Pawan Kalyan Press Meet:తిరుపతి పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 30, 144సెక్షన్లను...
bjp tour : ఆలయాలపై దాడుల ఇష్యూలో ఏపీ బీజేపీ ఉద్యమానికి సిద్ధమవుతోంది. రాష్ట్రంలో హిందూ ధర్మం ప్రమాదంలో ఉందంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోన్న బీజేపీ.. అదే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ప్రభుత్వ వైఖరిని...
Light showers in Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు, ఈశాన్య గాలులు తక్కువ ఎత్తులో వీస్తుండగా.. రాష్ట్రంలో దక్షిణకోస్తా, రాయలసీమలో మంగళ, బుధవారాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం...
Jagan Key Comments:రాష్ట్రంలో దేవాలయాల విషయంలో జరుగుతున్న రాజకీయంపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ప్రజల్లో ఇంత మంచి చేస్తా ఉంటే.. ఇలాంటి పరిపాలనను ఎదుర్కోవడం కష్టమని కుయుక్తులు, కుట్రలు పన్నుతున్నారని జగన్ చెప్పుకొచ్చారు. పూర్వకాలంలో పోలీసులు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా.. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 50,794 కరోనా పరీక్షలు నిర్వహించగా, 326 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8లక్షల 81వేల...
పంచాయతీ ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ...
రోజుకు పది వేల కేసులు నమోదై దేశవ్యాప్తంగా రాష్ట్రం గురించి ఆందోళన కలిగేలా వచ్చిన కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా...
AP Anantapur cow nine years continuously milk : ఓ ఆవు ఏకంగా తొమ్మిది సంవత్సరాల నుంచి నిరాటంకంగా పాలు ఇస్తూనే ఉంది. ఒక్కరోజు కూడా పాలు ఇవ్వకుండా మానలేదు. అలారోజుకు ఏకంగా 10లీటర్ల...
రోజుకు పది వేల కేసులు నమోదయిన పరిస్థితి నుంచి వెయ్యి కేసులు మాత్రమే నమోదయ్యే పరిస్థితిలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాం. దేశవ్యాప్తంగా రాష్ట్రం గురించి ఆందోళన కలిగేలా వచ్చిన కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన...
రెండు నెలలుపాటు సాగిన ఐపీఎల్ సమయంలో బెట్టింగ్ బూతం ఎంతో మంది జీవితాలను నాశనం చేసింది. ఈ క్రికెట్ బెట్టింగ్ కారణంగా ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. వీడియో తీసుకుని...
Andrapradesh : man threats long hair persons calling him self police ‘‘ హలో..ఏందిరా చింపాంజీలాగా ఆ జుట్టు? వెంటనే గుండు చేయించుకో..లేకుండా కేసు బుక్ చేసి లోపలేస్తా జాగ్రత్త..అంటే ఆంధ్రప్రదేశ్ లో...
AP Cheap Liquor Rates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం రేట్లల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఏపీలో మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఐఎంఎఫ్ లిక్కర్, ఫారెన్ లిక్కర్, బీర్, వైన్ ధరల్లో...
భారతదేశంలో గత 24 గంటల్లో కరోనా వైరస్ (COVID-19) కేసులు ప్రపంచంలోనే రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ లెక్కలు ప్రకారం ఆదివారం (ఆగస్టు 30, 2020) విడుదల చేసిన...
ప్రపంచంలోనే భారత్ కరోనా కేసుల్లో రికార్డు క్రియేట్ చేసింది. ఒక రోజులో 75 వేలకు పైగా కరోనా కేసులు దేశంలో నమోదు కావడం ఇదే తొలిసారి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం, గత...
విజయవాడ గొల్లపూడిలో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ జిల్లా కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. నిందితుడు 2019 నవంబర్ 10న ద్వారకా...
కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ సమయంలో బయటకు వచ్చిన వాహానదారుల నుంచి వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ సమయంలో సీజ్ చేసిన వాహనాలను వాటి యజమానులు తీసుకుని వెళ్లొచ్చని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. ఈ...
విశాఖలో డీఎస్పీ కృష్ణవర్మ అనుమానాస్పద మృతి చెందారు. ఈ మృతి స్థానికంగాను పోలీస్ డిపార్ట్ మెంట్ లోనూ ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీకాకులం జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కృష్ణ వర్మ...
మందుబాబులకు షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. మద్యం ధరలను 25శాతం పెంచేందుకు జగన్ సర్కార్ రెడీ అయింది. పెంచిన ధరలతో ఏపీలో మధ్యం అమ్మకాలను ప్రారంభించనుంది ప్రభుత్వం. వైన్ షాపుల దగ్గర భౌతిక దూరం పాటించేలా...
ఏపీలో రోజురోజుకి కరోనా వైరస్ విజృంభిస్తుంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బుధవారం రాత్రి 7 గంటల తర్వాత 24 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించగా.. ఇవాళ(02 ఏప్రిల్ 2020)...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలను వాయిదా వెయ్యాలని నిర్ణయించుకుంది ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికలకు సైరన్ మ్రోగడంతో జగన్ సర్కార్ పదవ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్లో 10వ...
విశ్వ వేదికలపై విజయాలు సాధిస్తున్నారు మన తెలుగు క్రిడాకారులు. ఈ క్రమంలోనే లేటెస్ట్గా అంతర్జాతీయ వేదికలపై గణనీయమైన స్థాయిలో విజయాలు సాధిస్తున్న తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తెలుగు చెస్ క్రీడాకారిణి, మహిళా గ్రాండ్ మాస్టర్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం బడ్జెట్లో ఏమీ కేటియించకుండా మొండిచేయి చూపిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. బడ్జెట్ నిరుత్సాహపరిచిందని, నిధుల కేటాయింపుల్లో ఏపీకి కేంద్రం మొండిచేయి చూపిందని విమర్శించారు. ఏపీకి ఒక్క కొత్త...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ మొదటి, రెండవ సంవత్సర పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ను ఇంటర్మీడియెట్ బోర్డ్ ప్రకటించింది. 2020 మార్చి 4వ తేదీ నుంచి మార్చి 23 వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహించనుంది ఇంటర్ బోర్డు. ఈ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన గ్రామ/వార్డు సచివాలయాల నియామక ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. అయితే మిగిలిపోయిన గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి అధికారులు సిద్ధం అయ్యారు. మిగిలిపోయిన పోస్ట్లకు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 5వ తేదీ నుంచి కొత్త ఇసుక పాలసీని అమలులోకి తీసుకుని వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కొత్త విధానం అమలులోకి...
మే 10న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడం కోసం సీఎంఓ నుండి సీఎస్కు నోట్ పంపారు. అయితే కేబినెట్ నిర్వహణపై మంగళవారం(మే 7వ తేదీ) మధ్యాహ్నం సీఎం కార్యదర్శి సాయి ప్రసాద్, జీఏడీ...
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సమస్యాత్మక ప్రదేశాలలో రీపోలింగ్ నిర్వహిస్తున్న ఎన్నికల సంఘం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇవాళ(06 మే 2019) గుంటూరు, ప్రకాశం, నెల్లూరు మూడు జిల్లాల పరిధిలోని ఐదు పోలింగ్ కేంద్రాలలో రీ-పోలింగ్ జరగుతుంది....
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు, వడగళ్ల వానలు అన్నదాతలను ఇబ్బంది పెడుతున్నాయి. అకాల వర్షాలతో రైతాంగం అతలాకుతలం అవుతుండగా.. కోత దశలో ఉన్న పంటలు నాశనం అవుతున్నాయి. మరోవైపు పంటలతో పాటు ప్రాణ నష్టం కూడా...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సినిమా తారల రాజకీయ ప్రచారం సందడి నెలకొంది. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ గూటికి చేరిన స్టార్ కమెడియన్ అలీ కూడా తాజాగా నెల్లూరులో ప్రచారం నిర్వహించారు. నెల్లూరు సిటీ అభ్యర్ధిగా వైసీపీ తరుపున...
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల ముఖ్య తేదీలను సెలవులుగా ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలు తొలివిడత ఆంధ్రలో ఎన్నికలు జరుగుతుండగా.. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 11న ఎన్నికలు, మే 23న లెక్కింపు జరగనుంది. ఈ క్రమంలో ప్రభుత్వం...
పోలింగ్ తేదీ వచ్చేస్తుంది. ఈ క్రమంలో నేతలు ఎన్నికలకు సం బంధించి మేనిఫెస్టోను విడుదల చేస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోను విడుదల చేశారు. మొత్తం...
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదలకు విద్యాశాఖ సర్వం సిద్దం చేస్తుంది. ఇప్పటికే కరెక్షన్ ప్రక్రియ దాదాపు జిల్లాల్లో పూర్తి కావడంతో సమాధాన పత్రాలను కరెక్షన్ చేసే టీచర్లను కూడా ఎన్నికల విధులకు అటాచ్...
తెల్ల రేషన్ కార్డు ఉందా? అయితే ఇకపై రూ.5 లక్షల విలువైన వైద్య సేవలను ఏపీ ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. ఇక ఏ ఆసుపత్రిలో అయినా ఏడాదికి రూ.5 లక్షల వరకు వైద్యం చేయించుకుంటే డబ్బు...
సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు నినాదంతో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ 37వ వసంతంలోకి అడుగుపెడుతోంది. తెలుగుజాతి కీర్తిని.. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో చాటిచెప్పిన ఎన్టీఆర్.. టీడీపీని 1982 మార్చి 29న స్థాపించారు. ఎన్నో చారిత్రక ఘట్టాలకు,...
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలవేళ చంద్రబాబు కొత్త జిల్లాల ప్రకటన అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన ప్రకటన రాజకీయంగా చర్చకు దారితీస్తుంది. ఎపీలో ఎన్నికల తర్వాత కొత్త జిల్లాలు రావచ్చు అంటూ కొన్నిరోజులుగా వార్తలు వస్తుండగా.....
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి ఒక ఘట్టం పూర్తయింది. ప్రధాన పార్టీల నుండి, ఇండిపెండెంట్లుగా రెబల్స్గా రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్లు వేశారు. మొత్తం 3వేల 2వందల 79మంది నామినేషన్లను ఈసారి రాష్ట్రంలో వేశారు....
శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్న 23 మంది ఎంపీ అభ్యర్థులు, 51 మంది అసెంబ్లీ అభ్యర్థుల లిస్ట్ను బీజేపీ ప్రకటించింది. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన మాణిక్యాలరావును ఈసారి పార్లమెంటు అభ్యర్ధిగా బీజేపీ బరిలోకి దింపింది. Read...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ 132 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. అలాగే 22మంది అభ్యర్ధులను పార్లమెంట్కు ఎంపిక చేసింది. పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి కళ్యాణ దుర్గం నుంచి బరిలో నిలవగా.....
నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ కావడంతో తెలుగుదేశం పార్టీ మూడవ జాబితా అసెంబ్లీ అభ్యర్ధులను, లోక్సభ అభ్యర్ధులు 25మందిని ఒకేసారి విడుదల చేసింది. తొలి జాబితాలో 126 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించగా, రెండవ జాబితాలో 15మందిని...
నోటిఫికేషన్ గడువు దగ్గరపడుతున్నకొద్ది పార్టీలు అభ్యర్ధుల ప్రకటనను వేగవంతం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి 32అసెంబ్లీ స్థానాలకు జనసేన పార్టీ అభ్యర్ధులను ప్రకటించింది. ఇప్పటికే 32మంది అభ్యర్ధుల తొలిజాబితా విడుదల చేసిన పవన్ కళ్యాణ్.....
తెలుగుదేశం పార్టీ ఇప్పటికే 126 మంది అభ్యర్ధుల పేర్లు ప్రకటించి ఎన్నికల సమరంలోకి దూకగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తన అభ్యర్ధులను ప్రకటించింది. మొత్తం 128 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ.. వైఎస్ఆర్...
ఎన్నికల షెడ్యూల్ రావడం.. మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్ రానుండడంతో జనసేన పార్టీ పొత్తుల్లో భాగంగా సీట్ల సర్ధుబాటు చేసుకునేందుకు వామపక్షాలతో సమావేశం ఏర్పరుచుకుంది. వామపక్షాలు, జనసేన కూటమి అభ్యర్థుల విజయం కొరకు కార్యకర్తలను సమాయత్తం...
ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసకందాయంలో పడింది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అన్ని పార్టీలు మైండ్ గేమ్ అడుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. షెడ్యూల్ తో పాటు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది.
చంద్రబాబు నంగనాచి కబుర్లు చెప్పడం ఆపాలంటూ తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. చంద్రబాబు ఒక్కడే తెలుగోళ్ల కోసం పనిచేస్తున్నాడా? అంటూ మండిపడ్డారు. చంద్రబాబు వ్యవహారమంతా ఆలీబాబా 40 దొంగల్లా ఉందని, చంద్రబాబు ఓడిపోయినంక...
తన రాజకీయ చాణక్యమో.. లేక స్వార్థ ప్రయోజనం కోసమోగాని.. శతాబ్ధాల శత్రుత్వాన్ని క్షణ కాలంలో మిత్రుత్వంగా మార్చేశారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. వందల ఏళ్లుగా కత్తులు దూసుకున్న ఆగర్భ శత్రువలను సైతం ఒకే గొడుగు కిందకు...
డేటా చోరీ వ్యవహారం గంటకో మలుపు తీసుకుంటుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు డేటా చోరీ వ్యవహారంపై మాటల యుద్దం చేసుకుంటుండగా.. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసును...
ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం సాయంత్రం విశాఖలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోడీ భాజపా ప్రజాచైతన్య సభలో ప్రసంగించబోతున్నారు. విశాఖ విమానాశ్రయంకు చేరుకున్న మోడీ రోడ్డు మార్గంలో సభ జరుగుతున్న...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారిపోయిన పరిస్థితిలో ఆ పార్టీ క్యాడర్ లో జోష్ నింపేందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సిద్ధం అయ్యారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం అలిపిరి...