krishna river water dispute : కృష్ణా నది జలవివాదం కొనసాగుతునే ఉంది. రెండు రాష్ట్రాల నీటి వాటాను తేల్చే విషయంలో ఏం చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్. మరోవైపు.. రాష్ట్రానికి నష్టం...
Kamadhenu Puja -AP govt : ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గోపూజా మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జగన్ ప్రభుత్వం రెడీ అయ్యింది. గుంటూరు జిల్లా నరసారావుపేట మున్సిపల్ స్టేడియంలో జరగనున్న గోపూజ మహోత్సవంలో స్వయంగా సీఎం...
Jagan Meeting with Amit Shah : ఢిల్లీ టూర్లో ఉన్న ఏపీ సీఎం జగన్… రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్షాతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై ఆయన చర్చించారు. పోలవరంపై...
cm jagan abhayam: ఏపీలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తీసుకొచ్చాయి. అదే అభయం. ఆటోలు, క్యాబ్లలో ప్రయాణించే మహిళల భద్రత కోసం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు...
ysr sunna vaddi scheme: సీఎం జగన్ మరో హామీని నిలబెట్టుకున్నారు. చిన్న, సన్నకారు రైతులకు అండగా నిలిచారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం చెల్లింపులను సీఎం జగన్ మంగళవారం(నవంబర్ 17,2020) వర్చువల్గా...
cm jagan nandyal incident: కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. సీఎం జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్య...
విశాఖ జిల్లా గాజువాక శ్రీనగర్ సుందరయ్య కాలనీలో యువతిపై అఖిల్ అనే యువకుడు కత్తితో దాడి చేయగా.. వరలక్ష్మి అనే అమ్మాయి చనిపోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై సీరియస్ అయిన...
AP CM Jagan : పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. ప్రధానితో పాటు ఆర్థిక, జలశక్తి మంత్రులకు కూడా ఆయన లేఖ రాశారు. జాతీయ ప్రాజెక్టు...
pawan kalyan amaravati: ఏపీ రాజధాని అమరావతి విషయంలో జనసేన వైఖరి ఏంటన్నది అర్థం కావడం లేదంటున్నారు. జనసేనకు ఇన్నాళ్లూ ఉన్న భ్రమలు తొలగిపోయాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అమరావతి ఉద్యమం 300వ రోజుకు చేరిన...
nara lokesh : ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత లోకేష్ మండిపడ్డారు. రాష్ట్రాన్ని రైతులు లేని రాజ్యంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకునే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదన్నారు లోకేష్. గుంటూరు...
Nadu-Nedu in health department: వైద్య ఆరోగ్య రంగంలో నాడు-నేడుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని ఇతర అధికారులు హాజరయ్యారు. నాడు-నేడు కింద కొత్తగా తీసుకొస్తున్న...
visakha political leaders: విశాఖ జిల్లాలో వారసత్వ రాజకీయాలు కొత్త కాదు. గత 30 సంవత్సరాలుగా వారసత్వ రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలో సీనియర్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ వారసత్వాన్ని ఆయన కుమారుడు ద్రోణంరాజు శ్రీనివాస్...
jamili elections: దేశంలో వన్ నేషన్-వన్ ఎలక్షన్ అనేది బీజేపీ స్లోగన్. 2016లో ప్రధాని మోదీ తొలిసారి ఈ ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు. 2019 ఎన్నికలకు ముందు దేశంలో జమిలి ఎన్నికల గురించి పెద్ద...
ysr rythu bharosa: రైతులకు రెండో విడత పెట్టుబడి సాయం అందించింది ఏపీ ప్రభుత్వం. వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ యోజన నిధులు ఇవాళ(అక్టోబర్ 27,2020) రైతులకు అందాయి. 50 లక్షల మంది రైతుల...
liquor ban : ఏపీలో మద్యం ప్రియులకు సీఎం జగన్ గట్టి షాక్ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల మద్యంపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని తెచ్చుకోవడాన్ని బ్యాన్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు...
Jagananna YSR Badugu Vikasam: ఏపీ సీఎం జగన్ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే అనేక వర్గాలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన సీఎం జగన్.. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీల కోసం కొత్త...
polavaram: పోలవరం ప్రాజెక్ట్ విషయంలో తప్పులు చేసిందెవరో ప్రజలకు తెలుసు అని ఏపీ మంత్రి అనిల్ అన్నారు. టీడీపీ బండారం బయట పెడతామని ఆయన చెప్పారు. సోమవారం(అక్టోబర్ 26,2020) పోలవరం ప్రాజెక్ట్ పై మంత్రి అనిల్...
kodali nani: ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ పై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. నిమ్మగడ్డ రమేష్ తాను చెప్పిందే రాజ్యాంగం అంటే కుదరదని తేల్చి చెప్పారు. నిమ్మగడ్డ రమేష్ మరికొన్ని నెలలు...
nara lokesh : టీడీపీ నేత నారా లోకేష్ బంధువు భరత్ రూ.8కోట్ల విలువ చేసే 40 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ ఆరోపించారు. ఇప్పుడు ఆ భూమిని...
pawan kalyan: జనసేనాని పవన్ కల్యాన్ జనంలోకి వచ్చి చాలా కాలం అయ్యింది. కరోనా తర్వాత అసలు ఆ దిశగా ఆలోచనే చేయడం లేదంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వర్షాలు బీభత్సం సృష్టించాయి. వరదలు ముంచెత్తాయి....
mekapati goutham reddy: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి గౌతమ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రస్తుతం లేదన్నారు మంత్రి గౌతమ్ రెడ్డి. నవంబర్, డిసెంబర్ నెలల్లో మరోసారి...
Mahesh babu: సూపర్స్టార్ మహేశ్బాబు.. తెలుగుదేశం పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ కాబోతున్నారా? మహేశ్ను మెప్పించేలా టీడీపీ అధినేత చంద్రబాబు వేస్తున్న అడుగులు చూస్తే అలా అనిపిస్తోందని టాక్. ఎలాంటి పదవులూ వద్దంటున్న గల్లా ఫ్యామిలీకి కొత్త...
undi: ఆ నియోజకవర్గంలో వర్గపోరు పీక్కు చేరింది. అక్కడ.. అధికార పార్టీకి ఎమ్మెల్యే లేకపోవడంతో.. అధికార దర్పాన్ని ప్రదర్శించేందుకు నాయకులు పోటీ పడుతున్నారు. అధికారులు, ప్రజలు, ఈ నాయకులకు ప్రాధాన్యత ఇస్తుండటంతో.. తాము చెప్పిందే జరగాలనే...
mla Annamreddy Adeep Raj: ఆ గ్రామానికి వెళ్లనని స్థానిక ఎమ్మెల్యే అంటున్నారు. విశాఖ జిల్లా పరవాడ మండలంలో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీ దేశంలోనే అతి పెద్ద ఫార్మా సిటీగా గుర్తింపు...
minister kanna babu: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో ముఖ్యమైన వారిలో కురసాల కన్నబాబు ఒకరు. అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ అయనకు ప్రత్యేక స్థానం ఉంది. జర్నలిస్టుగా సామాజిక, రాజకీయ అంశాలపై...
chandrababu follows cm jagan: రాజకీయ చైతన్యం కలిగిన ఆ జిల్లాలో పార్టీ బలోపేతానికి టిడిపి వేసిన మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా. అధికార పార్టీ సామాజిక న్యాయం ముందు ప్రతిపక్ష పార్టీ సామాజిక వర్గ...
ap cm jagan: ఎన్డీయే నుంచి టీడీపీ బయటకొచ్చేసి చాలా రోజులైంది. ఇప్పుడదే ఏపీ నుంచి వైసీపీ.. ఎన్డీయేలోకి వెళ్లేందుకు.. ఢిల్లీ నుంచి రాయబారం మొదలైంది. కానీ.. ఒక అడ్డంకి, ఒక డిమాండ్.. రెండూ వైఎస్సార్...
divya tejaswini mother: విజయవాడలో ఇంజినీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని కేసు సంచలనం రేపుతోంది. ప్రేమోన్మాది ఘాతుకానికి దివ్య బలైపోయింది. నాగరాజు దివ్యను చంపేశాడని దివ్య కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. నాగరాజు వెర్షన్ మాత్రం మరోలా ఉంది....
disha bill: మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ బిల్లు-2019ని కేంద్రం వెనక్కి పంపింది. రాజ్యాంగానికి లోబడి బిల్లు లేదని కేంద్రం చెప్పింది. పార్లమెంటులో చట్టసవరణ అవసరమని సమాచారం. ఏపీలో...
tirupati bypolls: తిరుపతి సిటింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటి వరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించకపోయినా త్వరలోనే ఎన్నిక జరిగే అవకాశముంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ...
pawan kalyan: వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని మోదీతో దాదాపు 40 నిమిషాలకు పైగా వివిధ అంశాలపై చర్చించారు. జగన్ ఢిల్లీ పర్యటన అనగానే రాజకీయ వర్గాల్లో చర్చ...
kanaka durga benz circle flyovers: ఎట్టకేలకు విజయవాడ ప్రజల చిరకాల కల నెరవేరింది. పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన కనకదుర్గ, బెంజి సర్కిల్ ఫ్లైఓవర్లు ప్రారంభం అయ్యాయి. శుక్రవారం(అక్టోబర్ 16,2020) వర్చువల్ ద్వారా...
AP CM jagan and Central Minister gadkari to open vijayawada kanaka durga flyover : బెజవాడ వాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న చిరకాల కోరిక మరికొన్ని గంటల్లో నెరవేరనుంది. కొన్ని నెలలుగా వాయిదా...
mla roja: చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే రోజా మధ్య సంబంధాలు బాగా లేవు. వీరిద్దరి మధ్య విభేదాలపై పార్టీలో చాలా కాలంగా చర్చ సాగుతోంది. ఈ వ్యవహారం సీఎం జగన్ వరకు కూడా...
panabaka lakshmi : సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మహిళా నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి మరోసారి పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. గతంలో నాలుగుసార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారామె. మూడు సార్లు...
ap congress: జాతీయ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. అటు దేశంలోనూ.. ఇటు ఏపీలోనూ ఆ పార్టీ రాజకీయ ఎత్తుగడలు ఫలించడం లేదు. ప్రభుత్వాలపై గళమెత్తడంలో కూడా సక్సెస్ కాలేకపోతోంది....
Jupudi Prabhakar Rao: ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో రాజకీయాలు హాట్హాట్ గా మారాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఓడిపోయిన మాదాసి వెంకయ్యకు వర్గపోరు ఎక్కువయ్యిందని అంటున్నారు. పార్టీని సమన్వయం చేయడంలో...
visakha ysrcp : విశాఖ జిల్లా అంతటా వైసీపీదే బలం. ఇది పైకి కనిపిస్తున్న, వినిపిస్తున్న మాట. కానీ వాస్తవానికి 2019 ఎన్నికల్లో రూరల్ జిల్లా అంతటా వైసీపీ జెండా ఎగిరినా విశాఖ నగర నడిబొడ్డులోని...
jc diwakar reddy : కొద్దిరోజులుగా సైలెంట్గా ఉన్న మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మళ్లీ సీన్లోకొచ్చారు. వచ్చి రావడంతోనే ఫైర్ అయ్యారు. ఈటెల్లాంటి మాటలు ఎవరికి తాకాలో వారికి తాకేలా డైలాగ్లు వదిలారు....
jc diwakar reddy warning: టీడీపీ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసి దివాకర్రెడ్డి తాడిపత్రిలోని గనులు, భూగర్భ శాఖ కార్యాలయం దగ్గర హల్చల్ చేశారు. అధికారులపై ఆయన చిందులు తొక్కారు. అధికారుల తీరుపై తీవ్ర...
gannavaram: గన్నవరం వైసీపీలో విబేధాలపై దృష్టి పెట్టారు ముఖ్యమంత్రి జగన్. జగనన్న విద్యాకానుక ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ఇద్దరు నేతలకు కలసి పని చేసుకోవాలని సూచించారు. పునాదిపాడులో విద్యాదీవెన కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత పార్టీ నేతలతో...
ysrcp: ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేల జంపింగ్ కొనసాగుతోంది. అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటించిన దానికి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజీనామాలు చేసిన తర్వాత పార్టీలో చేర్చుకుంటామని చెప్పినా.. అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. టీడీపీ నుంచి...
ysr congress joining nda: ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు జరగబోతున్నాయనే ప్రచారం జోరందుకుంది. కేంద్రంలోని ఎన్డీయే సర్కారులో చేరేందుకు వైసీపీ సిద్ధమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ...
cm jagan key decision: ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి హస్తిన టూర్ ముగిసింది. ప్రధాని మోడీతో భేటీ పూర్తయిన తర్వాత అమరావతికి తిరుగుపయనమయ్యారు. ఇవాళ(అక్టోబర్ 6,2020) పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారని ప్రచారం జరిగినా.. ఆయన...
nellore pedda reddy: నెల్లూరు పెద్దారెడ్డి.. ఈ పేరు నెల్లూరులోనే కాదు.. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ చెరగని ముద్ర వేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, దేశ రాజకీయాల్లోనూ అనేక మంది రెడ్లు ఉండగా ఈ పేరు నెల్లూరుకే...
cm jagan cm kcr water dispute: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం రోజురోజుకు తీవ్రతరం అవుతోంది. ఇరు రాష్ట్రాల మధ్య గోదావరి, కృష్ణా నదుల నీటి వినియోగం, కొత్త ప్రాజెక్ట్ల నిర్మాణంపై...
jagan new sketch: అధికార వైసీపీ మరోసారి ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వేడి పుట్టించాలని ప్లాన్ చేసిందంట. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన తర్వాత వైసీపీ విపరీతమైన పొలిటికల్ మైలేజ్ను ఆశించింది. నగరంపై పట్టు సాధించడంతో పాటు...
tdp leader ayyanna patrudu challenges minister dharmana krishna das: ఏపీలో మూడు రాజధానుల అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఇప్పుడు సవాళ్ల పర్వం మొదలైంది. వైసీపీ, టీడీపీ...
Sabbam Haris residence demolished: అనకాపల్లి మాజీ ఎంపీ, టీడీపీ నేత సబ్బం హరి ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విశాఖ సీతమ్మధారలోని ఆయన ఇంటి ప్రహరీని అధికారులు కూల్చివేశారు. దీంతో అధికారులతో సబ్బం...