Polavaram: జాతీయ ప్రాజెక్టు పోలవరానికి 2017–18 ధర లెక్కల ప్రకారం రూ.47వేల 725.74 కోట్ల అంచనా వ్యయానికి కేంద్ర జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో...
AP CM YS Jagan Mohan Reddy:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమంలో భాగంగా ఇప్పటికే ఇళ్ల పట్టాలు కార్యక్రమం ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్.. ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ అనే పథకంలో భాగంగా జగన్.. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఊరందూరులో పేదలకు...
AP CM Jagan Gives 3 Options For House Construction : ఏపీలో లక్షలాది కుటుంబాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఇళ్లులేని పేదలకు 2020, డిసెంబర్...
AP Cabinet Meeting : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం 2020, నవంబర్ 27వ తేదీ శుక్రవారం జరుగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం జగన్ సమక్షంలో క్యాంప్ ఆఫీస్లో మంత్రివర్గం భేటీ అవుతుంది. ఈ సమావేశంలో...
AP CM: రాష్ట్రంలో మూడు మెగా ఇండస్ట్రీల ఏర్పాటుకు గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. రూ.16వేల 314 కోట్ల పెట్టుబడులు వచ్చి, సుమారు 39 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులు...
AP minister Anil kumar : పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదేనని ఏపీ మంత్రి అనిల్ కుమార్ అన్నారు. విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని పూర్తిచేసే బాధ్యత కేంద్రానిదేనని ఆయన స్పష్టం చేశారు. నిర్వాసితుల...
CM YS Jagan agrees to release pending DA : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి దసరా పండుగ సందర్భంగా తీపికబురు అందజేశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పెండింగ్లో పెట్టిన...
andhra pradesh subsidized onion rythu bazaars : ఉల్లిపాయలను కోయకుండానే..కన్నీళ్లు తెప్పిస్తోంది. మార్కెట్లో రేట్లు చూసి సామాన్యుడు, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కిలో ఉల్లిగడ్డ రూ. 80 నుంచి 110 పలుకుతోంది. దీంతో ఉల్లిని...
Ys Jagan visits Durga Temple : దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సందర్శించారు. దుర్గగుడి అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం రూ.70 కోట్లను కేటాయించింది. అమ్మవారి...
Andhra Pradesh schools to reopen from November 2: ఏపీలో కరోనా నేపథ్యంలో రాష్ట్ర సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 2న స్కూళ్లు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. 1, 3, 5,...
Jagananna Vidya Kanuka : ఏపీ రాష్ట్రంలో మరో పథకం ప్రారంభానికి రంగం సిద్ధమైంది. పలు సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ..అమలు చేస్తున్న సీఎం జగన్.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘జగనన్న విద్యా...
CM Ys Jagan : ఏపీలో దాదాపు 7 దశాబ్దాల తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారబోతున్నాయి. అన్ని ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు....
సినిమా వాళ్లు ఏదైనా ఒకమాట మాట్లాడేటప్పుడు లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. లేదంటే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకోసారి వారి అభిప్రాయం ఎదుటివాళ్లకి అర్థం కాకపోయినా విమర్శల పాలు కావాల్సి వస్తుంది....
ప్రకాశం జిల్లాలో జరుగుతున్న కొన్ని వ్యవహారాలు వైసీపీకి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి. ఇప్పుడు ఈ అంశాలపై స్వయంగా సీఎం జగన్ దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడిందట. దర్శి, చీరాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందన్న అంశాలపై...
కరోనా చికిత్స కోసం వచ్చే 6 నెలల్లో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు పెట్టనున్నట్టు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు రోజుకు రూ.6.5 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు కోవిడ్...
ఎన్నికల కమిషనర్ వ్యవహారాన్ని ప్రభుత్వం అంత ఈజీగా తీసుకొనేలా కనిపించడం లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునర్ నియామకంపై ప్రభుత్వం ఎంత మాత్రం ఆసక్తిగా లేదు. ముఖ్యంగా సీఎం జగన్ అయితే...
భారత దేశంలో ఎక్కడా లేని విధంగా ఏప్రిల్ 6న కరోనాను ఆరోగ్యశ్రీ కింద తీసుకు వచ్చిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని, ఇక్కడ చేసిన తర్వాతే మిగతా రాష్ట్రాలు చేపట్టాయన్నారు సీఎం జగన్. నాన్ కోవిడ్...
ఉమ్మడి ఆంధప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి నేడు (జూలై 8,2020). ఈ సందర్భంగా ఆయనను సీఎం జగన్ స్మరించుకున్నారు. తన తండ్రి మరణం లేని మహానేత అని...
ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు సీఎం జగన్. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు...
ఏపీలో సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. గురువారం(జూన్ 25,2020) క్యాంపు
నేడు(జూన్ 21,2020) ఫాదర్స్ డే(#happyfathersday). ఈ సందర్భంగా సీఎం జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని గుర్తుచేసుకున్నారు. తన తండ్రితో తనకున్న అటాచ్ మెంట్ ని ప్రస్తావిస్తూ ట్విటర్ లో ఓ పోస్ట్ చేశారు. ‘నాన్నే...
ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఈఎస్ఐ స్కామ్ పై ఏసీబీ జాయింట్ డైరెక్టర్(జేడీ) రవికుమార్ శనివారం(జూన్ 13,2020)
ఏపీలో సినిమా షూటింగ్ లకు సీఎం జగన్ అనుమతి ఇచ్చారని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. షూటింగ్ లకు సంబంధించి త్వరలోనే
ఏపీ సీఎం జగన్తో టాలీవుడ్ ప్రముఖుల భేటీ ముగిసింది. సినిమా, టీవీ షూటింగ్ లకు అనుమతి, థియేటర్ల రీఓపెన్, సినీ పరిశ్రమ
ఏపీ ప్రజలకు సీఎం జగన్ మరో గుడ్ న్యూస్ వినిపించారు. త్వరలో 30లక్షల మందికిపైగా ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నామన్నారు. అర్హులైన
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి సినీ ప్రముఖులందరినీ ఆహ్వానించినట్లు నిర్మాత సి. కళ్యాణ్...
ఏపీ సీఎం జగన్ గురువారం(జూన్ 4,2020) వైఎస్ఆర్ వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించారు. ఆటో, ట్యాక్సీ యజమానుల ఖాతాల్లో రెండో విడత రూ.10వేలు జమ
ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ సహా ఇతర అధికారులు హాజరయ్యారు. నాడు-నేడు కోసం తొలిదశలో రూ.3వేల 700కోట్లు ఖర్చు...
సీఎంగా జగన్ పాలనకు ఏడాది అవుతుంది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జగన్ అనే నేను.. ఆరుకోట్ల ఆంధ్రులకు ఇచ్చిన మాటను తూచ తప్పకుండా అమలు చేస్తున్నానని...
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు. సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. టీడీపీ సోషల్
విశాఖ గ్యాస్ లీకేజీ బాధితులకు సీఎం జగన్ పరిహారం విడుదల చేశారు. సోమవారం(మే 18,2020) బాధితులతో
ఏపీలో ఆర్టీసీ సర్వీసులపై ఓ క్లారిటీ వచ్చింది. బస్సులు నడపాలని సీఎం జగన్ నిర్ణయించారు. బస్సు సర్వీసులపై
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ 3వ దశ మే 17వ తేదీతో ముగుస్తుంది. మరోసారి లాక్ డౌన్ పొడిగించాలా? లేక సడలింపులు ఇవ్వాలా? కరోనాను కట్టడి చేయాలంటే ఏం చేయాలి? ఆర్థిక పరిస్థితులు...
విశాఖ జిల్లా పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జి పాలిమర్స్లో కంపెనీలో గురువారం(మే 7,2020) తెల్లవారుజామున రసాయన వాయువు లీకేజీ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందారు. వెయ్యి మంది...
ఏపీలో కరోనా కట్టడికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతోంది. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది. కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న క్లస్టర్లలో ప్రజల కదలికలను...
ఓవైపు కరోనా వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటూనే మరోవైపు కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు ఏపీ సీఎం జగన్. వైరస్ వ్యాప్తి నియంత్రణకు పకడ్బందీ
దక్షిణ కొరియా నుంచి ఏపీ ప్రభుత్వం కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాజకీయ దుమారం రేగింది. ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు
ఏపీలోని ముస్లింలకు సీఎం జగన్ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో రంజాన్ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాలని కోరారు. తద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వానికి
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం (ఏప్రిల్ 20,2020) నేడు. చంద్రబాబు 70వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా
లాక్డౌన్ పరిస్థితులు నేపథ్యంలో దేశ ఆర్థిక రథ చక్రాన్ని కనీస వేగంతోనైనా నడపాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. 2020, ఏప్రిల్ 14వ తేదీ మంగళవారంతో లాక్డౌన్ గడువు ముగుస్తున్నందున దేశాన్ని...
ఏపీలో కరోనా వైరస్ కు అడ్డుకట్ట వేయడానికి ఏపీ ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది. వైరస్ బారిన పడిన వారికి తగిన చికిత్సలు అందిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న చర్యలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి...
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడిచేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. అన్ని రాష్టాలలలోనూ ప్రభుత్వాలు లాక్ డౌన్ను పటిష్టంగా అమలు చేస్తున్నాయి. తద్వారా జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లు రవాణా సౌకర్యాలకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా రాష్ట్రాల...
ఏపీ సీఎం జగన్ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. వయసు పైబడిన, అనారోగ్యంతో బాధపడుతున్న పోలీసు సిబ్బందిపై దయ చూపించారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి లాక్డౌన్ విధులు అప్పగించొద్దని పోలీస్ అధికారులకు సీఎం జగన్...
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నిబంధనలను ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కట్టడికి కేంద్రం లాక్ డౌన్ విధించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నాయి. అయితే
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో శనివారం(మార్చి 28,2020) కరోనా నియంత్రణ చర్యలపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం ఆళ్ల
ఏపీలో కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం కమిటీ వేసింది. వైద్య,ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్రెడ్డి కన్వీనర్గా ఎనిమిది మంది ఉన్నతాధికారులతో కమిటీని సీఎస్ నీలం సహాని వేశారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు...
ఏపీ సీఎం జగన్ పై మాజీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఎలాంటి ప్రమాదం లేదని సీఎం జగన్ అనడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. కరోనా గురించి సీఎం...
ఏపీ సీఎం జగన్కు ‘విచక్షణాధికారం’ వెంటాడుతోంది. ఆయన తీసుకున్న నిర్ణయాలకు విచక్షణాధికారం అనే అంశం మోకాలడ్డుతోంది. ఈ మధ్యకాలంలో ఏపీలో విచక్షణాధికారం అనే అంశం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే రాజధాని వికేంద్రీకరణ, CRDA...
గుంటూరు మిర్చి ఘాటు వైసీపీలోనూ కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు కలిసి పనిచేసిన నేతలంతా ఇప్పుడు నేనంటే నేనే గొప్పంటూ ఆధిపత్య పోరులో బిజీ అయిపోయారు.