GHMC election counting : జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. చర్లపల్లి డివిజన్ లో టీఆర్ఎస్ అభ్యర్థి మేయర్ బొంతు రామ్మోహన్ భార్య బొంతు శ్రీదేవి వెనుకంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి కె.సురేందర్ ఆధిక్యంలో ఉన్నారు....
man uses jcb : వీపును జేసీబీతో గోకించుకున్నాడు. అవును ప్రస్తుతం నెట్టింట్లో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 41 సంవత్సరాలున్న ఓ వ్యక్తి..ఓ నిర్మాణ స్థలంలో నిలబడి ఉన్నాడు. ఓ బట్టతో వీపును...
కరోనావైరస్ సంక్షోభం మరియు వీసా సమస్యల కారణంగా అమెరికాలో కష్టాలు పడుతున్న తమ ఉద్యోగులను ఆదుకునేందుకు ఇన్ఫోసిస్ సంస్ధ నడుంబిగించింది. ప్రత్యేక విమానంలో 200మంది (ఉద్యోగుల కుటుంబ సభ్యులతో కలిపి)ని సోమవారం బెంగుళూరుకు తీసుకొచ్చింది. ఈ...
వలస కార్మికుల్లారా..వచ్చేయండి..ఏం భయం లేదు..మేము చూసుకుంటాం అంటున్నారు కాంట్రాక్టర్లు. ప్రధానంగా నిర్మాణ రంగంలో ఉన్న కాంట్రాక్టర్లు వారి రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో నివాసం ఉంటున్న...
భార్య, భర్తల మధ్య మనస్పర్థలు రావడం కామన్. కొన్ని సర్దుకపోతుంటాయి. మరికొన్ని కోర్టులు ఎక్కుతుంటాయి. ఇంకొన్ని హత్యల వరకు వెళుతాయి. ఇలాగే ఓ దంపతుల మధ్య పొరపచ్చాలు వచ్చాయి. దీంతో ఆ మహిళ పుట్టింటికి వచ్చేసింది....
ఉత్తరకొరియా అధినేత ఆరోగ్యంపై కొన్ని రోజులుగా అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్న సమయంలో శుక్రవారం ఆయన తిరిగి ప్రజల మధ్యకు వచ్చి ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నవీడియోను నార్త్ కొరియా మీడియా విడుదల చేసిన విషయం తెలిసిందే....
ఏపీలో వలస కార్మికుల కష్టాలు తీరనున్నాయి. కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు జగన్ సర్కార్ చర్యలు తీసుకుంది. గ్రీన్ జోన్ లో ఉన్న వారిని స్వస్థలాలకు పంపనుంది. గుంటూరు జిల్లాలోనే 62 వేల మంది వలస కార్మికులు...
బ్రిటీష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ మళ్లీ విధులు నిర్వర్తించేందుకు రెడీ అవుతున్నారు. 2020, ఏప్రిల్ 27వ తేదీ సోమవారం నుంచి ఆయన విధులకు హాజరు కానున్నారు. ఇంతకాలం కరోనా వైరస్ కారణంగా ఆయన చికిత్స...
కరోనాపై పోరాటంలో భాగంగా 21రోజులు దేశవ్యాప్త లాక్ డౌన్ కు పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి,కేంద్రానికి,రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దుతు తెలపడం మనందరి బాధ్యత అని కాంగ్రెస్ నాయకుడు,మాజీ కేంద్రమంత్రి చిదంబరం అన్నారు. మోడీ పిలుపునిచ్చిన లాక్ డౌన్...
హమ్మయ్య.. గండం గడిచింది. టెన్షన్ తొలగింది. నిర్భందం తప్పింది. ఇక హ్యాపీగా ఇంటికి వెళ్లొచ్చు. చైనా నుంచి తీసుకొచ్చిన 406 మంది భారతీయులకు ఇంటికి వెళ్లేందుకు
గతేడాది భారీ వర్షాలు,వరదలతో కేరళ అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ సమయంలో కేంద్రపాలిత ప్రాంతం దాద్రా అండ్ నగర్ హవేలి కలెక్టర్…ఓ సామన్య వ్యక్తిలా ఓ సహాయక శిభిరంలో 8 రోజుల పాటు మూటలు మోసినా...
టిక్ టాక్ లవర్స్ కి గుడ్ న్యూస్. మద్రాస్ హైకోర్టు నిషేధం ఎత్తివేయడంతో ఈ యాప్ మళ్లీ ప్లే స్టోర్స్ లోకి వచ్చేసింది.
కర్ణాటకలోని మండ్యా లోక్ సభ నుంచి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా అయినా సరే బరిలోకి దిగాలని భావిస్తున్న దివంగత రెబల్ స్టార్ అంబరీష్ భార్య సుమలతకు బీజేపీ అండగా నిలిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బీజేపీ తరపున...