Home » AP CM YS Jagan
ఎన్నికల ముందు రిలీజ్ చేయాల్సిన మ్యానిఫెస్టోని.. చంద్రబాబు ఏడాది ముందే ప్రజల్లోకి వదలడం, అందులో కురిపించిన హామీలపై ఏపీ మొత్తం చర్చ జరగడంతో.. వైసీపీకి ఇరకాటంలో పడేసినట్లయింది.
దేవుని దయతో, మీ అందరి చల్లని దీవెనలతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాలుగు సంవత్సరాలు పూర్తయిందని ఏపీ సీఎం జగన్ అన్నారు.
డా.బి.ఆర్.అంభేద్కర్ కోనసీమ జిల్లా మామ్మిడివరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.
జగనన్న అమ్మఒడి ఒక ప్రోత్సాహకంగా నిలిస్తే, రెండో ప్రోత్సాహకంగా జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ఉంటుంది. ఇక మూడో ప్రోత్సాహకంగా కళ్యాణమస్తు, షాదీ తోఫా నిలుస్తుందని సీఎం జగన్ అన్నారు.
రూ. 4,592 కోట్ల వ్యయంతో 2,203 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.
ఎస్బీఐ, ఆప్కాబ్, యూనియన్ బ్యాంకులకు చెందిన ఎంపిక చేసిన బ్రాంచ్లు, సీఎస్సీ కేంద్రాలు, స్టాంప్ అమ్మకందార్లు, స్టాక్హోల్డింగ్ బ్రాంచ్లు కలిపి మొత్తం 1400 లకు పైగా కేంద్రాల వద్ద ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది, మరొక 1000కి పైగా కేంద్రాల్లో ఈ సే�
రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఏపీ ప్రభుత్వం సోమవారం ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. విజయవాడ విద్యాధరపురం మినీ స్టేడియంలో జరిగే ఈ ఇప్తార్ విందులో సీఎం జగన్ పాల్గోనున్నారు.
ఏపీలో ఏ కుటుంబాన్ని తీసుకున్నా, ఏ గ్రామాన్ని తీసుకున్నా, ఏ జిల్లాను తీసుకున్నా గత ప్రభుత్వంలో ఇంటింటికీ జరిగిన మంచి ఎంత? ఈ ప్రభుత్వం హయాంలో జరిగిన మంచి ఎంత? బేరీజు వేసుకోగల సత్తా చంద్రబాబుకు ఉందా అని ఏపీ సీఎం జగన్ అన్నారు.
ఏపీ సీఎం వై.ఎస్. జగన్ ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలోపాల్గొని వైఎస్ఆర్ ఈబీసీ పథకం కింద అగ్రవర్ణాల్లోని నిరుపేద మహిళల ఖాతాల్లో రూ. 15వేల చొప్పున నిధులు జమ చేస్తారు. గతేడాది ఈ పథకం కింద మొదటి విడతలో 3.92
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. 2 లక్షల కోట్లతో కూడిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన విజ్ఞాపనలతో జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగింది. ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు విజ్ఞాపనలను కేంద్రానికి అందజేశార�