ముగిసిపోయిందనుకున్న అయోధ్య కేసులో సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటీషన్ దాఖలు అవనుంది. ధ్వంసమైన మసీద్ నుంచి ప్రతి ఇటుకా తమకే ఇవ్వాలంటూ బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ కోర్టులో ఈ పిటీషన్ దాఖలు చేసేందుకు నిర్ణయించింది.
అయోధ్యలోని రామజన్మ భూమి వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పుపై సమీక్ష కోరుతూ శుక్రవారం 6 పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీం తీర్పును సమీక్షించాలంటూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) తరఫున ఆరుగురు...
అయోధ్య రామజన్మభూమి వివాదాస్పద కేసులో సుప్రీంకోర్టు తీర్పుని సవాల్ చేయకూడదని సున్నీ వక్ఫ్ బోర్డ్ నిర్ణయించుకుంది. లక్నోలో భేటీ అయిన బోర్డు ప్రతినిధులు.. ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే.. ముస్లిం పర్సనల్ లా బోర్డు మాత్రం.. అయోధ్యపై...
హైదరాబాద్ ఎంపీ, AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పై మధ్యప్రదేశ్ లో కేసు నమోదు అయ్యింది. నవంబర్ 9న వివాదాస్పద అయోధ్య రామజన్మ భూ వివాదం కేసులో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. రామజన్మ న్యాస్కే...
అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించటంపై దాయాది దేశం పాకిస్తాన్ మంత్రులు ఆగ్రహంతో ఉన్నారు. ఓ వైపు కర్తార్పూర్ కారిడార్ను ప్రారంభిస్తూ మరో వైపు సున్నితమైన అయోధ్యపై తీర్పు ఎలా ఇస్తారని పాకిస్తాన్...
యావత్ భారతం దశాబ్దాలుగా ఎదురుచూసిన అయోధ్య తీర్పును నవంబర్ 9,2019 శనివారం సుప్రీంకోర్టు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాట్లాడారు. చరిత్రాత్మక తీర్పుని సుప్రీంకోర్టు వెలువరించింది. దశాబ్దాల పాటు...
134 ఏళ్లుగా రగులుతున్న వివాదానికి తెరపడింది. సున్నితమైన అయోధ్యలోని రామజన్మభూమి - బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదం కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చిన
కర సేవకుల త్యాగం వృధా పోలేదు అన్నారు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే. అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆనందంగా ఉందన్నారు. రామ మందిర నిర్మాణాన్ని వీలైనంత త్వరగా చేప్టటాలని ఆయన...
వివాదాస్పద అయోధ్య రామజన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెల్లడించింది. ఈ తీర్పు రానున్న క్రమంలో ప్రజలంతా సమన్వయం పాటించాలని ఎటువంటి ఆర్భాటాలకు పోకూడదనే సూచనలు వెలువడ్డాయి. తీర్పు ఎలా వచ్చినా...
తీర్పు ఒకరి గెలుపు కాదు, ఒకరి ఓటమి కాదు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అయోధ్యలోని వివాదాస్పద రామజన్మ భూమి స్ధలంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. అయోధ్యలో అందమైన రామమందిరం...
వివాదాస్పద రామ జన్మ భూమి అంశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాని స్పందించారు. సుప్రీం కోర్టు తీర్పు ఒకరి గెలుపు, మరోకరి ఓటమిగా చూడవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు. రామభక్తి, రహీం...
వివాదాస్పద రామజన్మభూమి స్ధలంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు రణ్ దీప్ సుర్జేవాలా అన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ అనుకూలమని తెలిపారు. సుప్రీం తీర్పు ఆలయ...
అయోధ్య కేసులో చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది సుప్రీంకోర్టు. 2019, నవంబర్ 09వ తేదీ శనివారం అయోధ్యపై అంతిమ తీర్పు వచ్చింది. అయోధ్య చట్టం ప్రకారం మూడు నెలల్లో ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేయాలంటూ కేంద్రానికి ఆదేశించింది సుప్రీంకోర్టు....
పోలీసులు ఎలాంటి లీవులు తీసుకోవద్దని మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు విచారిస్తున్న సందర్భంగా తదుపరి తీర్పు వచ్చేంత వరకు సెలవులు తీసుకోవద్దని సూచించారు. నవంబర్ 01వ తేదీ శుక్రవారం...
అయోధ్య కేసు విచారణలో చివరి రోజు సుప్రీంకోర్టులో హైడ్రామా చోటు చేసుకుంది. విచారణ సందర్భంగా ముస్లిం సంస్థల తరఫు లాయర్ రాజీవ్ ధావన్ ప్రవర్తించిన తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదేపదే తమను...
ముంబైలో.. దసరా ఉత్సవాల్లో భాగంగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే చేసిన ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో.. రామమందిర నిర్మాణానికి ప్రత్యేక చట్టం రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. శివసేనకు రాజకీయాల...
వివాదాస్పద రామ జన్మభూమి – బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించిన విచారణలో తాజాగా సుప్రీంకోర్టు మరో డెడ్ లైన్ విధించింది. కొన్ని రోజులుగా ఈ వివాదంపై సుప్రీంలో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్...
సుప్రీం కోర్టులో నడుస్తోన్న అయోధ్య కేసుపై ముస్లిం పార్టీలు U టర్న్ తీసుకున్నాయి. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)కు సంబంధించిన 2003 రిపోర్టు రాసిన వ్యక్తి గురించి తెలియాలంటూ సుప్రీం కోర్టులో వినిపించిన వాదనలు వెనక్కి...
అయోధ్య కేసు విషయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాదనలకు గడువు విధించారు. నెల రోజుల్లో అంటే అక్టోబర్ 18తో వాదనలు
ఢిల్లీ : అయోధ్య లోని వివాదస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసుపై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. సున్నితమైన ఈ కేసుకు మధ్యవర్తిత్వమే ఉత్తమ మార్గమని సర్వోన్నత న్యాయస్ధానం అభిప్రాయ పడింది. వివాదస్పద...
ప్రయాగ్ రాజ్: ఫిబ్రవరి 21 న అయోధ్యలో రామాలయ నిర్మాణం చేపడుతున్నట్లు ధర్మ సంసద్ ప్రకటించింది. కుంభమేళా సందర్భంగా బుధవారం ఇక్కడ సమావేశమైన సాధు సంతులు ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వామి స్వరూపానంద సరస్వతి ఆధ్వర్యంలో...
అయోధ్య కేసు మరోసారి వాయిదా పడింది. ఐదుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గురువారం అయోధ్య కేసుపై విచారణ ప్రారంభించింది.
అయోధ్య మందిరం నిర్మాణం వివాదంపై సుప్రీంకోర్టు వచ్చే గురువారం (జనవరి 10) విచారణ ప్రారంభం కానుంది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ కేసుపై విచారించి కీలక...
ఆరు దశబ్దాలుగా పెండింగ్ లో ఉన్న వివాదాస్పద అయోధ్య కేసు మరోసారి వాయిదా పడింది. ఈ కేసుపై దాఖలైన పిటిషన్లపై శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.