ఉపాధ్యాయ సంఘాలపై ఉద్యోగ సంఘాల ఫైర్ అయ్యాయి. రాత్రి జరిగిన చర్చల్లో ఓకే అని ఇప్పుడు వ్యతిరేకించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.
ఆర్థిక పరమైన అంశాల్లో స్పష్టత రావాల్సి ఉంది. ఉదయం 10 గంటలకు ప్రభుత్వ కమిటీ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు స్టీరింగ్ కమిటీతో మరోసారి చర్చలు జరుగనున్నాయి.
రాజకీయ ఆలోచనతో ఉద్యోగ సంఘాలు వ్యవహరిస్తున్నాయా ? అని మంత్రి బొత్స ప్రశ్నించారు. తాము అవసరమైతే నాలుగు మెట్లు దిగుతామని సజ్జల చెప్పడాన్ని అలసత్వంగా...