ap government hike doctors salaries: వేతన సవరణ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న డాక్టర్ల కల నెరవేరింది. బోధనాస్పత్రులు, వైద్య, డెంటల్ కళాశాలల్లో పనిచేసే బోధనా వైద్యులకు వేతన సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం...
holidays for schools and colleges: కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి మే 4వరకు స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. ఈ మేరకు...
cbse syllabus in ap government schools: ప్రభుత్వ పాఠశాలలు, విద్యపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి...
highcourt ration door delivery: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఏపీలో రేషన్ డోర్ డెలివరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ వాహనాల రంగులు మార్చాలన్న ఎస్ఈసీ ఆదేశాలపై న్యాయస్థానం స్టే విధించింది....
Key orders of AP government : అమరావతి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనాల అధ్యయన విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 9 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం....
Corona Vaccination:వ్యాక్సిన్ తీసుకున్న వారికి వికటించి ఆరోగ్య సమస్యలు రావడం గురించి ముందుగానే హెచ్చరించారు. కరోనా మహమ్మారితో పోరాడేందుకు నెలల తరబడి శ్రమించి వైద్యులు రెడీ చేసిన వ్యాక్సిన్ తొలి దశ పంపిణీలోనే ఉంది. ముందుగా...
The AP government filed House Motion Petition in the High Court : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈనెల 21 వరకు హౌస్ అరెస్ట్ చేయాలన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం హైకోర్టులో...
AP government Vs SEC Nimmagadda : ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖలపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. నిమ్మగడ్డపై మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ సభాహక్కుల ఉల్లంఘన నోటీసులిచ్చారు. అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో...
SEC Nimmagadda letter to CS : ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికల్లో ఫొటీ చేసే అభ్యర్థులకు జారీ చేసే కుల ధ్రువీకరణ...
ap government : ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సెన్సూర్ ఆర్డర్ ను ఏపీ సర్కార్ తిప్పి పంపింది. అధికారుల వివరణ కూడా పెనాల్టీ సిఫార్సు ఎలా చేస్తారని ప్రశ్నించింది. ఇద్దరు...
AP government files petition in Supreme Court : స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేసింది. వ్యాక్సినేషన్ జరుగుతున్న...
postponement of local body elections in AP will be heard in the high court today : ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలన్న ప్రభుత్వ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ...
AP government petitions High Court : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో పంచాయితీ ముదిరింది. పంచాయతీ ఎన్నికల ష్యెడ్యూల్పై స్టే ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్లో ఎస్ఈసీ...
Religious Harmony Committees in AP : ఆంధ్రప్రదేశ్లో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇక భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. మత...
Low cost to housing for the poor people of urban, city : పట్టణాలు, నగరల్లోకి పేదలకు తక్కువ ధరకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు కోసం లేఅవుట్లను...
Key orders of the AP government : ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్పష్టత లేకపోవడంతో జెడ్పీ, ఎంపీపీల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన పొడిగిస్తూ...
arrangements for the distribution of the corona vaccine in ap : కరోనా వ్యాక్సిన్ పంపిణీనికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. ఇందుకు అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చుకుంటోంది. గన్నవరంలోని వ్యాధినిరోధక కేంద్రానికి...
AP Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు చేసింది. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్ఈసీ (SEC) తరఫున ప్రముఖ న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు....
SEC files contempt of court case : ఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారం మళ్లీ హైకోర్టుకు చేరింది. ఏపీ ప్రభుత్వంపై రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల సంఘం...
Sangam Dairy, Amul Controversy : అమూల్ ఆయుధాన్ని విపక్ష నాయకుడిపై ఎక్కు పెట్టాలని చూస్తున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యే. బినామీలతో డెయిరీని నడుపుతూ లాభాలు పంచుకుంటున్నారని ఎమ్మెల్యే అంటుంటే… కాదు కాదు నిజమైన రైతులతోనే...
High Court verdict: పంచాయతీ ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ.. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలని ప్రభుత్వం వేసిన పిటీషన్ను కొట్టివేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఫిబ్రవరిలో పంచాయతీ...
suresh prabhu wrote a letter to nirmala sitharaman on AP financial status : ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్ధితి ఆందోళనకరంగా మారిందంటూ కేంద్ర మాజీమంత్రి, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సురేష్ ప్రభు కేంద్ర...
women prisoners early release : రాజ్యాంగ దినోత్సవం రోజున మహిళా ఖైదీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యావజ్జీవ శిక్ష పడిన మహిళా ఖైదీలు ముందస్తుగా...
AP government SEB expand : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పరిధిని విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఎర్రచందనం, డ్రగ్స్పై ప్రత్యేక దృష్టి సారించింది....
AP government Kineta Power project : కినెటా పవర్ ప్రాజెక్టుకు ఇచ్చిన భూములను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది. నెల్లూరు జిల్లా తమ్మినపట్నం, మోమిడిలో ఆ సంస్థకు ఇచ్చిన 840 ఎకరాల భూమిని వెనక్కు...
ap government dubbaka:తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవడంతో ఏపీలో కొత్త అంచనాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటి వరకూ ఏపీలో టీడీపీ...
jagan poosapati dynasty: విజయనగరం జిల్లాలో ఇప్పుడు మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారమే చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రస్ట్ వ్యవహారం రకరకాల ట్విస్టులు తీసుకుంది. పూసపాటి రాజ వంశీయులకు చెందిన ఈ ట్రస్టు...
bonda uma allegations: టీడీపీ నేత బోండా ఉమ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. సెంటు స్థలం పేరుతో వైసీపీ రూ.4వేల కోట్ల అవినీతికి పాల్పడిందన్నారు. ఆ వాటాలు తేలకే ఆలస్యం చేస్తోందన్నారు. టిడ్కో ఇళ్లపై...
ఐదు సంవత్సరాల పాటు జైలు జీవితం అనుభవించి పూర్తయిన మహిళా ఖైదీలను విడుదల చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జీవిత ఖైదు అనుభవిస్తున్న మహిళలను విడుదల చేయనున్నట్టు ఏపీ...
Reduce the medical courses fees in AP government: ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో యాజమాన్య , కన్వీనర్, ఎన్ఆర్ఐ కోటాల కింద వైద్య విద్యను అభ్యసించే విద్యార్దుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం...
polavaram authority : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం నుంచి నిధుల సాధనే లక్ష్యంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అత్యవసర సమావేశం అయ్యింది. సోమవారం(నవంబర్ 2,2020) హైదరాబాద్లోని కేంద్ర జల సంఘం కార్యాలయంలో.. అథారిటీ సీఈఓ...
schools colleges reopen: ఏపీలో నవంబర్ 2 నుంచి స్కూళ్లు, కాలేజీలు రీఓపెన్ కానున్నాయి. ఇంటర్ కాలేజీలు, స్కూల్స్ లో రోజు విడిచి రోజు క్లాసులు నిర్వహిస్తారు. ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రొటేషన్...
liquor ban : ఏపీలో మద్యం ప్రియులకు సీఎం జగన్ గట్టి షాక్ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల మద్యంపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని తెచ్చుకోవడాన్ని బ్యాన్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు...
Tirupati SVIMS COVID centre incident: తిరుపతి స్విమ్స్ కోవిడ్ హాస్పిటల్ ప్రమాద ఘటనపై ఏపీ సర్కార్ సీరియస్ అయ్యింది. ప్రమాద ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్న డిప్యూటీ సీఎం ఆళ్ల నాని.. గాయపడిన కరోనా...
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం విడుదల చేయాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్సీపీ ఎంపి విజయసాయిరెడ్డి కోరారు. రాజ్యసభ సమావేశాల్లో మాట్లాడిన విజయసాయిరెడ్డి..పోలవరం ప్రాజెక్టుని 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే సంకల్పం పెట్టుకున్నట్లు...
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై హైకోర్టు సీరియస్ అయ్యింది. చేతకాకపోతే తప్పుకోండి అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఓ కేసు విషయంలో కోర్టు ఈ కామెంట్స్ చేసింది. అమలాపురం మండలం ఇందుపల్లిలో వెంకటరాజు అనే...
ఏపీలో సంచలనం రేపిన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ కేసుని దర్యాఫ్తు చేసేందుకు ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది....
ఆంధ్రప్రదేశ్లో 8 స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. పోక్సో కేసుల విచారణ కోసమే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, కడప, అనంతపురం, భీమవరం, తెనాలి, మచిలీపట్నంలో...
ఏపీ సీఎం జగన్ కొవిడ్ పరీక్షలు, ఫలితాలకు సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇకపై 24 గంటల్లోగా కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు వచ్చేలా చూడాలని అధికారులతో చెప్పారు. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో కరోనా...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు హయాంలో కృష్ణా పుష్కరాల సమయంలో జరిగిన పనులపై విచారణకు ఆదేశించింది. నలుగురు అధికారులపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు ఇచ్చింది. రిటైర్డ్ సీఈ సుధాకర్, రిటైర్డ్ ఎస్ఈ వెంకటేశ్వర్లు,...
జిల్లాల పునర్విభజనపై ఏపీ సర్కార్ మరో ముందడుగు వేసింది. పునర్విభజన కమిటీకి అనుబంధంగా నాలుగు సబ్ కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ మేరకు శనివారం (ఆగస్టు 22, 2020) జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది....
హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఇళ్లపట్టాలు, మూడు రాజధానులపై స్టే విధించిన హైకోర్ట్.. తాజాగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఎందుకు విచారణ జరుపకూడదో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపీలో ముఖ్యుల ఫోన్లు...
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు నిత్యం సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. సాధ్యం కాని విషయాలను కూడా తనకు తోచిన విధంగా చెబుతున్నారు. తాజాగా ఏపీలోని జగన్ సర్కార్ కుప్పకూలుతుందని వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయ్యింది. ఏ విధంగా...
కరోనా సంక్షోభం సమయంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేరుస్తున్నారు. 30లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించిన...
కరోనా లాక్ డౌన్ కారణంగా సుదీర్ఘ కాలం తర్వాత ఏపీలో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి. సోమవారం(జూలై 27,2020) నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు అడ్మిషన్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 5 నుంచి...
కోవిడ్ మరణాల రేటు తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. వైరస్ కారణంగా విషమ పరిస్థితులను ఎదుర్కొంటున్న వారికి ఉపయోగించే రెమ్డెసివిర్, టోసీలిజుమబ్ లాంటి యాంటీవైరల్ డ్రగ్ లను పెద్ద మొత్తంలో ఆస్పత్రులకు అందుబాటులో...
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)గా తిరిగి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జగన్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుని పరిశీలించాలని గవర్నర్ ప్రభుత్వానికి చెప్పారు. అయినా...
ఏపీ ఎస్ఈసీ(స్టేట్ ఎలక్షన్ కమిషనర్) నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ ను కొనసాగించాలని ఏపీ ప్రభుత్వాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన...
కరోనా లాక్ డౌన్ కారణంగా ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గిపోవడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలు, డీజిల్ ధరలపై వ్యాట్ను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోలుపై...
ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో బుధవారం(జూన్ 3,2020) విచారణ జరిగింది. 4 వారాల్లో రంగులు తొలగించాలని జగన్ ప్రభుత్వాన్ని