెం బెటర్ అనిపిస్తుంది. మంగళవారం ఉదయం 9గంటల నుంచి బుధవారం 9గంటల వరకూ నమోదైన కేసుల...
టాలీవుడ్ నటుడు కృష్ణుడు తన తాత పెన్మత్స సాంబశివరాజు కోల్పోయినట్లుగా ట్వీట్ చేశారు.. వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు (87) అనారోగ్యంతో విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి...
వైసీపీ ప్రభుత్వం అనుకున్నది సాధించింది. ఏపీలో ఇకపై 3రాజధానులు ఉండనున్నాయి. 3రాజధానులకు లైన్ క్లియర్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ-ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు, పాలనా వికేంద్రీకరణ...
ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా… ఇప్పుడు పెద్ద మెట్రోపాలిటన్ మరియు టైర్ -1 నగరాల బయట అత్యధిక సంఖ్యలో కరోనావైరస్ సోకుతున్న ప్రదేశంగా నిలిచింది. భారీగా కరోనా కేసులతో పెద్ద కరోనా హాట్ స్పాట్ గా...
ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. కేసుల సంఖ్య లక్షల సంఖ్య చేరుకోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రోజు రోజుకు పాజిటివ్ కేసులు అధికమౌతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఎక్కువవుతున్నాయి. గుంటూరు జిల్లాలో కరోనా విస్తరిస్తూనే...
ఏపీలో పేదలకు ఎలాంటి కష్ట, నష్టాలు కలుగకుండా ఉండేందుకు జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ఇప్పటికే వారికి అవసరమైన పథకాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ కమ్ సర్టిఫికేట్ విషయంలో వారు...
నిమ్మగడ్డ వ్యవహారం ఇంక కంటిన్యూ అవుతూనే ఉంది. ఏపీ సర్కార్ కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఏపీ ఎస్ఈసీగా నిమ్మగడ్డను కొనసాగించాలని హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి...
మూడు రాజధానుల అంశంపై తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు పవన్ కళ్యాణ్. గతంలో గాంధీ నగర్ను మోదీ తనతో ప్రస్తావించారని..ముంబై నుంచి విడిపోయిన తర్వాత గాంధీ నగర్ అభివృద్ధికి చాలా సమయం పట్టింది. అదే రెండు, మూడు...
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి కూడా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తను ప్రేమించిన మిహికా బజాజ్ను పెళ్లాడబోతున్నాడు రానా. ఇటీవలే ఇరు కుటుంబాల సమక్షంలో రోకా ఫంక్షన్ జరిగింది. ప్రస్తుతం పెళ్లికి...
కరోనా వ్యాక్సిన్ తయారీలో దేశంలోని అన్ని ఫార్మా సంస్థలకన్నా ముందున్న హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్పై హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. కొవాగ్జిన్ను దేశంలోని 12 ప్రదేశాల్లో తొలిదశలో 375 మందిపై ప్రయోగించినట్టు ఆ...
Wearing Masks Must అంటోంది ఏపీ ప్రభుత్వం. ఎందుకంటే కరోనా కేసులు ఎక్కువువుతుండడమే కారణం. ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని సీఎం జగన్ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బయటకు ఎవరైనా వస్తే..తప్పనిసరిగా మాస్క్...
పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్…మరో పథకం అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. అధిక వడ్డీలతో సతమతమౌతున్న చిరు వ్యాపారులకు అండగా ఉండేందుకు ‘జగనన్న తోడు’ పథకం అమలు చేయనుంది ఏపీ ప్రభుత్వం....
కరోనా కంగారెత్తిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే రోజా లెక్కచేయడం లేదు. మాస్క్ ధరించకుండానే సొంత నియోజకవర్గంలో పర్యటించారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా నగరి, పుత్తూరు, విజయపురం మండలాల్లో పర్యటించారు. పలుచోట్ల వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. కార్యకర్తల మధ్య...
ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీపై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ రగడ జరుగుతోంది. ఈనేల 8వ తేదీన జరగాల్సిన కార్యక్రమం కోర్టు కేసులతో వాయిదా పడింది. ప్రభుత్వాలు పేదలకు పంపిణీ చేసిన డీ ఫారమ్ పట్టా...
విశాఖలో డ్రగ్స్ రాకెట్ కలకలం రేపుతోంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు. డ్రగ్స్ అమ్ముతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. సత్యనారాయణ, అజయ్, రవికుమార్, మనోజ్ స్వరూప్ ను పోలీసులు అరెస్టు చేశారు....
ప్రజలు ఖాళీ కడుపుతో ఉండకూడదు..తోచిన విధంగా వారికి సహాయం చేయాలి..కరోనా వైరస్..లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి..తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకొనేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉచితంగా సరుకులు...