పార్లమెంట్ స్థానాల వారీగా సమీక్షలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు మే 10వ తేదీ శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంట్ స్థానాలపై రివ్యూ చేశారు..ఉదయం శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల నాయకులతో చంద్రబాబు...
ఎన్నికలు పూర్తయ్యాయి..అయినా ప్రత్యర్థుల కుట్రలు మాత్రం ఎండ్ కాలేదు..కౌంటింగ్ పూర్తయ్యేదాక అందరూ అప్రమత్తంగా ఉండాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు కార్యకర్తలు, నేతలకు సూచించారు. ఫలితాలు వెల్లడి అయ్యేదాక వైసీపీ, బీజేపీ కుట్రలు...
ఏపీ సీఎం బాబుకు సిగ్గు లేదు..నిజాయితీ లేదు..కనకదుర్గ ఫ్లై ఓవర్ కట్టడానికి 5 సంవత్సరాలు పడుతుందా ? పాలన చేయడం చేతకాదు..
ఓటు వేయకపోతే ఎందుకు పని చేయాలి..మీ కోసం కష్టపడి పనిచేస్తే..ఆదరించరా అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నెల్లూరు ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. 140 నదులను కలుపుతానని..నీళ్లు కావాలా ? వద్దా ? అని ప్రశ్నించారు. ఇచ్చాపురం నుండి...
ఏపీ సీఎం బాబు మాటల వేడిని పెంచుతున్నారు. ప్రత్యర్థులపై మాటలతో విరుచుకపడుతున్నారు. ఘాటు వ్యాఖ్యలు చేస్తుండడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి మధ్య మాటల తూటాలు పేలాయి.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలపై ఏపీ సీఎం బాబు తీవ్రస్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ భయంకర వ్యక్తులుగా పేర్కొన్న బాబు..దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. ఏపీ రాష్ట్రంలో...
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీయేతర పక్షాలు బలనిరూపణకు సిద్ధమయ్యాయి. వచ్చే నెలలో నోటిఫికేషన్ విడుదల కానుండటంతో బీజేపీయేతర పక్షాలు ఢిల్లీ వేదికగా సమావేశం కానున్నాయి. ఈ భేటీలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఫిబ్రవరి 27వ...
ఏపీలో టీడీపీ ప్రభుత్వంపై పలువురు కుట్రలు పన్నుతున్నారంటూ గత కొన్ని రోజులుగా కామెంట్స్ చేస్తున్న ఏపీ సీఎం బాబు విమర్శలకు మరింత పదును పెట్టారు. మోడీ, జగన్, కేసీఆర్లు వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీతో కుట్రలను...
విజయవాడ : కేంద్రం..ఏపీల మధ్య వైరం మరింత ముదురుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనపై కేంద్రం ఆంక్షలు విధించడం కలకలం రేపుతోంది. ఆయన పర్యటనకు అనుమతినిస్తూనే పలు ఆంక్షలు పెట్టడంపై బాబు గుస్సా అవుతున్నారు....