Home » AP Tenth Exam
కరోనా కారణంగా..ఏపీలో పదో తరగతి పరీక్షలు జరగలేదు. దీంతో ఫలితాల విషయంలో ఉత్కంఠ నెలకొంది. విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా...2021, ఆగస్టు 06వ తేదీ శుక్రవారం ఏపీ టెన్త్ ఫలితాలను విడుదల చేశారు మంత్రి ఆదిమూలపు