LRS deadline : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ గడువును పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2020, అక్టోబర్ 13వ తేదీ మంగళవారం ప్రారంభమయ్యే శాసనసభా సమావేశాల్లో ఈ విషయంపై సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారని సమాచారం....
Telangana new Secretariat : తెలంగాణ అంటేనే గంగాజమునా తహజీబ్ అన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో అన్నిమతాలకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. కొత్తగా నిర్మించే సచివాలయంలో మసీదు, చర్చి, గుడిని ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామన్నారు కేసీఆర్. ఒకేరోజు అన్ని...
ఈనెల 6న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాలే ప్రధాన అజెండాగా ఈ భేటీ జరగనుంది. ఈ దఫా సభలో ఆమోదించే బిల్లులు, చర్చించాల్సిన అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. గతంలో తీసుకొచ్చిన పలు...
మరో రెండు రోజుల్లో పంజాబ్ లో అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా 23 మంది ఎమ్మెల్యేలు, మంత్రులకు కరోనా పాజిటివ్ సోకింది. రాష్ట్రంలోని మొత్తం 117 ఎమ్మెల్యేల్లో 23 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఆ...
ఎట్టకేలకు ఆగస్టు 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వచించేందుకు రాజస్థాన్ గవర్నర్ అంగీకరించారు. ఈ సమయంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా హోటల్లోనే ఉండనున్నారు. జైపూర్లోని హోటల్ ఫెయిర్మాంట్లో సీఎం అశోక్...
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పెరిగిపోతున్న కరోనా కేసుల నేపధ్యంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను రెండు రోజులు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొదటిరోజు గవర్నర్ ప్రసంగం,అదే...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూన్ 16 నుంచి ప్రాంరంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన దస్త్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి గవర్నర్ కు పంపారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. 16వ...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, మండలి సమావేశాలు జూన్ 16వ తేదీ నుంచి ప్రారంభం అవనున్నాయి. ఈ ఏడాది మార్చిలో ఓటాన్ అకౌంట్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ఈ దఫా పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతుంది. 16వ...
సాంఘిక సంక్షేమ మంత్రి పినపె విశ్వ రూప్ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై మంగళవారం అసెంబ్లీలో ఆందోళన జరిగింది. టీడీపీ సభ్యులు జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ సభకు ఆటంకం కలిగించారు....
తొలి రోజు ఉల్లిపాయల ధరలపై చర్చలు చేయాలని ఆందోళన చేసిన టీడీపీ రెండో రోజూ అదే పంథాను కొనసాగించింది. రైతుల సమస్యలపై మాట్లాడాలంటూ.. అసెంబ్లీ దగ్గర టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరి వరికంకులు, పత్తిచెట్లతో నిరసన...