భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ 2007 సంవత్సరంలో క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి అతను క్రికెట్లో దేశానికి ఎంతో ప్రశంసనీయమైన కృషి చేశాడు. ఈ ఏడాది క్రీడా మంత్రిత్వ శాఖ...
అర్జున అవార్డు లిస్ట్లో నుంచి కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ రెజ్లర్ సాక్షి మాలిక్ను తొలగించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దేశం తరపున ఇంకేమి సాధిస్తే అర్జున ఇస్తారో చెప్పాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, క్రీడా...
భారత జట్టు ఓపెనింగ్ బ్యాట్స్మన్, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్శర్మ క్రీడల్లో అత్యుత్తమ పురస్కారం రాజీవ్ ఖేల్రత్నకు ఎంపికయ్యాడు. ఈ ఏడాది రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుతో భారత జట్టు ఓపెనర్ రోహిత్...
హాకీ దిగ్గజం ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతీయ క్రీడా పురస్కారాలను అందజేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. 2018...
ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు భారత క్రికెట్ జట్టు నుంచి నలుగురిని ప్రతిపాదించింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ). టీమిండియా ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, మహిళా క్రీడాకారిణి, లెగ్స్పిన్నర్...